Breaking News

Day: September 14, 2020

శ్రావణి కేసులో షాకింగ్​ నిజాలు!

టీవీనటి శ్రావణి ఆత్మహత్యకేసు ఓ కొలిక్కివచ్చినట్టు సమాచారం. ఈ కేసులో ఎస్​ఆర్​నగర్​ పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. ఈ కేసులో మెదటి నుంచి శ్రావణి టిక్​టాక్​ ఫ్రెండ్​ దేవరాజ్​రెడ్డి, ఫ్యామిలీ ఫ్రెండ్​ సాయికృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్​ఎక్స్​ 100 సినిమా నిర్మాత అశోక్​రెడ్డి కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవి.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన శ్రావణి కుటుంబం ఎస్​ఆర్​నగర్​ పరిధిలోని మధురానగర్​లో […]

Read More
వర్షాల వేళ.. అలర్ట్​గా ఉండండి

వర్షాల వేళ.. అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద సహాయక చర్యలపై సోమవారం ఉదయం కలెక్టర్ జి.వీరపాండియన్ జిల్లా అధికారులను అలర్ట్ ​చేశారు. జిల్లాలో అధికారులు వారు పనిచేసే ప్రదేశాల్లోనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్లలో ప్రత్యేకంగా నంద్యాల, ఆత్మకూరు, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో ఉప్పొంగుతున్న నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, రాకపోకలు, విద్యుత్ కు అంతరాయం లేకుండా, ప్రాణ, పంటనష్టం […]

Read More

హీరోలు.. డ్రగ్స్​కు బానిసలే

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్ మృతి కేసును విచారించిన పోలీసులకు డ్రగ్స్​ మూలాలు దొరికాయి. చివరకు ఇప్పడు డ్రగ్స్​వ్యవహారమే కీలకమైంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ).. రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఆమె పలువురు కీలకవ్యక్తుల పేర్లు ఎన్​సీబీకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వివాదంపై హీరోయిన్​ పాయల్​ ఘోష్​ స్పందించింది. ఆమె ఏమన్నారంటే.. ‘బాలీవుడ్​లో చాలామంది డ్రగ్స్​ తీసుకుంటారు. అందులో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఉన్నారు. అందరు హీరోలు డ్రగ్స్​ […]

Read More
తెలంగాణలో 1,417 కరోనా కేసులు

తెలంగాణలో 1,417 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) 1,417 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,153కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 13 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 974కు చేరింది. ఒకేరోజు 34,426 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ట్రీట్​మెంట్​అనంతరం ఒకేరోజు 2,479 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 1,27,007 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,532 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్ లో మరో 23,639 […]

Read More
కరోనా కొత్త రికార్డు

కరోనా కొత్త రికార్డు

14 రోజులు.. 12 ల‌క్షల కేసులు.. 15వేల చావులు భార‌త్‌లో కరోనా ఉగ్రరూపం.. మ‌ర‌ణాలు 79 వేలు 48 ల‌క్షలు దాటిన పాజిటివ్ కేసులు న్యూఢిల్లీ : రోజులు గ‌డుస్తున్న కొద్దీ భార‌త్‌లో క‌రోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న దేశాల్లో ప్రపంచ దేశాల‌ను దాటుకుని రెండోస్థానానికి ఎగ‌బాకిన భార‌త్‌.. రోజూవారీ కేసులు, మ‌ర‌ణాల‌లోనూ ముందే ఉండ‌డం ఆందోళ‌న‌క‌రమైన అంశం. గ‌త 50రోజులుగా వైర‌స్ వ్యాప్తి ప‌ట్టప‌గ్గాల్లేకుండా పోతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుద‌ల చేసిన […]

Read More
ఇజ్రాయిల్‌లో మ‌ళ్లీ లాక్‌డౌన్

ఇజ్రాయిల్‌లో మ‌ళ్లీ లాక్‌డౌన్

జెరూస‌లేం: క‌రోనా వ‌చ్చిన కొత్తలో.. దాని వ్యాప్తిని నివారించ‌డానికి అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అయితే దీని కార‌ణంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో దాదాపు ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. అయితే ఇజ్రాయిల్‌లో మాత్రం మ‌ళ్లీ మూడువారాల పాటు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఇజ్రాయిల్‌లో నానాటికీ క‌రోనా కేసులు ఎక్కువ‌వుతుండ‌ంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల వెల్లడించాయి. ఈ లాక్‌డౌన్ శుక్రవారం నుంచి అమ‌ల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.

Read More
ముంబైని వీడిన క్వీన్

ముంబైని వీడిన క్వీన్

ముంబై: ప‌లు నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఐదురోజుల క్రితం ముంబైలో అడుగుపెట్టిన బాలీవుడ్ క్వీన్ కంగ‌నా రనౌత్‌… సోమ‌వారం ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం మ‌హారాష్ట్ర గవర్నర్​భ‌గ‌త్ సింగ్ కొష్యారీని క‌లిశారు. ఆమె.. త‌న ఇంటిని బీఎంసీ అధికారులు కూల్చివేయ‌డం, శివ‌సేన నాయ‌కుల బెదిరింపులు, త‌దిత‌ర విష‌యాల‌ను ఆయ‌న‌కు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె సోమ‌వారం తన స్వస్థలం హిమాచ‌ల్‌ప్రదేశ్‌లోని మ‌నాలికి ప‌య‌నమ‌య్యారు. ముంబైని పీవోకేతో పోల్చడం, శివసేన నాయ‌కుడు సంజ‌య్‌రౌత్‌కు స‌వాల్, సీఎం ఉద్దవ్​థాక్రేపై విమర్శల […]

Read More
మిమ్మల్ని మీరే కాపాడుకోండి

మిమ్మల్ని మీరే కాపాడుకోండి..

ప్ర‌ధాని నెమ‌లితో ఆడుకోవ‌డంలో బిజీగా ఉన్నారు ప్రధానమంత్రి మోడీపై రాహుల్ ఫైర్ న్యూఢిల్లీ : ప్రధాని మోడీ, బీజేపీ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ నాయ‌కుడు, ఆ పార్టీ మాజీ జాతీయాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మ‌రోసారి ఫైర్ అయ్యారు. మోడీ నెమ‌ళ్ల‌తో ఆడుకోవ‌డంలో బిజీగా ఉన్నార‌నీ, ప్ర‌జ‌లంతా ఎవ‌రి జీవితాల‌ను వారే కాపాడుకోవాల‌ని సూచించారు. సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందిస్తూ.. ‘భార‌త్‌లో క‌రోనా కేసులు ఈ వారంలో 50 ల‌క్ష‌లు చేరుకోనున్నాయి. ఒక వ్యక్తి ఆహాన్ని సంతృప్తి ప‌రుచుకునేందుకు […]

Read More