Breaking News

టీమిండియా

100 ఏళ్ల క్రికెటర్​.. ఇక లేరు

ముంబై: భారత క్రికెట్​లో కురువృద్ధుడు వసంత్​ రాయిజీ (100) పరమపదించారు. వయోధిక భారంతో వచ్చే సమస్యలతోనే ఆయన తుదిశ్వాస విడిచారు. 1940లో తొమ్మిది ఫస్ట్​ క్లాస్​ క్రికెట్​ మ్యాచ్​లు ఆడిన రాయిజీ.. 277 పరుగులు సాధించాడు. ఇందులో అత్యధిక స్కోరు 68 పరుగులు. 1933లో టీమిండియా తొలి టెస్ట్​ ఆడినప్పుడు రాయిజీ వయసు 13 ఏళ్లు. అప్పట్నించి.. ఇప్పటివరకు భారత క్రికెట్​ ప్రయాణాన్ని పూర్తిస్థాయిలో చూశాడు. 1939లో క్రికెట్​ క్లబ్​ ఆఫ్​ ఇండియా (సీసీఐ) తరఫున ఫస్ట్​ […]

Read More

వన్డేలు ఓకే.. టెస్టు​లకే కష్టం

ముంబై: ఉమ్మిపై నిషేధం విధించడం వన్డే, టీ20ల వరకైతే ఓకే గానీ, టెస్టులకు మాత్రం ఇబ్బందేనని టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బౌలర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నాడు. ‘ఉమ్మి నిషేధం బ్యాట్స్​మెన్​కు అనుకూలంగా మారింది. బ్యాట్, బంతికి మధ్య పోటీ సమతూకంగా ఉండాలి. కానీ ఇప్పుడు అలా ఉండకపోవచ్చు. బంతిని మెరుగుపర్చకపోతే స్వింగ్ కాదు. బాల్ స్వింగ్ కాకపోతే బ్యాట్స్​మెన్​ వేగంగా పరుగులు సాధిస్తారు. దీనివల్ల మ్యాచ్​లో పోటీతత్వం […]

Read More

ఆసీస్​లో ఈసారి కష్టమే

న్యూఢిల్లీ: గతంతో పోలిస్తే.. ఈసారి ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన చాలా కఠినంగా సాగుతుందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. స్మిత్‌, వార్నర్‌ రాకతో కంగారుల బలం చాలా పెరిగిందన్నాడు. దీనిని ఎదుర్కొవాలంటే కోహ్లీసేన సర్వశక్తులు ఒడ్డాల్సిందేనన్నాడు. అయితే గతంతో పోలిస్తే టీమిండియా బౌలింగ్‌ మెరుగు కావడం సానుకూలాంశమని చెప్పాడు. ‘బాల్ ట్యాంపరింగ్ తర్వాత స్మిత్, వార్నర్ ఫామ్ పెరిగింది. ఈ ఇద్దరినీ ఆపాలంటే భారత బౌలర్లు కొత్త వ్యూహాలను అమలు చేయాలి. దీనికితోడు గత సిరీస్​కు […]

Read More

పిచ్‌ సైజు తగ్గించండి

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్​కు ప్రజాదరణ పెంచాలన్నా.. ఎక్కువ మంది ఇందులోకి రావాలన్నా ఆటలో కొన్ని మార్పులు చేయాలని టీమిండియా ప్లేయర్ జెమీమా రొడ్రిగ్స్ సూచించింది. ఇందులో భాగంగా పిచ్ సైజ్​ను కొద్దిగా తగ్గిస్తే ఫలితాలు మరోలా ఉంటాయని అభిప్రాయపడింది. ‘ఇప్పుడున్న దానికంటే పిచ్ సైజ్​ను కాస్త తగ్గించాలి. దీనివల్ల ఫలితాలు భిన్నంగా వస్తాయి. ఆటలో మజా కూడా పెరుగుతుంది. ఎక్కువ మంది ఆటను చూస్తారు. ఆడేందుకు ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఓసారి ప్రయత్నించి చూడాలి’ అని ఐసీసీ […]

