Breaking News

Day: July 27, 2020

కాలం మారింది

కాలం మారింది

భార్యను కాపురానికి పంపాలంటూ భర్త మౌనపోరాటం సారథి న్యూస్​, మంచిర్యాల: భర్త ఇంటి ముందు భార్య మౌనపోరాటం చేయటం కామన్ కానీ భార్య ఇంటి ముందు భర్త న్యాయపోరాటం చేయడం వెరైటీ..అలాంటి వెరైటీ ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భర్త తనకు న్యాయం చేయాలని తన భార్య ఇంటి ముందు మౌనపోరాటానికి దిగాడు. వివరాల్లోకి వెళితే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌లో ఒరుగంటి రాంక‌ర‌ణ్ అనే వ్యక్తి త‌న భార్యను కాపురానికి పంపాలంటూ […]

Read More
కోవిడ్ వార్డుల తనిఖీ

కోవిడ్ వార్డుల తనిఖీ

సారథి న్యూస్​, అనంతపురం : జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలోని కోవిడ్-19 ఐసీయూ,ఇతర వార్డులను సోమవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వైద్యులు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి కోవిడ్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలు ఏ విధమైన భయాందోళనలకు లోను కావద్దని ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందన్నారు.

Read More
కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం

కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం

 ప్రజల్లో ధైర్యాన్ని నింపండి తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ…మీడియా, సోషల్ మీడియాకు విజ్ఞప్తి  సారథి న్యూస్​, హైదరాబాద్: మనమంతా మనుషులం..సాటి మనుషుల మీద మానవత్వాన్ని చాటుదాం. మన తోటి వాళ్లందరినీ గౌరవిద్దాం. మరీ ముఖ్యంగా కరోనా పేషంట్లని కరుణతో చూద్దాం. కరోనా బాధిత శవాలకు గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించేలా అనుమతిద్దాం…అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రంలో తనతోపాటు విస్తృతంగా తిరిగిన తన సిబ్బందిలో కొందరికి పాజిటివ్ […]

Read More
విశాఖలో పిల్లల అక్రమ వ్యాపారం

విశాఖలో పిల్లల అక్రమ వ్యాపారం

ఆశ వర్కర్ల చేత అక్రమ రవాణా…గుట్టు రట్టు సారథి న్యూస్​ విశాఖపట్నం : విశాఖలో చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నర్మద ఆధ్వర్యంలో చిన్నపిల్లల అమ్మకాలు జరుగుతున్నట్టు గుర్తించారు. పిల్లలను పోషించే స్థితిలో లేని తల్లి దండ్రులను టార్గెట్ చేసి అమ్మకాలు చేస్తున్నట్టు తేలింది. తల్లిదండ్రులకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పుట్టిన తరువాత పిల్లలను తరలిస్తున్నట్టు గుర్తించారు. పిల్లలను అక్రమరవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. […]

Read More
నాగసింధురెడ్డి డెడ్​బాడీ దొరికింది

నాగసింధురెడ్డి డెడ్​బాడీ దొరికింది

మూడు రోజులుగా తుంగభద్ర నదిలో గాలింపు కర్నూలు శివారు.. 8 కి.మీ. దూరంలో డెడ్​బాడీ కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబసభ్యులు సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): కలుగొట్ల వద్ద కారు వాగులో కొట్టుకుపోయిన ఘటనలో మహిళ డెడ్​ బాడీ మూడు రోజుల అనంతరం సోమవారం మధ్యాహ్నం దొరికింది. ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామశివారులో శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు బోల్తాపడిన పడిన విషయం తెలిసిందే. కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన […]

Read More
సెక్రటేరియట్​ కూల్చివేత.. మీడియాకు పర్మిషన్​

సెక్రటేరియట్​ కూల్చివేత.. మీడియాకు పర్మిషన్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం పాత భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. శిథిలాలు మొత్తం దాదాపు 4500 లారీల లోడు ఉంటుందని అంచనా. ఇందులో ఇప్పటికే రెండువేల లారీల ట్రిప్పులు ఎత్తివేశారు. మిగతా పనులు చకచకా సాగుతున్నాయి. ఎత్తయిన భవనాలను కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎవరినీ […]

Read More
సుప్రీంకోర్టు పిటిషన్​ వాపస్​

సుప్రీంలో పిటిషన్​ వాపస్​

న్యూఢిల్లీ: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి సోమవారం ఉపసంహరించుకున్నారు. సచిన్ పైలట్‌తో పాటు 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్​ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా పైలట్​ వర్గం హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్​చేస్తూ స్పీకర్​ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. అయితే తాజాగా ఆయన తన పిటిషన్​ను వెనక్కి తీసుకున్నారు. రాజస్థాన్ సంక్షోభాన్ని […]

Read More
కరోనా వస్తే చావే శరణ్యమా?

కరోనా వస్తే చావే శరణ్యమా?

హైదరాబాద్ లో నివాసం ఉండే చిరు వ్యాపారికి కరోనా ప్రబలింది. కుటుంబసభ్యులు, బంధువులు చిన్నచూపు చూస్తారనే భయంతో వరంగల్ జిల్లాలోని తన సొంతూరుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తెల్లవారుజామున ఏపీలోని గుంటూరులోని ఓ ఐసోలేషన్ కేంద్రంలోనే మరొకరు ఉరివేసుకుని చనిపోయారు. గురువారం హైదరాబాద్ లో ఎయిర్ ఫోర్స్ రిటైర్ట్ ఉద్యోగి ప్రైవేట్​ ఆస్పత్రిలోని కిటికీలో నుంచి దూకి బలవన్మరణానికి ఒడిగట్టాడు. కరోనా మహమ్మారి జనాలను భయంతో చంపేస్తోంది.. పొరుగు వారు చూపుతున్న వివక్షకు తోడు.. చనిపోతామేమో […]

Read More