Breaking News

విజయనగరం

మాజీమంత్రి సాంబశివరాజు ఇకలేరు

మాజీమంత్రి సాంబశివరాజు ఇకలేరు

విజయనగరం: మాజీమంత్రి, వైఎస్సార్​సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్​ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందారు. మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా గుర్తింపు పొందారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాంబశివరాజు వైఎస్సార్​సీపీలో చేరారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు సాంబశివరాజు ఏపీ రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందారు. రెండుసార్లు మంత్రిగా, […]

Read More
రాజుల కోటలో వారసత్వ యుద్ధం

రాజుల కోటలో వారసత్వ యుద్ధం

సారథి న్యూస్, హైదరాబాద్​: అక్కాచెల్లెళ్ల మధ్య వారసత్వ పోరు రాజుకుంది. ఇప్పుడు మాన్సాస్‌ వారసత్వపోరు మరో మలుపు తిరిగింది. సంచయిత వారసురాలు కాదంటూ రంగంలోకి రెండో భార్య కూతురు దిగడంతో రాచరికపు పోరు రాజుకుంటోంది. దీంతో ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం కోట కోసం సమరం ఆసక్తిని రేపుతోంది. మొన్నటి వరకు మాన్సాస్‌ ట్రస్ట్‌కు తానే వారసురాలినని కత్తులు దూసిన యువరాణి కోటను కైవసం చేసున్నారు. అయితే అసలు వారసురాలిని తానేనంటూ ఇప్పుడు రాజుగారి రెండో భార్య కూతురు ఆకస్మికంగా […]

Read More

‘నైరుతి’ కురిసింది

సారథి న్యూస్, విజయనగరం: నైరుతి పవనం వచ్చేసింది.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావంతో గురువారం ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా కేంద్రంలో భారీవర్షం కురిసింది. కొంతకాలంగా ఉదయం నుంచి విరుచుకుపడిన భానుడు ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఉదయం నుంచి ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకోగా మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు భారీవర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కార్పొరేషన్‌ ఆఫీసు జంక్షన్‌ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు ముంచెత్తింది. […]

Read More
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

సారథి న్యూస్, విజయనగరం: జిల్లాలో లాక్‌ డౌన్‌ పరిస్థితులను విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి బుధవారం పర్యవేక్షించారు.  కరోనాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు సూచించారు. ప్రధాన జంక్షన్లు, రైతుబజార్లు తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. మూకుమ్మడిగా వ్యాపారాలు చేయొద్దని, సరిహద్దు జిల్లాలో కూడా కరోనా కేసులు నమోదుకావడంతో పోలీసు అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, ట్రాఫిక్‌ డీఎస్పీ ఎల్‌.మోహనరావు, వన్‌ టౌన్‌ సీఐ ఎర్రంనాయుడు, టూటౌన్‌ సీఐ డి.శ్రీహరిరాజు, […]

Read More
సంయుక్త పోరుతో కరోనా కట్టడి

సంయుక్త పోరుతో కరోనా కట్టడి

సారథి న్యూస్, విజయనగరం: కరోనా వైరస్‌ కట్టడికి ప్రజలు, అధికారులు, పాలకుల సంయుక్త పోరాటంతో జిల్లా గ్రీన్‌ జోన్‌లో ఉందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్‌ లోని ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా రాకుండా ఇప్పటివరకు సురక్షితంగా ఉన్నామని, భవిష్యత్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగేలా చూడాలని అధికారులను కోరారు. జూలై 8న పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి […]

Read More
కరోనాను ఆర్సినిక్‌ ఆల్బం–30 మందు

కరోనాకు ఆర్సినిక్‌ ఆల్బం–30 మందు

– విజయనగరం కలెక్టర్‌ హరిజవహర్‌ లాల్‌  సారథి న్యూస్​, విజయనగరం: మహమ్మారిగా రూపొందిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు  విజయనగరం జిల్లాలో ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ద్వారా సరఫరా చేసిన ఆర్సినిక్‌ ఆల్బం–30 హోమియో మందును పంపిణీ చేయనున్నట్టు విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌ లాల్‌ తెలిపారు. హోమియో విభాగం ద్వారా జిల్లాకు లక్ష డోసులు సరఫరా చేశారని వెల్లడించారు. జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నోడల్‌ ఆఫీసర్​గా స్వామిని నియమించినట్లు తెలిపారు. […]

Read More