Breaking News

నల్లగొండ

పారదర్శకంగానే కౌంటింగ్

పారదర్శకంగానే కౌంటింగ్

ఆర్వో, జిల్లా కలెక్టర్ పీజే పాటిల్ సిబ్బందికి అవగాహన సదస్సు ఈనెల 14 ఉదయం నుంచే లెక్కింపు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతి సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను పారదర్శకంగానే జరుగుతుందని ఎన్నికల అధికారి, కలెక్టర్ పీజే పాటిల్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా సమాఖ్య (డిఆర్డీఏ) భవనంలో కౌంటింగ్ కేంద్రంలో సిబ్బందికి శనివారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈనెల […]

Read More
పోలింగ్ సమర్థవంతంగా నిర్వర్తించాలి

పోలింగ్ సమర్థవంతంగా నిర్వర్తించాలి

నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నేడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికలో పోలింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని నల్లగొండ స్థానిక సంస్థల నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ పోలింగ్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు వచ్చిన పోలింగ్ అధికారులను  ఉద్దేశించి అదనపు  […]

Read More
రైతును మించిన శాస్త్రవేత్త లేడు

రైతును మించిన శాస్త్రవేత్త లేడు

  • December 10, 2021
  • Comments Off on రైతును మించిన శాస్త్రవేత్త లేడు

సామాజిక సారథి, జోగుళాంబ గద్వాల: రైతులను మించిన శాస్త్రవేత్తలు ఎవరు లేరని నటుడు ఆర్‌.నారాయణ మూర్తి అన్నారు. వారికి ఏ భూమిలో ఏ పంట వేయాలో..ఎప్పుడు వేయాలో బాగా తెలుసని అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చట్టాల వల్ల ప్రజలకు జరిగే […]

Read More
అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి

అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి

డీఎంహెచ్ఓ కొండలరావుకు  వినతి సామాజిక సారథి, నల్లగొండ:  ఇరవై గ్రామ పంచాయతీలు, యాభై వేల పైచిలుకు ఉండే జనాభాకు అంబులెన్సు సౌకర్యంలేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మర్రిగూడ మండల కేంద్రంలో  ఉన్న ముప్పై పడకల ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతూ  ఆ గ్రామ సర్పంచ్ నల్ల యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో  గ్రామస్తులు గురువారం జిల్లా కేంద్రంలోని  డీఎంహెచ్వో కొండలరావు కు వినతిపత్రం అందజేశారు. గతంలో  రోగుల రవాణా సౌకర్యార్థం కొరకు  అప్పటి కలెక్టర్ గౌరవ్ […]

Read More
పథకాలు పేదలకు అందాలి

పథకాలు పేదలకు అందాలి

ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సామాజిక సారథి, బిజినేపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేల కోట్ల రూపాయలను ఖర్చుచేస్తూ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నందివడ్డెమాన్ గ్రామంలో ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయా? లేదా? అని పలువురిని అడిగి తెలుసుకున్నారు . ముఖ్యంగా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం అందజేసే ఆసరా పింఛన్ వృద్ధులకు వరంగా మారిందని, కుటుంబంలో […]

Read More
ఎస్సై తప్పిదమే!

ఎస్సై తప్పిదమే!

నల్లగొండ టూ టౌన్ ఎస్సై, కానిస్టేబుల్ పై వేటు ఉత్తర్వులు జారీచేసిన డీఐజీ కమలాసన్ రెడ్డి దళిత యువకుడిని కొట్టిన కేసులో సమగ్ర విచారణ ఉన్నతాధికారులకు విచారణ అధికారి చోడగిరి నివేదిక సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: దళిత యువకుడిని కొట్టిన కేసులో నల్లగొండ టూ టౌన్ ఎస్సై డి.నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్ కే నాగుల్ మీరాపై సస్పెన్షన్​వేటు వేసినట్లు జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత […]

Read More
నియంతృత్వ విధానాలతోనే సమస్యలు

నియంతృత్వ విధానాలతోనే సమస్యలు

సామాజిక సారథి, నల్లగొండ: మైనార్టీ ఉద్యగుల సమస్యలు పరిష్కారానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ కో ఆర్డినేటర్ సయ్యద్ షౌకత్ అలీ ఖాన్ అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని రెవెన్యూ  గెస్ట్ హౌస్ లో ఆదివారం నిర్వహించిన జనరల్ బాడీ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాలతో ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో ఉద్యగులకు, పెన్షనర్లకు ఎలాంటి ప్రయోజన లేదని […]

Read More
వరి దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలి

వరి దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలి

మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సామాజిక సారథి, హాలియా: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షతో తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు రెండు రోజుల నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ లో చేపట్టిన రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ […]

Read More