Breaking News

Month: February 2021

అడ్వకేట్​ దంపతులను హత్యచేసిన వారిని శిక్షించాలి

అడ్వకేట్​ దంపతులను హత్యచేసిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: సమాజంలోని ఎంతో మంది పేదలు, అన్యాయానికి గురైన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించే గట్టు వామన్ రావు, అతని భార్యను దారుణంగా చంపివేయడం చాలా బాధాకరమని బ్రాహ్మణ సమాజం సేవా సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. సంస్థ మండలాధ్యక్షుడు రామచంద్రాచారి, క్రిష్ణశర్మ, నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రావు, రంగన్న, ఫణి, రాము, అనంత్ రాజ్, రవి, […]

Read More
యాక్సిడెంట్​లో అన్న, సోదరుడిని కోల్పోయా..

యాక్సిడెంట్​లో నాన్న, సోదరుడిని కోల్పోయా..

పొర‌పాటు చేయ‌కండి: ‌జూనియ‌ర్ ఎన్టీఆర్‌ సారథి న్యూస్, హైదరాబాద్​: ఎంత జాగ్రత్తగా వాహ‌నాన్ని న‌డిపిన‌ప్పటికీ ఇత‌రులు చేసిన‌ పొర‌పాట్ల కార‌ణంగా త‌న తండ్రి నంద‌మూరి హ‌రికృష్ణ, అన్న జాన‌కీరామ్‌ల‌ను రోడ్డు ప్రమాదంలో కోల్పోయానని ప్రముఖ సినీనటుడు జూనియర్ ​ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. వాహనాలను నిర్లక్ష్యంగా నడపం ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వివరించారు. ట్రాఫిక్ ప్రణాళిక వార్షికోత్సవం సందర్భంగా బుధ‌వారం సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్‌లో నిర్వహించిన ట్రాఫిక్ పోలీసు విభాగం వార్షిక స‌ద‌స్సుకు ఆయన ముఖ్యఅతిథిగా […]

Read More
సీఎం కేసీఆర్​ ప్రభుత్వాన్ని డిండిలో ముంచాలే

సీఎం కేసీఆర్​ ప్రభుత్వాన్ని డిండిలో ముంచాలే

రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం కార్పొరేట్​ శక్తులకు చేతుల్లోకి వ్యవసాయం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సారథి న్యూస్​, దేవరకొండ: దళిత, గిరిజనులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని డిండి ప్రాజెక్టులో ఎత్తేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రాంతానికి డిండి ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొస్తానని చెప్పిన సీఎం కేసీఆర్​ ఐదేళ్లలో ఒక్క ఎకరాకైనా పారించారా? అని అని ప్రశ్నించారు. రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం […]

Read More
ఇంటి వద్దకే అంగన్​వాడీ సరుకులు

ఇంటి వద్దకే అంగన్​వాడీ సరుకులు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఇంటివద్దకే వెళ్లి నేరుగా అంగన్​వాడీ సరుకులను అందజేస్తామని అల్లాదుర్గం సీడీపీవో భార్గవి తెలిపారు. బుధవారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేటలోని పూసలగల్లీ, తిరుమలాపూర్ అంగన్​వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిరోజు ఐదుగురు చిన్నారుల బరువు తూకం వేయాలని, అంగన్​వాడీ కేంద్రాల్లో టీచర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. టీ షాట్ ద్వారా ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు ప్లే ఆక్టివిటీపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అంగన్​వాడీ టీచర్లు సరళ, స్వరూప, అనురాధ […]

Read More
జోగుళాంబ సన్నిధిలో సీఎం కుటుంబసభ్యులు

జోగుళాంబ సన్నిధిలో సీఎం కుటుంబసభ్యులు

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల(మానవపాడు): అష్టాదశశక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ జోగుళాంబ అమ్మవారిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్​ సతీమణి కల్వకుంట్ల శోభ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ ​సతీమణి శైలిమ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. సహస్ర కలశాభిషేకంలో పాల్గొని అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం […]

Read More
మంత్రి కేటీఆర్ ​పరామర్శ

మంత్రి కేటీఆర్​ పరామర్శ

సారథి న్యూస్, మహబూబ్​నగర్: రెండు రోజుల క్రితం మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​తండ్రి నారాయణగౌడ్​కన్నుమూసిన విషయం తెలిసిందే. మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ను పరామర్శించారు. మహబూబ్​నగర్​లోని మంత్రి నివాసానికి వచ్చి ఆయన తండ్రి వి.నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి సి.లక్ష్మారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Read More
ఇందిరమ్మ ఇస్తే కేసీఆర్ గుంజుకుంటుండు

ఇందిరమ్మ ఇస్తే సీఎం కేసీఆర్ గుంజుకుంటుండు

ఉద్దండాపూర్ గ్రామస్తులకు న్యాయం చేయాలి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రైతులతో ముఖాముఖి సారథి న్యూస్​, జడ్చర్ల: నాటి ఇందిరమ్మ ప్రభుత్వం దళిత, గిరిజన పేదప్రజలకు భూములు ఇస్తే సీఎం కేసీఆర్ గుంజుకుంటున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో పర్యటించారు. రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దండాపూర్ గ్రామస్తులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని […]

Read More
లోన్లను సద్వినియోగం చేసుకోవాలి

పథకాలు మంజూరు చేయండి

సారథి న్యూస్, ములుగు: స్వయం సహాయక సంఘాల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందజేస్తున్నరుణాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా అడిషనల్ ​కలెక్టర్​ ఆదర్శసురభి సూచించారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్​లో జరిగిన రివ్యూ మీటింగ్​లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డెయిరీ వంటి పథకాలను అర్హత కలిగినవారికి మంజూరు చేయాలని సూచించారు. అలాగే ప్రతి మండలంలో క్యాంటీన్ ఏర్పాటుకు స్థలపరిశీలన కోసం తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఐదుగురు సభ్యులు ఉన్న […]

Read More