Breaking News

Day: September 16, 2020

ప్రజలు కోరింది చేయడమే ధ్యేయం

ప్రజలు కోరింది చేయడమే ధ్యేయం

సారథి న్యూస్, మెదక్: ప్రజలు కోరుకున్న పనులను చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు అన్నారు. బుధవారం మెదక్ నియోజకవర్గంలోని నార్సింగి మండలంలో పలు అభివృద్ధి పనులకు మెదక్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీఎంజీఎస్​వై కింద దుబ్బాక నియోజకవర్గానికి మంజూరైన రోడ్డును దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి నార్సింగి […]

Read More
సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలంలోని గోపాల్​రావుపేట గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కె.చంద్రశేఖర్​రావును ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ​కోరారు. దీంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే తదితరుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రజబ్ అలీ, గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి బాబు, పూడూరి మల్లేశం, ఎడవెల్లి పాపిరెడ్డి, అంజయ్య, రాజిరెడ్డి, మల్లేశం, కమలాకర్, శ్యాంసుందర్ రెడ్డి, రమేష్, […]

Read More
రోడ్డు విస్తరణ పనులు చేపట్టండి

రోడ్డు విస్తరణ పనులు చేపట్టండి

సారథి న్యూస్, రామగుండం: స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుంచి 5 ఇంక్లయిన్​వరకు రోడ్డు విస్తరణ పనులను కంపెనీ చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​అర్జీ-1 ఏరియా జీఎం కె.నారాయణను కోరారు. తిలక్ నగర్ సెంటర్ ఏరియాలో రోడ్లు వేయించాలని, అన్నివర్గాల ప్రజలకు కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించాలని కోరారు. అర్జీ-1 ఏరియాలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, పర్సనల్ మేనేజర్ రమేష్, డీజీఎం […]

Read More
రైతు వేదికలు అక్టోబర్ 15 నాటికి పూర్తికావాలె

రైతు వేదికలు అక్టోబర్ 15 నాటికి పూర్తిచేయాలి

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్ కర్నూల్​ జిల్లాలో నిర్మిస్తున్న 461 శ్మశాన వాటికలు,143 రైతు వేదికల నిర్మాణాలు అక్టోబర్ 15 నాటికి పూర్తికావాలని కలెక్టర్​ఎల్.శర్మన్​ ఆదేశించారు. సంబంధిత ఇంజనీరింగ్​అధికారులతో ఆయన సమీక్షించారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులకు ఇప్పటివరకు బిల్లులు మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో సర్పంచ్​లు నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనుల్లో పురోగతి లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కంప్లీట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రైతు […]

Read More
డిండి వాగులో చిక్కిన భార్యాభర్తలు

డిండి వాగులో చిక్కిన భార్యాభర్తలు

సారథి న్యూస్, అచ్చంపేట: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట నల్లమల సమీప ప్రాంత చెరువులు, కుంటలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు సభావత్ వెంకట్రాములు దంపతులు డిండి వాగులో బుధవారం సాయంత్రం చిక్కుకున్నారు. వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. వారిని రక్షించేందుకు ముఖ్యమంత్రి, సీఎస్‌లతో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడి హెలిక్యాప్టర్​ సాయం కోరారు. ప్రస్తుతం వారు డిండి వాగు మధ్యలోనే ఉండిపోయారు. […]

Read More
అవును.. ఇది నిజమా?

అవును.. ఇది నిజమా?

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కూడా ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. దీపికనే కాదు మరో బాలీవుడ్ హీరోయిన్‌ అనుష్క శర్మ కూడా ప్రభాస్ కు జంటగా నటించబోతోందన్న వార్త వైరల్ అవుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్‌ రూపొందించనున్న త్రీడీ మైథలాజికల్‌ యాక్షన్ డ్రామా ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. సీత పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి.ఇప్పుడీ వరుసలో అనుష్కశర్మ పేరు కూడా చేరింది. ఓం రౌత్‌ చెప్పిన స్క్రిప్ట్ వినగానే […]

Read More
‘విమల శతకం’ ఆవిష్కరణ

‘విమల శతకం’ ఆవిష్కరణ

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట గవర్నమెంట్​ హైస్కూలు తెలుగు ఉపాధ్యాయులు శంకరయ్య రాసిన ‘విమల శతకం’ పుస్తకాన్ని బుధవారం డీఈవో రమేష్​ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108 పద్యాలు నైతిక విలువలకు సంబంధించినవే ఉన్నాయని అన్నారు. యువతను చైతన్యపరచడం, కుటుంబక్షేమం.. వంటి అనేక విషయాలను ఇందులో రాయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హెచ్​ఎం పోమ్యానాయక్, సెక్టోరియల్ ఆఫీసర్ సుభాష్, నాగేశ్వర్ నాయక్, టీచర్లు రఘునాథ్​, శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

Read More
ఆర్జీవీ.. బయోపిక్

ఆర్జీవీ.. బయోపిక్

ట్రెండ్ సెట్ చేయడంలో రియల్ స్టోరీలను నిర్మోహమాటంగా తెరకెక్కించడంలో ఆర్జీవీని మించిన వారు లేరన్నది సత్యం. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఎంత నిక్కచ్చిగా ఉంటాడో అలాగే రియల్ లైఫ్ లో కూడా అంతే నిక్కచ్చిగా ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమాల కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోడు. ఎవరు ఏమన్నా కేర్ చేయడు. ఎన్నో చరిత్రలు తెరకెక్కించిన ఆర్జీవీ తన చరిత్రను కూడా తెరకెక్కనుందని కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశాడు. […]

Read More