Breaking News

ఎస్పీ

నినదించిన చైతన్యం... నిస్తేజం!

నినదించిన చైతన్యం.. నిస్తేజం!

మొన్న ఒకరు.. నిన్న మరొకరు.. నేడు ఇంకొకరు చిన్న చిన్న కారణాలకే పోలీసుల చేతుల్లోదళిత యువకులకు చావు దెబ్బలు ప్రశ్నించేవారు లేరు.. అడిగే దిక్కులేదు బాధితుల ఆక్రందనను పట్టించుకునేదెవరు? చర్చనీయాంశంగా నాగర్​ కర్నూల్​ లో వరుస ఘటనలు సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్​ గడ్డ చైతన్యానికి పెట్టిందిపేరు అని చెప్పుకుంటారు. దివంగత మాజీమంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్ స్ఫూర్తితో ఎన్నో ప్రజాఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. ఆయన శిష్యరికంలో ఎందరో నాయకులు రాటుదేలారు. ఇక్కడ సారా వ్యతిరేక ఉద్యమం, కరువు […]

Read More
ఎస్పీని కలిసిన స్వేరోస్ నాయకులు

ఎస్పీని కలిసిన స్వేరోస్ నాయకులు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్:  జిల్లా ఎస్పీని స్వేరోస్ నాయకులూ గురువారం కలుసుకున్నారు. కొత్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వేరో నెట్వర్క్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి ఎస్పీతో చర్చించారు. అక్షరం, ఆర్థికం, ఆరోగ్యాలపై స్వేరో నెట్వర్క్ పని చేస్తుందని వివరించారు. ఎస్పీకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ జోనల్ అధ్యక్షుడు  గిద్ద విజయ్ కుమార్ స్వేరో, టిఎస్పిఏ నాగర్ కర్నూల్ జిల్లా […]

Read More
ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయాలి

ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయాలి

 నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద సామాజిక సారథి, నల్లగొండ క్రైం: ఆపరేషన్ స్మైల్- 8ను విజయవంతం చేయడానికి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అదనపు ఎస్పీ నర్మద అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో కార్మికశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్, బాలల సంక్షేమ సమితి, ఇతరశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కృషి చేయాలని ఆదేశించారు. బాలలతో […]

Read More
బ

సమస్యలు పరిష్కరించాలి

సామాజిక సారథి ,మెదక్ ప్రతినిధి:  ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ చందన దీప్తి అన్నారు. సోమవారం జిల్లా  పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ దినం సందర్భంగా జిల్లా నలుమూలల  నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి 17 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వారితో జిల్లా ఎస్పీ చందన దీప్తి నేరుగా మాట్లాడి వారి సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా  సర్కిల్ ఇన్స్పెక్టర్ లకు, ఎస్ఐలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండలం మాడాపూర్ […]

Read More
600కిలోల గంజాయి పట్టివేత

600కిలోల గంజాయి పట్టివేత

ఎస్పీ రమణ కుమార్ సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది చౌరస్తా వద్ద సోమవారం ఉదయం 6గంటలకు లారీలో అక్రమంగా తరలిస్తున్న 600కిలోల ఎండు గంజాయిని స్వాధీన పర్చుకున్నామని జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రమణ కుమార్ పూర్తీ వివరాలను వెల్లడించారు. సోమవారం ఉదయం తమకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, టాస్క్ ఫోర్స్ […]

Read More
అదనపు ఎస్పీ సృజనకు వీడ్కోలు

అదనపు ఎస్పీ సృజనకు వీడ్కోలు

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: జిల్లా అదనపు ఎస్పీగా సృజన ఎస్పీగా పదోన్నతి పొంది బదిలీపై డీజీపీ కార్యాలయానికి వెళ్తున్న సందర్భంగా శుక్రవారం ఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లాకు నూతనంగా అదనపు ఎస్పీగా బదిలీపై వచ్చిన నితిక పంత్ కు ఘన స్వాగతం పలికారు. పోలీస్ క్యలాణ మంటపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రమణకుమార్ హాజరయ్యారు.  కార్యక్రమంలో నూతన అదనపు ఎస్పీ నితిక పంత్, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాస్ […]

Read More
ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

– అడిషనల్ ఎస్పీ సందెపొగు మహేందర్ సారథి సిద్దిపేట, ప్రతినిధి: ప్రజలు ఎవరి ఆరోగ్యాన్ని వారే పరిరక్షించుకోవాలని అడిషినల్ ఎస్పీ సందెపొగు మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం హుస్నాబాద్ ఆర్డీవో, ఏఎస్పీ డివిజన్ పరిధిలోని లాక్ డౌన్ అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు లాక్ డౌన్ నియమ నిబంధనలు ఉల్లంఘించి బయట తీరగొద్దన్నారు. డివిజన్ ప్రజలంతా ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకే తమ […]

Read More

మావోయిస్టులూ.. విధ్వంసం ఆపండి

సారథిన్యూస్​, కొత్తగూడెం: మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులను, గిరిజనలకు తీరని అన్యాయం చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ విమర్శించారు. జిల్లాలోని చర్ల మండలం బత్తినపల్లి, తిప్పాపురం గ్రామాల మధ్య ప్రభుత్వం రోడ్డును నిర్మిస్తుంటే మావోయిస్టులు రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న యంత్రాలను ధ్వంసం చేశారన్నారు. ఏజేన్సీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. మావోయిస్టులు ఇకనైనా ఈ విధ్వంసాన్ని ఆపాలని ఆయన సూచించారు.

Read More