Breaking News

RYTHU VEDIAKA

రైతు వేదికలు అక్టోబర్ 15 నాటికి పూర్తికావాలె

రైతు వేదికలు అక్టోబర్ 15 నాటికి పూర్తిచేయాలి

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్ కర్నూల్​ జిల్లాలో నిర్మిస్తున్న 461 శ్మశాన వాటికలు,143 రైతు వేదికల నిర్మాణాలు అక్టోబర్ 15 నాటికి పూర్తికావాలని కలెక్టర్​ఎల్.శర్మన్​ ఆదేశించారు. సంబంధిత ఇంజనీరింగ్​అధికారులతో ఆయన సమీక్షించారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులకు ఇప్పటివరకు బిల్లులు మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో సర్పంచ్​లు నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనుల్లో పురోగతి లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కంప్లీట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రైతు […]

Read More