Breaking News

ఆధ్యాత్మికం

మహాలయపక్షం విశిష్టత ఏమిటో తెలుసా..?

మహాలయపక్షం విశిష్టత.. తెలుసా?

భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం మహాలయ పక్షం. ఈ పక్షంలో పితరులు అన్నాన్ని, ప్రతిరోజూ జలాన్ని కోరుతానని ప్రతీతి. తండ్రి చనిపోయిన తిథి రోజున, మహాలయ పక్షంల్లో పితృతర్పణాలు, యథావిధిగా శ్రాద్ధవిధులు నిర్వహిస్తే పితృదేవతలు ఏడాదంతా తృప్తిచెందుతారని చెబుతుంటారు. వంశాభివృద్ధి జరిగి ఉత్తమ గతిని పొందుతారట. ఈ విషయాలన్నీ నిర్ణయ సింధువు, నిర్ణయ దీపికా గ్రంథాల్లో పేర్కొన్నారు. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదం, కృష్ణపక్షం పితృపదం, అదే మహాలయపక్ష. మహాలయమంటే.. ‘మహాన్ ఆలయః, […]

Read More
శ్రీశైలం సాక్షి గణపతి విశేష అభిషేకం

శ్రీశైలం సాక్షి గణపతి విశేష అభిషేకం

శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు బుధవారం ఉదయం సాక్షి గణపతిస్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో పూజలు చేశారు. తర్వాత స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించారు. వైదిక సంప్రదాయాల్లో గణపతి అభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విద్యార్థుల్లో ఆలోచనా […]

Read More
వైష్ణోదేవి యాత్ర షురూ

వైష్ణోదేవి యాత్ర షురూ

శ్రీనగర్: ప్రఖ్యాత మాతావైష్ణో దేవి అమ్మవారి సందర్శనం కోసం జమ్ముకాశ్మీర్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో అమ్మవారి దర్శనాలను మూసివేశారు. లాక్​డౌన్​అనంతరం కేంద్ర ప్రభుత్వం కోవిడ్​19 నిబంధనలకు అనుగుణంగా ఆలయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి అమ్మవారి దర్శనాలు పున:ప్రారంభం కానున్నాయి. యాత్ర ప్రారంభమయ్యే కత్రా వద్ద ఏర్పాట్లుచేశారు. యాత్రికులు కరోనా పరీక్షలు చేయించుకుని నెగెటివ్ అని తేలితేనే ముందుకు పంపించేందుకు సైన్యం అనుమతిస్తోంది. […]

Read More
రామానుజం.. గర్వించదగ్గ సాహితీవేత్త​

రామానుజం.. గర్వించదగ్గ సాహితీవేత్త​

సారథి న్యూస్​, హైదరాబాద్​: తిరునగరి రామానుజం తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త​ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని ప్రశంసించారు. మహాకవి దాశరథి పురస్కారాన్ని సీఎం కేసీఆర్​ శనివారం ప్రగతిభవన్​లో రామానుజంకు అందజేశారు. శాలువా కప్పి సన్మానించారు. రామానుజం రాసిన ‘బాలవీర శతకం’, ‘అక్షరధార’, ‘తిరునగరీయం’ రచనలు ఎంతో ఆదరణ పొందాయని చెప్పారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండడంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన […]

Read More
శ్రీశైలం మల్లన్న దర్శనానికి సర్వం సిద్ధం

శ్రీశైలం మల్లన్న దర్శనానికి సర్వం సిద్ధం

శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనాలు శుక్రవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి స్థానికులకు స్వామి, అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. 15వ తేదీ నుంచి యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ముందస్తుగానే www.srisailamonline.com వెబ్​సైట్​లో దర్శన టికెట్లు బుక్​చేసుకోవాలని ఈవో తెలిపారు

Read More
సాక్షిగణపతికి విశేష అభిషేకం

సాక్షిగణపతికి విశేష అభిషేకం

శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానంలో బుధవారం ఉదయం సాక్షిగణపతికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించారు. వైదిక సంప్రదాయాల్లో గణపతి అభిషేకానికి ప్రాముఖ్యం ఉంది. ఈ అభిషేకం ద్వారా అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలి, విజయం లభిస్తుందని చెబుతుంటారు. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుంది చెబుతుంటారు. శ్రీశైల క్షేత్ర పరివార ఆలయాల్లో సాక్షిగణపతి ఆలయానికి […]

Read More
కృష్ణం వందే జగద్గురుం​

కృష్ణం వందే జగద్గురుం​

ద్వాపరయుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజున అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవకీ వసుదేవులకు అష్టమ (8వ) సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణావతారాన్ని శ్రీమహావిష్టువు ఎనిమిదో అవతారంగా పురాణాల్లో చెప్పుకుంటారు. శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైంది. అందుకే కృష్ణపరమాత్మ ఆవిర్భవించిన దివ్యతిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపుకుంటారు. కృష్ణాష్టమిని జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తిచేసి షోడశోపచారాలతో కృష్ణుడికి అర్చనలు […]

Read More
ఘనంగా రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు

ఘనంగా రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

సారథి న్యూస్, గద్వాల: భక్తుల పాలిట కల్పతరువు మంత్రాలయం గురురాఘవేంద్ర స్వామి 349వ ఆరాధనోత్సవాలు మంత్రాలయం పీఠాధిపతులు సుభుదేంద్ర స్వామి ఆదేశాల మేరకు జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నదిఅగ్రహారం రోడ్డులోని రాఘవేంద్రస్వామి మఠంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు ప్రహ్లాద్ ఆచారి, ప్రమోద్ ప్రసన్నచారి స్వామివారి బృందావనానికి పంచామృతాభిషేకం, తులసి అర్చన, పుష్పాభిషేకం, హస్తోదకం కార్యక్రమాలను నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఆరాధనోత్సవాలకు భక్తులు మాస్కులు కట్టుకుని.. భౌతిక దూరం పాటిస్తూ దర్శనానికి రావాలని […]

Read More