Breaking News

Month: February 2023

నాగర్​ కర్నూల్​ లో ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీల చించివేత

నాగర్​ కర్నూల్​ లో ‘ఎమ్మెల్సీ కవిత’ ఫ్లెక్సీల చించివేత

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్​ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 220 జంటలకు ఉచితంగా సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. ఆదివారం ఉదయం నాగర్ కర్నూల్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఆమెకు స్వాగతం చెబుతూ నియోజవర్గవ్యాప్తంగా విస్తృతస్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. కానీ శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బిజినేపల్లి నుంచి పాలెం మధ్యలో మూడు ఫ్లెక్సీలను చించివేశారు. […]

Read More
బొల్లంపల్లిలో మాదిగ ఐక్యవేదిక కమిటీ ఎన్నిక

బొల్లంపల్లిలో మాదిగ ఐక్యవేదిక కమిటీ ఎన్నిక

సామాజికసారథి, వెల్దండ: మండలంలోని బొల్లంపల్లి(చల్లపల్లి)లో మాదిగ ఐక్యవేదిక కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్య​అతిథులుగా సమావేశానికి మాదిగ ఐక్యవేదిక నాయకులు కొయ్యల పుల్లయ్య, గుద్దటి కిస్టాల్​, కొమ్ము అంజయ్య ముఖ్య​అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్​ నాయకులు మీసాల అంజయ్య మాట్లాడుతూ.. మాదిగలు రాజకీయాలకు అతీతంగా ఏకమై తమ చైతన్యాన్ని చాటుకోవాలని కోరారు. ఎవరికైనా ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. కలిసిమెలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. భారతరత్న డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ […]

Read More
పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

న్యూఢిలీ: దేశంలోని అనేక రాష్ట్రాలకూ గవర్నర్లను మార్చేశారు. మహారాష్ట్ర కొత్త గవర్నర్​గా రమేశ్ బైస్​ ను నియమించారు ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదించారు. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ ను సైతం కొత్త గవర్నర్​ ను నియమించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్​ ​ను ఏపీ గవర్నర్​ గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు, లద్దాఖ్ ఎల్​జీగా ఉన్న ఆర్​కే మాథుర్ రాజీనామాను […]

Read More

హమారా ప్రసాద్​ దేశద్రోహి

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు సామాజికసారథి, నాగర్ కర్నూల్: హమారా ప్రసాద్​ దేశద్రోహి అని ప్రజాసంఘాల నేతలు అన్నారు. భారతరత్న డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్​ విగ్రహం ఎదుట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం, కేవీపీపీఎస్​, తెలంగాణ దండోరా, మాలమానాడు, మహిళా సంఘాలు, ఇతర దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఎస్సీ, […]

Read More

గుడ్ల నర్వలో భూ వివాదంలో హత్యాయత్నం

సామాజికసారథి, బిజినేపల్లి: బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూవివాదం నెలకొనడంతో తమ్ముడిని అన్న, అతని కుమారుడు ఇద్దరి కలిసి పంటపొలాల్లో హత్యా యత్నం చేశారని బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. బాధితుడు భీముని సంతోష్ తెలిపిన వివరాలు.. తనకు, అన్నకు ఇద్దరు మధ్యలో గ్రామంలో పొలం ఉన్నదని, కొంత భాగాన్ని తనకు ఇవ్వాలని పదే పదే చెప్పడంతో వారు దానికి అంగీకరించలేదు. భీముని సంతోష్ గ్రామంలోని పెద్దలకు భూమిలో భాగం […]

Read More
పోతేపల్లి.. గుండెలవిసేలా తల్లడిల్లి

పోతేపల్లి.. గుండెలవిసేలా తల్లడిల్లి

సామాజికసారథి, వెల్దండ: ఓ శుభకార్యంలో వంటలు చేసి ఇళ్లకు బయలుదేరిన నలుగురు యువకులు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్​- శ్రీశైలం హైవేపై మహేశ్వరం మండలం తుమ్మలూర్​ వద్ద జరిగిన యాక్సిడెంట్​ లో అక్కడికక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. బైకాని యాదయ్య(35), హెచ్.​కేశవులు (35), మోత శ్రీను(30) మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లికి శనివారం తీసుకొచ్చారు. ఇమ్మరాజు రామస్వామి(36) మృతదేహాన్ని లింగారెడ్డిపల్లికి తరలించారు. నలుగురి డెడ్​ బాడీస్​ ఒకేసారి గ్రామానికి […]

Read More
తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు

సామాజికసారథి, రంగారెడ్డి బ్యూరో/వెల్డండ: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు.. నలుగురికి రుచికరమైన వంటలు చేసిపెట్టడమే వారి వృత్తి. ఓ శుభకార్యంలో వంటలు చేసి ఇళ్లకు బయలుదేరిన నలుగురు యువకులు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్​- శ్రీశైలం హైవేపై మహేశ్వరం మండలం తుమ్మలూర్​ వద్ద ఈ యాక్సిడెంట్​ జరిగింది. నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన ఇమ్మరాజు రామస్వామి(36), బైకాని యాదయ్య (35), హెచ్.​ […]

Read More

కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చలో హైదరాబాద్ గోడపత్రిక ఆవిష్కరణ

  • February 7, 2023
  • తెలంగాణ
  • Comments Off on కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చలో హైదరాబాద్ గోడపత్రిక ఆవిష్కరణ

సామాజిక సారథి , బిజినపల్లి :మండల కేంద్రంలో ఈ నెల 14న హైదరాబాద్లో జరిగే BMS మహాధర్నా గోడపత్రికను BMS నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ మలిశెట్టి చంద్రశేఖర్ ఆవిష్కరించారు.అనంతరం విలేకర్లతో వారు మాట్లాడుతూ తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న కార్మిక లోకానికి ఒరిగిందేమీ లేదు, కోటి 50 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూర్చే కనీస వేతనాలను ఈ రోజు వరకు పెంచలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీస […]

Read More