Breaking News

పరిహారం

పరిహారం అడిగితే కొట్టిస్తారా?

పరిహారం అడిగితే కొట్టిస్తారా?

ప్రశ్నించే గొంతును నొక్కేస్తే ఊరుకునేదే లేదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సామాజిక సారథి, సిద్దిపేట: గ్రీన్ ట్రిబ్యునల్ పరిహారం ఇచ్చిన తర్వాతే రిజర్వాయర్ పనులు చేపట్టాలని ఆదేశించినా అవేవి పట్టనట్లు ప్రభుత్వం వ్యవహస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి భూనిర్వాసితులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. భూనిర్వాసితులు దశాబ్దంన్నర కాలంగా పరిహారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, ప్రభుత్వం, అధికారులు […]

Read More

పరిహారం ఇస్తేనే పనులు చేయనిస్తం

సారథి న్యూస్​, హుస్నాబాద్: ‘పరిహారం చెల్లించాకే పనులు చేపట్టండి’ అంటూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు బుధవారం ప్రాజెక్టు పనులను అడ్డకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులను చేసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న కుటుంబాలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలతో పాటు పునరావాస ప్యాకేజీ పరిహారం అందిస్తామని అధికారులు సంతకాలు చేయించుకొని సంవత్సరం కావస్తున్నా, నేటికి ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు.

Read More

మృతుడి కుటుంబాన్ని ఆదుకోండి

సారథి న్యూస్​, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ఇందారం ఓపెన్​ కాస్ట్​ ఓబీ కంపెనీలో విధినిర్వహణలో ఉండగా చనిపోయిన కార్మికుడి కుటుంబానికు రూ. 50 లక్షలు పరిహారం చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్​ వర్కర్స్​ యూనియన్​ రాష్ట్ర అధ్యక్షుడు కడారి సునీల్​, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్ డిమాండ్ చేశారు. ఓబీ కంపెనీలో సర్వే అధికారుల పనులను జనరల్ క్యాటగిరి కాంట్రాక్టు కార్మికులతో పని చేయడం మూలంగా కార్మికుడు చనిపోయాడని ఆరోపించారు. కార్యక్రమంలో […]

Read More
బాధిత కుటుంబాలను ఓదార్చుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

బాధితకుటుంబాలకు ఓదార్పు

సారథిన్యూస్​, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ సీఎం కేసీఆర్​ రూ. 2 లక్షల పరిహారం అందించారు. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితకుటుంబాలకు రూ.20 వేలు తక్షణసాయం ప్రకటించారు. జిల్లా పరిషత్​ చైర్మన్​ లింగాల కమల్​రాజ్​, మంత్రి పువ్వాడ అజయ్​ బాధితకుటుంబాలను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడి ఖమ్మం ప్రభుత్వదవాఖానలో చికిత్సపొందుతున్న వారిని ఖమ్మం ఎంపీ […]

Read More

అవకతవకలపై విచారణ జరిపించండి

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గానికి వరప్రదాయినిగా భావించే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారంలో జరిగిన అవకతవకలపై సీఐడీ ఆఫీసర్లతో విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపే మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. బుధవారం పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిన నాటి నుంచి ఎంతమంది రైతులు, నిర్వాసితులకు నష్టపరిహారం అందించారో చెప్పాలన్నారు. అవకతవకలపై సీఐడీ ఆఫీసర్లతో విచారణ జరిపించాలని […]

Read More

‘గౌరవెల్లి’ పనుల వేగం పెంచండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: గౌరవెల్లి రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచి.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని మంత్రి హరీశ్​రావు ఇరిగేషన్​ అధికారులకు సూచించారు. శనివారం అరణ్య భవన్ లో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడిదెల సతీష్ కుమార్ తో కలిసి సమీక్షించారు. రిజర్వాయర్ పాత కొత్త పనుల కోసం రూ.583.2 77 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.493.91 […]

Read More