Breaking News

సిద్దిపేట

వానాకాలంలోగా రైతు వేదికలు పూర్తి

సారథి న్యూస్, హుస్నాబాద్: వానాకాలంలోగా జిల్లాల్లో రైతువేదికలు నిర్మించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్ లో సమీక్షించారు. రెండు నెలలలోపు జిల్లాలో 126 రైతు వేదిక నిర్మాణాలు పూర్తిచేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని, ఇందుకోసం జిల్లాస్థాయిలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఏజెన్సీలను మంత్రి కోరారు. రైతు వేదికల నిర్మాణాలకు నిధుల కొరత లేదని, జిల్లాలో 126 వేదికల నిర్మాణాలు చేపట్టాలని, ఒక్కోదానికి రూ.22లక్షల చొప్పున […]

Read More

టీడీపీకి పూర్వ వైభవం తెస్తాం

సారథి న్యూస్, హుస్నాబాద్: టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని కరీంనగర్ పార్లమెంటరీ ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ బత్తుల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం హుస్నాబాద్​ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయకపోవడంతో ఉపాధి లేక యువత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుపతి, శ్రీనివాస్, వెంకట్రాజాం, సంతోష్, మల్లేశం, రాజు కుమార్, సింగారయ్య, శంకర్, శ్రీనివాస్, సుభాష్, […]

Read More

ఏంటమ్మా.. మటనా, చికెనా?

సారథి న్యూస్, సిద్దిపేట: తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్టీల్ బ్యాంక్ ను ప్రారంభించి తిరిగివెళ్తూ మహిళలను చూసి కారు ఆపారు. అందులోనే కూర్చుని వారితో కాసేపు ముచ్చటించారు. ‘ఈరోజు ఆదివారం కదా ఏం తెచ్చుకున్నారు.. చికెన్ తెచ్చుకున్నారా.. మటన్ తెచ్చుకున్నారా..?’ అని వారితో మాటామంతి కలిపారు. ‘ప్లాస్టిక్ వాడొద్దు.. టిఫిన్ బాక్స్ లో నాన్ వెజ్.. బట్ట సంచుల్లో కూరగాయలు తెచ్చుకోండి’ అని మంత్రి సూచించారు. ‘ మీరు […]

Read More

కాల్వల పనులు కంప్లీట్​ చేయండి

సారథి న్యూస్, మెదక్: కొండపోచమ్మ జలాశయానికి గోదావరి జలాలు వచ్చిన నేపథ్యంలో సంగారెడ్డి, రామాయంపేట ప్రాంతాల్లో కాల్వ పనులను తొందరగా పూర్తిచేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కోమటిబండపై మిషన్ భగీరథ భవన్ లో ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ వేణుతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భూసేకరణకు […]

Read More
తెలంగాణ గొప్పగా బతకాలె

తెలంగాణ గొప్పగా బతకాలె

దేశానికి ఆదర్శం కావాలె రైతులకు త్వరలోనే తీపికబురు బంగారు తెలంగాణే నా ఆశయం ఇది నియంతృత్వ సాగు కాదు కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, మెదక్​: ‘దేశానికి మనం ఆదర్శం కావాలి.. అద్భుతాలు సృష్టించే రైతాంగం కావాలి. అన్ని కులాలు, అన్ని మతాలు.. అద్భుతంగా బతకాలి. అదే నా ఆశయం, కల. దేశానికి మార్గదర్శకం అయ్యాం..’ అని సీఎం కె.చంద్రశేఖర్​రావు అన్నారు. తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని ప్రకటించారు. కాళేశ్వరం ఎత్తిపోతల […]

Read More

డిసెంబర్​ కల్లా గౌరవెల్లి నీళ్లు

ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ సారథి న్యూస్, హుస్నాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నూతనశకం ఆరంభంకానుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ అన్నారు. సోమవారం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో నియంత్రిత పంటల సాగు, పంట మార్పిడి పద్ధతులపై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న వేయకుండా ప్రభుత్వం నిర్దేశించిన సన్నరకం వరి ధాన్యంతో పాటు కంది పంటను సాగు చేయడం ద్వారా సరైన మద్దతు ధర లభిస్తుందన్నారు. రాష్ట్రంలో పండిస్తున్న ఆధునీకరణ పంటలు వాటి […]

Read More

డ్రై డేలో మంత్రి హరీశ్​రావు

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేశ్​నగర్​ లో మంత్రి హరీశ్​రావు ఆదివారం డ్రై డేలో పాల్గొన్నారు. ప్రతి పౌరుడు తమ ఇంటి పరిసరాలను ప్రతి ఆదివారం శుభ్రంచేసుకోవాలని సూచించారు. సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Read More
ఇది మరిచిపోలేని రోజు

ఇది మరిచిపోలేని రోజు

 ఇది మరిచిపోలేని రోజు. – మంత్రి హరీశ్ రావు సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం దలాపూర్ వద్ద నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్ ​పర్సన్​ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్ పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అంతకుముందు ఇరిగేషన్ ఇంజనీర్ హరిరాం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ టన్నెల్ […]

Read More