సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు వేరి, తద్వారా మెట్ట భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం జగన్ అన్ని జిల్లాల కలెక్టర్ లు, జేసీలు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్సార్ జలకళ పథకం శ్రీకారం చుట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా […]
సారథి న్యూస్, కర్నూలు: నగరంలోని స్థానిక జమ్మిచెట్టు సమీపంలో ఉన్న హంద్రీ నది వద్ద అమృత్ పథకం నిధులతో మురుగు నీటి శుద్ధికి రూ.47.93కోట్లతో పనులను ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, మున్సిపల్కా ర్పొరేషన్కమిషనర్ డీకే బాలాజీ ఆదివారం ప్రారంభించారు. హంద్రీ, తుంగభద్ర నుంచి వచ్చే మురుగు నీరు డైరెక్ట్గా వెళ్లిపోవడం ద్వారా తాగినవారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. తుంగభద్ర హంద్రీ నీటిలో ఒక్క చుక్క వృథా కాకుండా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ […]
ఫిర్యాదుచేసిన వ్యక్తికే తెలియకుండా.. కేసు నమోదు ఎస్పీని కలుస్తానన్న ఫిర్యాదుదారుడు సారథి న్యూస్, కర్నూలు: లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కైలాస్ నాయక్ అరెస్టు వెనక రాజ‘కీ’య కారణాలు ఉన్నాయనే విమర్శలు వ్కక్తమవుతున్నాయి. జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని కర్నూలు మండలం సుగాలితండాకు చెందిన 150 కుటుంబాలకు రుద్రవరం గ్రామంలో 1975లో అప్పటి ప్రభుత్వ ఐదెకరాల చొప్పున పంపిణీ చేసింది. సర్వేనం.507‘ఏ’ లోని దాదాపు 95 ఎకరాలను ఇటీవల పేదలకు ఇళ్లస్థలాల కోసం రాష్ట్ర […]
తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కొంత కాలంగా కరోనాతో అనారోగ్యంతో బాధపడుతున్న దుర్గాప్రసాద్ చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దుర్గా ప్రసాద్ గతంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో వైఎస్సార్ సీపీలో చేరి తిరుపతి ఎంపీగా విజయం […]
సారథి న్యూస్, కర్నూలు: గత ప్రభుత్వం నిర్లక్ష్యం పాలకుల కక్కుర్తి కారణంగా ఓ వర్గానికి చెందిన వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాల్లో భాగంగా వక్ఫ్బోర్డు భూములు పరిరక్షణకు కృషిచేస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వక్ఫ్బోర్డు భూములు కబ్జాకు గురయ్యాయని ఫిర్యాదు అందడంతో ఆదివారం ఏపీ వక్ఫ్బోర్డు సీవో ఆలీబాషాతో కలిసి ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్ఖాన్, […]
సారథి న్యూస్, కర్నూలు: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కరోనా రోగికి గొప్ప హృదయంతో ప్లాస్మాదానం చేయడం హర్షణీయమని వైఎస్సార్సీపీ నేత కేదార్ నాథ్హర్షం వ్యక్తంచేశారు. ఆయన స్ఫూర్తితో మరికొందరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు.
సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విధ్వంసక్రీడను ప్రోత్సహిస్తోందని, హిందూదేవాయాలపై దాడులు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారథి ప్రశ్నించారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని దగ్ధం చేసిన దోషులను అరెస్టు చేయకుండా.. దాడులపై ప్రశ్నించిన హిందూ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు.. అంతర్వేది ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ […]
సారథి న్యూస్, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో అరాచకాలు, అన్యాయాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం చర్యలు తప్పవని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవైన్ రామయ్య హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి నష్టం జరిగేలా ప్రవర్తిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదని పునరుద్ఘాటించారు. ఇటీవల ఆదోని నియోజకవర్గ […]