Breaking News

Day: May 24, 2020

నిద్రమాత్రలు ఇచ్చి.. సంచుల్లో చుట్టేసి

నిద్రమాత్రలు ఇచ్చి.. సంచుల్లో చుట్టేసి

– ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం– గీసుకొండ ఘటనలో విస్తుపోయే నిజాలు– పోలీసుల అదుపులో ప్రధాన నిందితులు సారథి న్యూస్​, వరంగల్‌: అనుకున్నదే జరిగింది.. బతికుండగానే బావిలోకి తోసేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో పాడుబడ్డ బావిలో 9 డెడ్​ బాడీస్​ వెలుగుచూసిన ఘటనలో సంచలనం వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. మూడు రోజులుగా సాగుతున్న విచారణలో పోలీసులు మిస్టరీని చేధించారు. మక్సూద్ కూతురు బుస్రా […]

Read More

బాబోయ్​ ఎండలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: భానుడు ఇప్పటికే భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నం అయితే చాలు సుర్రుమంటున్నాడు. వచ్చే ఐదురోజుల పాటు దేశవ్యాప్తంగా ఎండలు ఉంటాయని భారత వాతావరణ శాఖ ఆదివారం మధ్యాహ్నం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటిగ్రేడ్​ వరకు కొనసాగుతాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు మండే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా ఢిల్లీ రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ […]

Read More

నెలరోజుల్లో నీళ్లిస్తే గుండు గీసుకుంటం

బీజేపీ నేత విజయ పాల్ రెడ్డి సారథి న్యూస్​, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ నీళ్లు తీసుకొస్తే గుండు గీసుకుంటామని బీజేపీ హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగిరెడ్డి విజయ పాల్ రెడ్డి సవాల్​ విసిరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టును పూర్తిచేయకుండా ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. ముందు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. సమావేశంలో అక్కన్నపేట బీజేపీ మండలాధ్యక్షుడు వీరాచారి, హుస్నాబాద్ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, శంకర్ […]

Read More

ఇంకుడు గుంత తప్పనిసరి

సారథి న్యూస్​, రామడుగు: ఇంటింటికి ఇంకుడు గుంత తప్పనిసరి నిర్మించుకోవాలని కరీంనగర్​ జిల్లా రామడుగు సర్పంచ్ సత్యప్రసన్న కోరారు. ఆదివారం గోపాల్​ రావు పేట్ మూడవ వార్డులో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. ప్రభుత్వ ప్రోత్సాహకంగా రూ.4100 ఇస్తుందన్నారు. వార్డులో 15 మంది ఇళ్ల వద్ద ఇంకుడుగుంతల తవ్వకాన్ని ప్రారంభించారు.

Read More

డ్రై డేలో మంత్రి హరీశ్​రావు

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేశ్​నగర్​ లో మంత్రి హరీశ్​రావు ఆదివారం డ్రై డేలో పాల్గొన్నారు. ప్రతి పౌరుడు తమ ఇంటి పరిసరాలను ప్రతి ఆదివారం శుభ్రంచేసుకోవాలని సూచించారు. సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Read More

రైతులను ప్రోత్సహించడమే లక్ష్య్ం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారథి న్యూస్​, జనగామ: నియంత్రిత పద్ధతిలో పంటలను సాగుచేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు సూచించారు. ఆదివారం జనగామలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులను రాజులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి ఇచ్చి సాగును ప్రోత్సహిస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిరెడ్డి, తాటికొండ […]

Read More

సింథటిక్​ ట్రాక్​ ప్రారంభం

సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ జేఎన్​ఎస్​ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్ తో కలిసి ప్రారంభించారు. అథ్లెటిక్స్ క్రీడాకారులకు ఈ ట్రాక్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

Read More

నెలరోజుల్లో నీళ్లు తెస్తా

హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ సారథి న్యూస్​, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులపై కోర్టుల్లో వేసిన కేసులను కొట్టివేస్తే నెలరోజుల్లో నీళ్లు తెప్పిస్తానని ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ సవాల్ విసిరారు. ఆదివారం పట్టణంలోని తిరుమల గార్డెన్ లో వ్యవసాయ విధానంపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. రైతాంగం సుభిక్షంగా ఉండాలంటే ప్రభుత్వం నిర్దేశించిన పంటలను మాత్రమే పండించాలన్నారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టులపై లేనిపోని రాద్ధాంతం చేస్తూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ […]

Read More