Breaking News

Day: September 6, 2020

అందుబాటు ధరలకే అమ్మండి

అందుబాటు ధరలకే అమ్మండి

సారథి న్యూస్, కర్నూలు: నగరంలోని స్థానిక కూరగాయల మార్కెట్ యార్డు ఆవరణను కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్ సందర్శించారు. విక్రయదారుల బాధలుసాదకాలు తెలుసుకున్నారు. ప్రస్తుత సమయంలో ఎక్కువ ధరలకు అమ్మకుండా సామాన్యులకు అందుబాటులో రేట్లు ఉండేలా అమ్మాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట పలువురు వైఎస్సార్​సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More
అమ్మవారికి పల్లకీ ఉత్సవం

అమ్మవారికి పల్లకీ ఉత్సవం

సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం రాత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ దేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలనక్షత్రం రోజులలో సర్కారు సేవగా ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠిస్తారు. తర్వాత మహాగణపతిపూజ చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించారు. భౌతికదూరం పాటిస్తూ ఈ పల్లకీ ఉత్సవాన్ని అర్చకులు, వేదపండితులు నిర్వహించారని ఈవో […]

Read More
సమంత కొత్త బిజినెస్​

సమంత కొత్త బిజినెస్​

ఇటీవల కాలంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు ఏదో ఒక బిజినెస్ లో ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సమంత కూడా ఓ కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయబోతున్నాన్నంటూ ప్రకటించింది. ఓ వైపు హీరోయిన్ గా రాణిస్తూనే మరో వైపు స్వచ్ఛంద సంస్థను కూడా నిర్విహిస్తోంది. ఆల్​రెడీ సమంత తన రంగంలో మొదటి మెట్టుపై ఉంది. అలాగే మోడలింగ్ లో పలు బ్రాండ్ యాడ్స్ లో కూడా నటించింది. ఇప్పుడు సొంతంగా ఓ ఫ్యాషన్ వరల్డ్ ను […]

Read More
నేడు ‘వైఎస్సార్​సంపూర్ణ పోషణ’ ప్రారంభం

నేడు ‘వైఎస్సార్​ సంపూర్ణ పోషణ’ ప్రారంభం

సారథి న్యూస్, కర్నూలు: వైఎస్సార్ ​సంపూర్ణ పోషణ పథకాన్ని ఈనెల 7న సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి క్యాంపు ఆఫీసు నుంచి వీడియోకాన్ఫరెన్స్ ​ద్వారా ప్రారంభిస్తారని మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ భాగ్యరేఖ తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం ద్వారా కర్నూలు జిల్లావ్యాప్తంగా గర్భిణులు 38,258 మంది, బాలింతలు 42,259 మంది, లక్ష మందికిపైగా చిన్నారులు లబ్ధిపొందుతారని వివరించారు. అంగన్​వాడీ కార్యకర్తలు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పౌష్టికాహారం కిట్​ను అందజేస్తారని పీడీ భాగ్యరేఖ […]

Read More
మానవత్వం చాటిన విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు

మానవత్వం చాటిన ఆర్టిజన్ కార్మికులు

సారథి న్యూస్, రామగుండం: విద్యుత్​శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్​కార్మికులు మానవత్వం చాటుకున్నారు. అనారోగ్యంతో చనిపోయిన తోటి కార్మికుడి కుటుంబానికి ఆదివారం చేయూత అందించారు. బోజన్నపేట సబ్​ స్టేషన్​లో పనిచేస్తున్న బండి నర్సింగం ఇటీవల కరోనాతో మృతిచెందాడు. నర్సింగంకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి పెద్దపల్లి డివిజన్​లో పనిచేస్తున్న అన్ని సబ్​స్టేషన్ల ఆర్టిజన్ కార్మికులు కలసి రూ.43,500 ఆర్థిక సహాయం అందజేశారు. సాయం అందించిన వారిలో ఆర్టిజన్లు కొండి రమేష్, దాసరి కోటి, సంపత్, […]

Read More
ఐపీఎల్​ వచ్చేసింది

ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

దుబాయ్ : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-13 షెడ్యూల్ వచ్చేసింది. ఆదివారం బీసీసీఐ ఈ మెగాటోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 19 నుంచి మొదలవ్వబోయే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు మధ్య జరగనుంది. అబుదాబి లోని షేక్ జాయేద్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభ వేడుకలు.. రాత్రి 7.30 కు మ్యాచ్ మొదలవనుంది. […]

Read More

విలేజ్​ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఫోన్

సారథి న్యూస్​, హైదరాబాద్​: సీఎం కేసీఆర్ ఓ పంచాయతీ కార్యదర్శితో శనివారం ఫోన్‌లో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్​ ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. వ‌రంగ‌ల్ జిల్లా పర్వతగిరి మండ‌లం ఏనుగ‌ల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అయిన రమాదేవికి శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఫోన్‌ చేసి మాట్లాడారు. ఇంటి పన్నుల నిర్వహణ, ఇండ్లకు అనుమతుల జారీ, ఇంటి యజమాని పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని వ్యవసాయేత‌ర భూమిగా మార్చడం త‌దిత‌ర అంశాల గురించి ఆరా […]

Read More

‘బిగ్ బాస్-4’ లోకి వెళ్లేది వీళ్లే

హైదరాబాద్: తెలుగులో గత మూడు సీజన్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్- 4 సీజన్ నేటి నుంచి మొదలవనుంది. ఈ మేరకు హౌస్ లోకి వెళ్ళబోయెది వీళ్లేనని కొద్దికాలంగా సామాజిక మాధ్యమాలలో కొందరు సెలబ్రిటీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంతవరకు దీనిపై ‘మా టీవీ’ నుంచి గాని, బిగ్ బాస్ యాజమన్యం నుంచి గాని అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ఆదివారం 6 గంటలకు ప్రారంభం కానున్న ఈ షో లో పాల్గొనేవాళ్ల జాబితా […]

Read More