Breaking News

Day: May 29, 2020

తాటిముంజలకు కేరాఫ్​ అల్లిపూర్

సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్​ జిల్లాలో అల్లిపూర్ గ్రామం పేరు చెబితేనే.. ఠక్కున గుర్తుకొచ్చేది తాటి ముంజలే. ఇక్కడ వందల ఎకరాల్లో సహజసిద్ధంగా ఉన్న తాటిచెట్లు గ్రామానికి వన్నె తెచ్చేలా ఉన్నప్పటికీ కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. తాటి ముంజల్లో పోషక విలువలు పుష్కలంగా ఉండడంతో మంచి డిమాండ్ కూడా ఉంది. మండల కేంద్రానికి పది కి.మీ. దూరంలో ఉన్న అలీపూర్ గ్రామంలో ఎక్కువ విస్తీర్ణంలో తాటి వనాలు ఉన్నాయి. మే నెలలో వాటి అమ్మకాలతో ఈ […]

Read More

కాంగ్రెస్​ నుంచి టీఆర్ఎస్ లోకి..

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: మహబూబ్ నగర్ పట్టణంలోని 11వార్డు పాత పాలమూరు కౌన్సిలర్ ఎన్.శ్రీనివాసులు, 41వ వార్డు కౌన్సిలర్ రఫీయా అంజద్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో శుక్రవారం చేరారు. స్థానిక టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ వారికి కండువా కపి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక రంగ అకాడమీ చైర్మన్ బద్మి శివకుమార్, మున్సిపల్ చైర్మన్ కోరమొని నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమొని వెంకటయ్య, మున్సిపల్ వైస్ […]

Read More
తెలంగాణ గొప్పగా బతకాలె

తెలంగాణ గొప్పగా బతకాలె

దేశానికి ఆదర్శం కావాలె రైతులకు త్వరలోనే తీపికబురు బంగారు తెలంగాణే నా ఆశయం ఇది నియంతృత్వ సాగు కాదు కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, మెదక్​: ‘దేశానికి మనం ఆదర్శం కావాలి.. అద్భుతాలు సృష్టించే రైతాంగం కావాలి. అన్ని కులాలు, అన్ని మతాలు.. అద్భుతంగా బతకాలి. అదే నా ఆశయం, కల. దేశానికి మార్గదర్శకం అయ్యాం..’ అని సీఎం కె.చంద్రశేఖర్​రావు అన్నారు. తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని ప్రకటించారు. కాళేశ్వరం ఎత్తిపోతల […]

Read More

గజ్వేల్​ సిగలో గోదారి

సారథి న్యూస్​, మెదక్​: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం పాలకుర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. శుక్రవారం చిన్నజీయర్ స్వామితో కలిసి సీఎం కె.చంద్రశేఖర్​రావు దంపతులు మోటార్లను ఆన్​చేసి ప్రారంభించారు. మర్కుక్ పంప్ హౌస్ నుంచి కొండపోచమ్మ సాగర్​ లోకి గోదావరి నీటి చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సముద్రమట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం […]

Read More

మాస్​ మహారాజా.. అదే గెటప్

రవితేజ ‘విక్రమార్కుడు’ సినిమా గుర్తుందా మీకు. ఆ సినిమా మరచిపోలేని వాళ్లంటూ ఎవరూ ఉండరేమో. కానీ రాజమౌళి డైరెక్షన్ వచ్చిన ఈ సినిమాకు అప్పుడే 14 ఏళ్లు నిండుతున్నాయి. కానీ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటూ పోలీస్ గెట్​లో రవితేజ మీసం మెలివేస్తూ చెప్పే డైలాగ్ సీన్ టీవీలో ప్రత్యక్షమైతే చాలు ఎవరైనా అతుక్కుపోయి కూర్చుండిపోతారు. అంత పవల్​ ఫుల్​గా చేశాడు రవితేజ. కానీ అంతకంటే ముందు ‘వెంకీ’ ఆ తర్వాత పవర్, ఖతర్నాక్, బెంగాల్ టైగర్, […]

Read More

ఒక్క‘మా’టై..

టాలీవుడ్ లో పనిచేసే సినీ ఆర్టిస్టుల కోసం ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) 1993లో మెగాస్టార్ చిరంజీవి ఫౌండర్ ప్రెసిడెంట్​గా అక్కినేని నాగేశ్వర రావు చీఫ్ అడ్వయిజర్​గా ఏర్పడింది. నాటి నుంచి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తూ మూవీ ఆర్టిస్టుల సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటూ వారి అభున్నతికి కృషిచేస్తూ వస్తున్నారు. గతేడాది ఎన్నికల్లో సీనియర్ నరేష్ వర్గం ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించింది. నరేష్ ‘మా’ అధ్యక్షుడిగా.. రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా.. జీవిత జనరల్ సెక్రటరీగా […]

Read More

అమ్మా.. లే అమ్మా

తల్లిని లేపేందుకు యత్నించిన రెండేళ్ల కొడుకు పాట్నా: తల్లి లేదని, ఇక తిరిగి రాదని తెలియని ఆ పసిప్రాణం అమ్మను లేపేందుకు ప్రయత్నించి అలసిపోయింది. తల్లి చనిపోయిందని తెలియని వయసులో నవ్వుతూ ప్లాట్‌ఫాం మొత్తం తిరిగి ఆడుకున్నాడు ఆ బుడ్డోడు. బీహార్‌‌లోని ముజ్‌ఫర్‌‌పూర్‌‌ రైల్వే స్టేషన్‌లో తీసిన ఒక వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. వలస కార్మికురాలు తిండి లేక, ఎండదెబ్బతో చనిపోతే తల్లి చనిపోయిందని తెలియని ఆ రెండేళ్ల పిల్లాడు శవం పక్కనే కూర్చొని ఆడుకున్నంటున్న […]

Read More

తిండి లేకే ఆ తల్లి చనిపోయింది..

బీహార్‌ ప్రభుత్వం, రైల్వే శాఖపై ఎన్‌ఆర్‌సీకి లాయర్​ ఫిర్యాదు పాట్నా: ముజ్‌ఫర్‌‌పూర్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన యావత్ భారతదేశాన్ని కలిచివేసింది. ఎండల తీవ్రతకు తల్లి చనిపోయిందని కూడా తెలుసుకోలేని రెండేళ్ల పిల్లాడు ఆమె శవం పక్కనే కూర్చొని ఆడుకున్న ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. ఇక ఈ ఘటనపై మహమ్మూద్ అనే లాయర్ బీహార్‌ ప్రభుత్వం, రైల్వే శాఖపై ఎన్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశా రు. సదరు మహిళ రైల్వే స్టేషన్‌లో సరైన […]

Read More