Breaking News

నియంత్రిత సాగు

పంట ఎండింది.. గుండె మండింది

పంట ఎండింది.. గుండె మండింది

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతన్నలు వేసిన సన్నరకం వరి దోమకాటు బారినపడింది. చేసేదిలేక రైతులు బుధవారం పంటకు నిప్పంటించారు. నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన రైతు దొంతరబోయిన మధుకు చెందిన ఎకరాన్నర పొలంలో దోమకాటుకు పంట నాశనమైంది. మందులు కొట్టి పంటను బతికించుకోలేక నిప్పంటించాడు. ఈ సన్నరకం వరి వేసిన నాలాంటి రైతులు ఎందరో బలవుతున్నారని, ప్రభుత్వం స్పందించి దోమకాటుకు బలైన రైతులను ఆదుకోవాలని దొంతర బోయిన మధు, […]

Read More

వారం పదిరోజుల్లో రైతుబంధు

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధమయ్యారని సీఎం కె.చంద్రశేఖర్​రావు సంతోషం వ్యక్తంచేశారు. ఒక్క ఎకరా మిగలకుండా అందరికీ వారం పదిరోజుల్లో రైతుబంధు సొమ్మును బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని సీఎం ఆదేశించారు. సోమవారం అధికారులతో ఆయన సమీక్షించారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన వంటలను వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రతిపాదించిందని […]

Read More

నకిలీ సీడ్స్​ పట్టివేత

సారథి న్యూస్​, రామడుగు: నియంత్రిత విధానం ద్వారా పంటలు సాగు ద్వారా వరిని తగ్గించి పత్తి వంటి వాణిజ్య పంటల సాగుపై దృష్టిపెట్టాలని ఓ వైపు ప్రభుత్వం అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటే మరోవైపు నకిలీ విత్తనాల విక్రయాల జోరు ఊపందుకుంది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని వెదిరలో శనివారం నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇంటిపై వ్యవసాయ, పోలీస్ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. రూ.1.4లక్షల విలువైన విత్తనాలు, 40 గ్రాముల ప్యాకెట్లు 126, 13కిలోల సీడ్సను స్వాధీనం […]

Read More

అందరి సహకారంతోనే అభివృద్ధి

నాగర్​ కర్నూల్​ జడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని నాగర్​ కర్నూల్​ జడ్పీ చైర్​పర్సన్​ పెద్దపల్లి పద్మావతి అధికారులకు సూచించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని డీకేఆర్​ ఫంక్షన్ హాల్ లో జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్​లో ఆమె మాట్లాడారు. త్వరలోనే జడ్పీ ఆఫీసు పనులు పూర్తయి ప్రారంభించుకుంటామని చెప్పారు. కలెక్టర్ ఈ.శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు కేవలం రెండు కేసులు మాత్రమే పాజిటివ్ […]

Read More
సమగ్ర వ్యవసాయంతో సత్ఫలితాలు

సమగ్ర వ్యవసాయంతో సత్ఫలితాలు

–ఎమ్మెల్యే రవిశంకర్ సారథి న్యూస్, రామడుగు : సమగ్ర వ్యవసాయ విధానం ద్వారానే సత్పలితాలు వస్తాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మంగళవారం మండలంలోని షానగర్ లో ‘సమగ్ర వ్యవసాయ విధానం.. వానాకాలం పంటసాగు ప్రణాళిక’ పై రైతులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల మొక్క జొన్న నిల్వలు ఉన్నాయని, ఏ రైతు కూడా మొక్కజొన్న పంట వేయకూడదని సూచించారు. 40 శాతం సన్నరకాలు, 60 శాతం దొడ్డు […]

Read More

మిమ్ముల్ని ఎన్నుకుంటే ఇదేనా?

– ఎమ్మెల్యే సమక్షంలో రత్నాపూర్ వాసుల నిరసన సారథి న్యూస్, నర్సాపూర్: ‘ఏడాదిన్నర కాలంగా గ్రామసభ నిర్వహించలేదు. ఎన్నికలు లేకుండా సర్పంచ్ ను ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాభివృద్ధి చెందుతుందని ఆశపడ్డాం. కానీ సమస్యలు పట్టించుకోకుండా సర్పంచ్, ఎంపీటీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అని నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నియంత్రిత సాగుపై అడిషనల్​ కలెక్టర్​ నగేష్, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఆర్డీవో అరుణరెడ్డి సమక్షంలో మంగళవారం […]

Read More

కంది పంట వేయండి

సారథి న్యూస్, రామాయంపేట: నియంత్రిత వ్యవసాయ సాగులో భాగంగా మంగళవారం బాచురాజ్​పల్లి, నగరంతండాలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మొక్కజొన్న పంటకు బదులు కంది, పత్తి పంటలు వేసుకోవాలని సూచించారు. 60శాతం సన్నరకాలు సాగుచేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవోలు రాజు, గణేష్, సర్పంచ్​లు నరసవ్వ, గేమ్ సింగ్, ఎంపీటీసీలు లత సురేష్, రవి, రైతుబంధు సమన్వయ సమితి గ్రామకోఆర్డినేటర్ రాజు పాల్గొన్నారు.

Read More

డిసెంబర్​ కల్లా గౌరవెల్లి నీళ్లు

ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ సారథి న్యూస్, హుస్నాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నూతనశకం ఆరంభంకానుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ అన్నారు. సోమవారం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో నియంత్రిత పంటల సాగు, పంట మార్పిడి పద్ధతులపై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న వేయకుండా ప్రభుత్వం నిర్దేశించిన సన్నరకం వరి ధాన్యంతో పాటు కంది పంటను సాగు చేయడం ద్వారా సరైన మద్దతు ధర లభిస్తుందన్నారు. రాష్ట్రంలో పండిస్తున్న ఆధునీకరణ పంటలు వాటి […]

Read More