శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనాలు శుక్రవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి స్థానికులకు స్వామి, అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. 15వ తేదీ నుంచి యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ముందస్తుగానే www.srisailamonline.com వెబ్సైట్లో దర్శన టికెట్లు బుక్చేసుకోవాలని ఈవో తెలిపారు
- August 13, 2020
- Archive
- ఆధ్యాత్మికం
- ఆంధ్రప్రదేశ్
- LORD SHIVA
- MALLIKARJUNASWAMY
- SRISAILAM
- మల్లన్నస్వామి
- శ్రీశైలం
- Comments Off on శ్రీశైలం మల్లన్న దర్శనానికి సర్వం సిద్ధం