Breaking News

Month: April 2022

దిలీప్​.. నీ స్థాయి తెలుసుకో

దిలీప్​.. నీ స్థాయి తెలుసుకో

ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డిపై వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్​ నాయకుల కౌంటర్​ సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి నల్లమట్టి వ్యాపారం చేస్తున్నారని బీజేపీ జిల్లా నాయకుడు దిలీప్ ఆచారి చేసిన ప్రకటన నాగర్ కర్నూల్ లో రాజకీయంగా దుమారం రేపుతోంది. బిజినేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగనమోని కిరణ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దిలీప్ చారి వ్యాపారాలపై […]

Read More
స్కూలులో ఆకతాయిల వెకిలిచేష్టలు

స్కూలులో ఆకతాయిల వెకిలిచేష్టలు

గోడలపై అశ్లీల వెబ్ సైట్ రాతలు సామాజిక సారథి, కాల్వశ్రీరాంపూర్: స్కూలులో ఆకతాయిల పిచ్చిరాతలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కోపం తెప్పించాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి ప్రభుత్వ జడ్పీ హైస్కూల్​ ఆవరణలో పదవ తరగతి విద్యార్థులకు శనివారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి  జిల్లా విద్యాధికారి మాధవి, ఎంఈవో ఆరేపల్లి రాజయ్య హాజరయ్యారు. అక్కడికి వెళ్లిన పాత్రికేయులు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు గోడల మీద రాతలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. పాఠశాల కార్యాలయ గోడ పై […]

Read More
ఆంజనేయుడి ఆలయానికి భారీ విరాళం

ఆంజనేయుడి ఆలయానికి భారీ విరాళం

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలంలోని కొట్ర గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ పున: ప్రతిష్టాపన సహిత ధ్వజ నవగ్రహ, శిఖర యంత్ర ప్రతిష్టాపన మహోత్సవం శనివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా ఉదయం గణపతిపూజ, పుణ్యహవాచనం, పంచగవ్య మేళనంతో పాటు నవగ్రహవిగ్రహాలను ఊరేగింపుగా నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం అగ్ని త్రిష్ట, కుండసంస్కారం, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పొనుగోటి భాస్కర్​రావు, […]

Read More

పాలమూరుకు డీపీఆర్ ఏది?

– కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ మిగతా ప్రాజెక్టులపై ఎందుకు లేదు– ఆర్డీఎస్‌ విషయంలో హామీ ఏమైంది– కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ సామాజికసారథి, జోగుళాంబ గద్వాల: రాష్ట్రంలో అత్యంత అవినీతిపాలన నడుస్తోందని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా డిమాండ్‌ చేస్తున్న కేసీఆర్‌ ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి డీపీఆర్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నీటి కేటాయింపులు లేకుండా జాతీయహోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. […]

Read More
దక్షిణ తెలంగాణకు ద్రోహం చేసిండు

కేసీఆర్.. జగన్​కు నీళ్లు అమ్ముకున్నడు

కేసీఆర్ దే ప్రాజెక్టు పనులు ఆపివేసిన బాధ్యత తాగునీటి పేరుతో ఎన్జీటీని మోసం చేసే యత్నం దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేశాడు ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి మాజీమంత్రి నాగం జనార్దన్​రెడ్డి వ్యాఖ్యలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఇక పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనైపోయిందని మాజీమంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఎద్దేవాచేశారు. ప్రాజెక్టు పనుల నిలిపివేతకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను తాగునీటి ప్రాజెక్టులని […]

Read More
ఎమ్మెల్యే, ఆర్డీవో, తహసీల్దార్​ముంచిన్రు

ఎమ్మెల్యే, ఆర్డీవో, తహసీల్దార్​ ముంచిన్రు

55.02 ఎకరాల మా భూమిను రియల్ ఎస్టేట్ వెంచర్ కు అమ్ముకున్నరు వెల్దండ తహసీల్దార్ ​ఆఫీసు ఎదుట బాధిత రైతుల ఆందోళన సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్​ జిల్లా మండలంలోని చెర్కూర్ శివారులో చౌదర్ పల్లి రైతులకు సంబంధించిన 55.02 ఎకరాల భూమిని కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు కలిసి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ కు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపిస్తూ.. మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ […]

Read More
సీసీ కెమెరాలకు రూ.లక్ష విరాళం

సీసీ కెమెరాలకు రూ.లక్ష విరాళం

సామాజికసారథి, వెల్దండ: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు టీఆర్ఎస్ వెల్దండ మండలాధ్యక్షుడు, సర్పంచ్ యెన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణతో మంగళవారం స్థానిక పోలీస్​స్టేషన్​లో సీఐ రామకృష్ణ, ఎస్సై నర్సింహులుకు రూ.లక్ష నగదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే సీసీ కెమెరాలతో గుర్తించవచ్చని, ఒక్క సీసీకెమెరా వంద మంది పోలీసులతో సమానమని సీఐ రామకృష్ణ పేర్కొన్నారు. అనంతరం విరాళం అందజేసిన వారిని […]

Read More
హెడ్ కానిస్టేబుల్ గొప్ప హృదయం

హెడ్ కానిస్టేబుల్ గొప్ప హృదయం

సామాజికసారథి, వెల్దండ: హెడ్ కానిస్టేబుల్ గొప్ప హృదయం చాటుకున్నారు. వైద్యవిద్యార్థినికి కొండంత సాయం అందించారు. ప్రజల రక్షణంలోనే కాదు.. సామాజిక సేవలోనూ ముందుంటామని నిరూపించారు. ఇటీవల వెల్లడించిన నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీటు సంపాదించిన వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ ఫ్రాంక్లిన్, అలివేలు దంపతుల కూతురు సృజన వైద్యచదువులకు చేయూతను అందించారు. నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ శేఖర్ సోమవారం తనవంతు సహాయంగా ఎస్సై నర్సింహులుతో కలిసి సదరు […]

Read More