Breaking News

Month: June 2024

గవర్నమెంట్ టీచర్లు సమయ పాలన పాటించాలి

ఎంఈఓ లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి, విద్య వ్యవసాయ శాఖలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రివ్యూ, సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో గవర్నమెంట్ స్కూళ్ల టీచర్లు తప్పకుండా సమయ పాలన పాటించాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి లు సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విద్య, వ్యవసాయ శాఖలపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారుల పర్యవేక్షణ లేక […]

Read More

ప్రభుత్వ స్థలాలను అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి

పంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేసిన పాలెం కాంగ్రెస్ నాయకులు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: బిజినేపల్లి మండలం పాలెం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలను అమ్ముకుంటున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలెం పేరుకే మేజర్ గ్రామపంచాయతీ అని పాలకులు, ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలతో అభివృద్దికి నోచుకోవడం లేదన్నారు. […]

Read More

వెల్గొండ లో బి ఆర్ ఎస్ కు షాకు

సామాజిక సారథి , నాగర్ కర్నూల్ : బిజీన పల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన వార్డు నెంబర్ మల్లేష్ , మర్రిన్న దళితదండు నాయకులు బిఆర్ఎస్ పార్టీ లో నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరినారు .ఆదివారం నాగర్ కర్నూల్ లో ఏమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఏమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గుట్టి కీ చేరినారు. గ్రామంలో లో బి ఆర్ ఎస్ కు బిగు షాకు జరిగింది . పార్టీ లో […]

Read More

సీరియల్ కిల్లర్ కేసుపై పోలీస్ ఉన్నతాధికారుల నజర్

. వనపర్తి జిల్లా రేవల్లి హత్య కేసు వివరాల పై ప్రత్యేకంగా ఆరా. 2020 లోనే సీరియల్ కిల్లర్ కు సహకరించిన వనపర్తి జిల్లా పోలీసులు. కాసుల కక్కుర్తితో సీరియల్ కిల్లర్ పై దృష్టిపెట్టని పోలీసులు. ఇదే అదునుగా మరింత రెచ్చిపోయిన సీరియల్ కిల్లర్. 2022 లో నాగర్ కర్నూల్ జిల్లాలో మరి కొందరి బలి సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ హత్యల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. […]

Read More
ఖాకీల నీడన పేకాట?

ఖాకీల నీడన పేకాట?

  • June 16, 2024
  • Comments Off on ఖాకీల నీడన పేకాట?

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పేకాట మూడుపూలు, ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. పోలీసు అధికారులకు ముడుపులు ఇచ్చి జూదరులు మరీ పత్తాలాట ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల శనివారం వట్టెం వద్ద పట్టుబడిన జూదరులను నాగర్ కర్నూల్ డీస్పీ, సీఐ నిగా పెట్టి పట్టుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పేకాట ముఠాలు రాజ్యమేలుతున్నాయి. ఆట ఆడటానికి కొంత చొప్పున వేసుకుని ఓ పోలీసుకు మరీ కప్పం కడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద […]

Read More

గుడ్లనర్వలో గంజాయి కలకలం

పోలీసుల అదుపులో ఇద్దరు యువకులుసామాజికసారథి, నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామంలో గంజాయి కలకలం రేగింది. ఇద్దరు యువకులు సిగరెట్లలో గంజాయి నింపుకొని సేవిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు శనివారం నాగర్ కర్నూల్ సీఐ కనకయ్య గౌడ్ తెలిపారు. కాగా నాగర్ కర్నూల్ జిల్లాలో చాపకింద నీరులా గంజాయి వాడకం విస్తరిస్తోంది. మొదట నాగర్ జిల్లా కేంద్రంలో మొదలైన గంజాయి వాడకం క్రమక్రమంగా […]

Read More

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యపై సర్క్యులర్ జారీ చేయాలి

  • June 14, 2024
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యపై సర్క్యులర్ జారీ చేయాలి

టి యు డబ్ల్యూ జే -హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు..సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలను ఉచిత విద్యను అందించడానికి సర్కులర్ జారీ చేయాలని పియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు కానాపురం ప్రదీప్ ఐజేయు జాతీయ నాయకుడు జెమినీ సురేష్ ల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారిని శుక్రవారం కలిసి వినతిపత్రం […]

Read More
ద్యావుడా.... ఏకంగా రూ.21.47 కోట్ల కరెంట్​ బిల్లు!

ద్యావుడా…. ఏకంగా రూ.21.47 కోట్ల కరెంట్​ బిల్లు!

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: అధికారుల తప్పిదాలు కొన్నిసార్లు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా అచ్చంగా ఇలాంటిదే మరి. వివరాల్లోకెళ్తే.. ఓ ఇంటిలో సాధారణంగా నాలుగు లైట్లు. ఓ మూడు ఫ్యాన్లు, మొబైల్​ ఛార్జర్స్​.. ఎలక్ట్రికల్​ ఇస్త్రీ పెట్టే, కూలర్​, లేదంటే ఏసీ ఉంటుంది. వంటింట్లో కరెంట్​ హీటర్​, మిక్సింగ్​ గ్రౌండర్​ వాడుతుండటం మనందరికీ తెలిసిందే. అయితే వీటన్నింటికీ కలిపి ఎంత లేదన్నా రూ. వెయ్యి నుంచి రూ.2వేలకు కరెంట్​ బిల్లు దాటదు. […]

Read More