Breaking News

Month: July 2020

దళితుల హక్కులను కాపాడుదాం

సారథిన్యూస్​, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో మంగళవారం ఎమ్మార్పీఎస్​ 26 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ జెండా ఎగురవేసి కేక్​ కట్​చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళితుల హక్కులను కాపాడేందుకు ఎమ్మార్పీఎస్ ఎన్నో పోరాటాలు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో తలకొండపల్లి సర్పంచ్​ లలిత జ్యోతియ్య మాదిగ, దళితసంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు దరువుల శంకర్​, ఎమ్మార్పీఎస్​ జిల్లా కార్యదర్శి కృష్ణ మాదిగ, మండల […]

Read More
పీపీఈ కిట్ల వితరణ

పీపీఈ కిట్ల వితరణ

సారథిన్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండలో కాంగ్రెస్​ నియోజకవర్గ ఇంచార్జి మక్కాన్​ సింగ్​ రాజ్​ రాకూర్​ సహకారంతో కాంగ్రెస్​ నేతలు నాయీ బ్రాహ్మణులకు పీపీఈ కిట్లను ఉచితంగా అందజేశారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో నాయీ బ్రహ్మణులు నిత్యం ప్రజలతో ఉంటారు కాబట్టి వారికి పీపీఈ కిట్లు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు అయోధ్య సింగ్, ఇస్సంపల్లి అంజుల్, బల్వాన్ సింగ్, జహంగీర్, పిల్లి సురేందర్, రామ్ లాల్, రవి మామ, ధను, సుశాంత్ కార్పొరేటర్ […]

Read More

ఏపీ డిప్యూటీ సీఎం అంజద్​బాషాకు కరోనా

సారథిన్యూస్​, కడప: ఏపీలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజద్​బాషాకు కరోనా సోకింది. ఆయన గన్ మెన్ కు కూడా కరోనా పాజిటివ్ నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం అంజద్​ బాషా హోంక్వారంటైన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. రేపటి నుంచి 28 రోజుల పాటు డిప్యూటీ సీఎం గృహనిర్బందంలో ఉండనున్నారు. ఆయనకు మరోమారు పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, పాత్రికేయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంజద్​బాషాకు కరోనా పాజిటివ్​ […]

Read More
రాశీఖన్నా స్పెషల్​సాంగ్​

రాశీఖన్నా స్పెషల్​సాంగ్​

రమేశ్​వర్మ దర్శకత్వంలో రవితేజ నటించనున్న చిత్రంలో రాశీఖన్నా స్పెషల్​ సాంగ్​ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రాశీ ఓ రేంజ్​లో అందాలను ఆరబోయనున్నట్టు ఫిలింనగర్​ టాక్​. రవితేజ ‘క్రాక్​’ తర్వాత ఈ చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్​ రోల్​ పోషిస్తుండగా నిధి అగర్వాల్​, నభా నటేష్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట. ఈ చిత్రాన్ని కరోనా […]

Read More

త్రిష న్యూప్రాజెక్ట్​ అదే

తన అందంతో దక్షిణాదిని మెస్మరైజ్​ చేసిన అందాల భామ త్రిష ఓ వెబ్​సీరిస్​లో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఆమె రొమాంటిక్​గా నటించనుందట. కరోనా దెబ్బకు ప్రముఖ హీరోయిన్లందరూ డిజిటల్​ స్ట్రీమింగ్​ వైపు వెళ్లున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్స్​ వెబ్ సిరీస్ కథల్లో నటించేందుకు సై అంటున్నారు. కాగా ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత ‘థ ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండో సీజన్ లో నటించింది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా […]

Read More

బాలయ్యబాబు హీరోయిన్​పై క్లారిటీ

బాలయ్య, బోయపాటి కాంబినేషన్​లో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్​ ఎవరా అని కొంతకాలంగా ఫ్యాన్స్​, సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఆ చిత్ర దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో అమలాపాల్​ హీరోయిన్​గా ఎంపికైందని ఇటీవల సోషల్​మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీంతో నేరుగా బోయపాటి హీరోయిన్​ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారా ఓ కొత్తనటిని పరిశ్రమకు పరిచయం చేస్తున్నామని చెప్పాడు. అమలా పాల్ నటిస్తుందన్న వార్తలో నిజం లేదన్నాడు. ఇక ఈ […]

Read More

సచివాలయం కూల్చివేత ప్రారంభం

సారథిన్యూస్​, హైదరాబాద్​: హైకోర్టు గ్రీన్​సిగ్నల్​ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర సచివాలయ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామునుంచే భారీ బందోబస్తు నడుమ కూల్చివేతను ప్రారంభించారు. అదే స్థానంలో కొత్తసచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూల్చివేతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సచివాలయానికి ఉన్న అన్నివైపులా ద్వారాలను మూసివేశారు. సాధ్యమైనంత తొందరగా కూల్చివేత ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read More
కొత్త సచివాలయానికి అప్పులు తప్పవా?

కొత్త సచివాలయానికి అప్పులు తప్పవా?

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగా లేదంటూ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో మూడు నెలలపాటు సర్కారు కోత విధించిన సంగతి విదితమే. ఫలితంగా మిగిలిన రూ.1,200 కోట్లతో రైతుబంధు డబ్బు ఇచ్చామంటూ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. మరోవైపు పొదుపు చర్యల పేరిట మిషన్‌ భగీరథ పథకంలో పనిచేస్తున్న 704 మంది వర్క్‌ ఇన్​స్పెక్టర్లను ప్రభుత్వం తాజాగా తొలగించింది. ఈ విధంగా రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్త […]

Read More