Breaking News

Year: 2022

కాంగ్రెస్​లో మాలలకే ప్రాధాన్యం

కాంగ్రెస్​లో మాలలకే ప్రాధాన్యం

  • February 17, 2022
  • Comments Off on కాంగ్రెస్​లో మాలలకే ప్రాధాన్యం

‘మల్లు ఫ్యామిలీ’ మాదిగలకు ముల్లులా తయారైంది కాంగ్రెస్ ​నేత సతీశ్​మాదిగ హాట్ ​కామెంట్స్​ సామాజికసారథి, మహేశ్వరం: కాంగ్రెస్​పార్టీలో మాల సామాజికవర్గానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్​నేత దేవని సతీశ్​మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే గాంధీభవన్​ముందు కాంగ్రెస్​పార్టీ మాదిగల ఆవేదన దండోరా కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్​పార్టీల కమిటీల్లో మాదిగలకు స్థానం కల్పించాలని కోరారు. కమిటీల్లో అన్యాయం చేస్తున్నారని, మాలలే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం […]

Read More
పకడ్బందీగా దళితబంధును అమలుచేస్తాం

పకడ్బందీగా దళితబంధు అమలుచేస్తాం

మొదటి విడత 300 కుటుంబాల ఎంపిక 90శాతం లబ్ధిదారుల ఎంపిక పూర్తి పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణలు ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదు ‘సామాజికసారథి ప్రతినిధి’తో నాగర్ కర్నూల్జిల్లా కలెక్టర్​పి.ఉదయ్ కుమార్ సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: జిల్లావ్యాప్తంగా దళితబంధు పథకాన్ని పక్కాగా అమలుచేసేందుకు శ్రీకారం చుట్టినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్​పి.ఉదయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 300 కుటుంబాలను ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో […]

Read More
కలెక్టరేట్ లో తుపాకీతో గురిపెట్టాడు

కలెక్టరేట్ లో తుపాకీతో గురిపెట్టాడు

సామాజికసారథి, నాగర్​కర్నూల్: నిత్యం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతం. జిల్లాకు సంబంధించిన పాలనా అధికారులు తమ కిందిస్థాయి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తూ పాలన సాగించే ప్రాంగణం.. తుపాకీతో సినిమాలో హీరో లెవల్ లో గురిపెడుతూ సెల్​ఫోన్ ​ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఇది చూసి అక్కడున్నవారు అవాక్కయ్యారు. పైగా ఈ ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్​గా మారింది. ఇది ఎక్కడో కాదు నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టరేట్​లో సోమవారం జరిగిన ఘటన […]

Read More
వేంకటేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు

వేంకటేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు, యువనేత డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పలు శుభకార్యాల్లో ఆదివారం విస్తృతంగా పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ లోని ముఖ్యకార్యకర్తలతో కలిసి తాడూరు మండల కేంద్రంలోని బొడ్రాయి పండుగలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి నాగర్ కర్నూల్, తెలకపల్లి గ్రామాల్లో కార్యకర్తల పిలుపుమేరకు పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. అనంతరం బిజినేపల్లి మండలంలోని పాలెం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్కడ […]

Read More
బిడ్డను ప్రాణంగా పెంచుకున్నం

బిడ్డను ప్రాణంగా పెంచుకున్నం..

మా కూతురుకు ఏమైందో చెప్పండి మాధవి తల్లిదండ్రుల కన్నీటివేదన ప్రతిభ కాలేజీ ఎదుట ఆందోళన కలెక్టర్​, ఎస్పీ న్యాయం చేయాలని వేడుకోలు సామాజికసారథి, మహబూబ్​నగర్: ‘చిన్నప్పటి నుంచి బిడ్డను అల్లారుముద్దుగా పెంచుతున్నాం. ఏ కష్టం రాకుండా చూసుకున్నాం. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాం. డాక్టర్​అయితనంటే మీ కాలేజీలో నేర్పించాం. లక్షలు చేర్పించాం. కాలేజీకి వచ్చిన బిడ్డ మాయమైంది. చెట్టంతా ఎదిగి కూతురు మమ్ముల్ని సాకుతదనుకుంటే శవమై వచ్చింది. ఏం జరిగిందో అంతుచిక్కడం లేదు. ఎలా చనిపోయిందో.. ఏమైందో చెప్పండి. […]

Read More
ఆంజనేయుడి గుడికి భారీ విరాళం

ఆంజనేయుడి గుడికి భారీ విరాళం

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన కోటిచింతల నిరంజన్​రావు స్మారకార్థం ఆయన సతీమణి సుగణమ్మ, కుమారుడు పురుషోత్తంరావు రూ.51,116ను విరాళంగా అందజేశారు. ఆభయ ఆంజనేయుడి సన్నిధిలో ఆ మొత్తాన్ని వారు గ్రామసర్పంచ్ ​పొనుగోటి వెంకటేశ్వర్​రావుకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ​మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని కోరారు. అన్ని పనులు పూర్తయితే త్వరలోనే పూర్తిచేసుకుందామని చెప్పారు. గొప్ప […]

Read More
ఎంత కాలం బతికామన్నది కాదు...

ఎంతకాలం బతికామన్నది కాదు…

జన్మనిచ్చిన ఊరుకు సేవ చేయడం అదృష్టం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి అభినందనీయం విద్యాయజ్ఞంలో భాగస్వాములు కావాలి: మంత్రి కేటీఆర్​ సామాజిక సారథి, తిమ్మాజీపేట: జన్మనిచ్చిన ఊరుకు సేవ చేయడం ఎంతో అదృష్టమని, అందులో పాఠశాలలను నిర్మించి విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఏ కార్పొరేట్ స్కూలులో లేని విధంగా తిమ్మాజీపేట జెడ్పీహెచ్ఎస్​ను సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధి ఇచ్చినందుకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డిని, ఎంజేఆర్​ ట్రస్టును […]

Read More
దళిత విద్యార్థి హత్యా? ఆత్మహత్యా?

దళిత విద్యార్థిని హత్యా? ఆత్మహత్యా?

నీట్ ​కోచింగ్​కు వెళ్లిన విద్యార్థిని హాస్టల్​ నుంచి మిస్సంగ్​ బుక్ ​కోసం వెళ్లి రైలుపట్టాలపై మాంసపు ముద్దగా యువతి మృతురాలు మహబూబ్​నగర్ ​ప్రతిభ కాలేజీ విద్యార్థిని ‘పెద్దల’ కళాశాలలో పేద తల్లిదండ్రులకు దొరకని సమాధానం సామాజికసారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: తల్లిదండ్రులకు ఒక్కగానొక కూతురు.. డాక్టర్ ​కావాలన్నది ఆమె చిన్ననాటి కల. తెలివి.. చురుకుదనం.. ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు తన కూతురును చదువులో ప్రోత్సహించారు. ఎంతో గొప్పగా చూడాలని కలలుగన్నారు. తాము రెక్కలు ముక్కలు చేసుకొని కాయకష్టం చేసినా […]

Read More