Read More

శ్రీలంక టూర్​ క్యాన్సిల్​

న్యూఢిల్లీ: శ్రీలంకలో టీమిండియా పర్యటన రద్దయింది. జూన్–జులైలో జరగాల్సిన ఈ పర్యటనలో ఇరుజట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్​లు ఆడడం సాధ్యం కాదని ఇరుదేశాల బోర్డులు ప్రకటించాయి. అయితే ఎఫ్టీపీ ప్రకారం ఆడాల్సిన సిరీస్​లను భవిష్యత్​లో అవకాశం వస్తే ఆడతామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ‘జూన్‌, జులైలో జరగాల్సిన లంక టూర్​ సాధ్యం కాదు. ఈ విషయాన్ని లంక బోర్డుకు కూడా చెప్పాం. ప్రస్తుతం […]

Read More

ఉమ్మి ప్రభావం ఉండదు

ముంబై: బంతిని రంగును మెరుగుపర్చేందుకు ఉమ్మిన వాడకపోవడం.. పరిమిత ఓవర్ల క్రికెట్​పై పెద్దగా ప్రభావం చూపదని టీమిండియా పేసర్ దీపక్ చహర్ అన్నాడు. టీ20 ఫార్మాట్​లో ఇది పెద్దగా అవసరం పడదని చెప్పాడు. టెస్ట్ క్రికెట్​కు వచ్చేసరికి పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయన్నాడు. ‘వన్డే ఫార్మాట్‌లో తెల్ల బంతి రెండు ఓవర్లు మాత్రమే స్వింగ్‌ అవుతుంది. టీ20లకు వస్తే పిచ్ రెండు, మూడు ఓవర్లు మాత్రమే బాగుంటుంది. దీనివల్ల మూడు ఓవర్లు బంతి బాగా స్వింగ్‌ అవుతుంది. […]

Read More

దాదా, కోహ్లీ.. ఒకేలా

న్యూఢిల్లీ: క్రికెట్ ఆడే తీరు వేరైనా.. కెప్టెన్సీలో గంగూలీ, కోహ్లీ ఒకేలా వ్యవహరిస్తారని టీమిండియా మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. ఈ ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయన్నాడు. ‘జట్టు చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు గంగూలీ సారథ్యం అందుకున్నాడు. తనకున్న నాయకత్వ లక్షణాలతో టీమ్​ను చాలా మెరుగుపర్చాడు. కెప్టెన్​గా, ఆటగాడిగా కొన్ని ప్రమాణాలు నెలకొల్పాడు. అయితే ఫిట్​నెస్, ఫీల్డింగ్ ​లాంటి అంశాల్లో దాదాలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. అలాగని లోపాలు లేని వారు ఎవరుంటారు? టీమ్​కు […]

Read More

వీళ్లను ఎట్ల ఔట్​ చేయాలి అంపైర్

లండన్: విరాట్, రోహిత్​ను మామూలుగా ఔట్ చేయడమే కష్టం. అలాంటిది వీళ్లిద్దరూ క్రీజులో కుదురుకుంటే ఓ రేంజ్​లో బౌలర్లను చితక్కొడుతుంటే వికెట్ తీయడమంటే బౌలర్లు, కెప్టెన్​కు శక్తికి మించిన పనే. ఇలాంటి సందర్భమే ఆసీస్ కెప్టెన్ ఫించ్​కు ఎదురైందంటా. అప్పుడు ఫించ్ ఏకంగా అంపైర్​నే సలహా అడిగాడంట. ఈ విషయాన్ని అప్పటి మ్యాచ్​లో అంపైర్​గా చేసిన మైకేల్ గాఫ్ స్వయంగా వివరించాడు. ‘అది భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్. రోహిత్, కోహ్లీ అప్పటికే భారీ భాగస్వామ్యం దిశగా […]

Read More