Breaking News

WATER

ఉబికివచ్చిన పాతాళగంగ!

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలకేంద్ర శివారులోని మల్కా చెరువు కొన్నేండ్ల తర్వాత పూర్తి స్థాయిలో నిండి అలుగెళ్లింది. దీంతో చెరువు కింద గల బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగి ఇలా కేసింగ్ ల నుంచి నీళ్లు పైకి అస్తున్నాయ్. ఈ దృశ్యాన్ని చూసేందుకు పలువురు గ్రామస్థులు అక్కడికి వచ్చారు.

Read More
సాగర్​కు జలకళ

సాగర్​కు జలకళ

సారథి న్యూస్​, నాగార్జునసాగర్‌ : నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం సాయంత్రం క్రస్ట్‌గేట్లను తాకింది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు వద్ద విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు 40,259 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గురువారానికి క్రస్ట్​గేట్ల లెవల్‌ (546 అడుగుల)కు నీటిమట్టం చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 13 రోజులుగా వరద వస్తుండగా, సాగర్‌ నీటిమట్టం రోజుకు ఒక అడుగు చొప్పున […]

Read More

కిన్నెరసానికి భారీ వరద

సారథిన్యూస్​, పాల్వంచ: కిన్నెరసాని రిజర్వాయర్​లోకి భారీగా వరదనీరు వస్తున్నదని కేటీపీఎస్​ 5,6 దశల సీఈ రవీంద్రకుమార్​ తెలిపారు. మంగళవారం రాత్రి గేట్లు ఎత్తి ఐదువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్పారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గేట్లు తెరిచిన సమయంలో కిన్నెరసాని వాగులో ఎలాంటి రాకపోకలు చేయవద్దని హెచ్చరించారు. కిన్నెరసాని రిజర్వాయర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.495 టీఎంసీల నీరు ఉన్నది. 10 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో […]

Read More

నీటిపై సోలార్​ ప్రాజెక్టులు

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి తన వ్యాపార విస్తరణలో భాగంగా నూతన ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నదని సింగరేణి సీఎండీ ఎన్​ శ్రీధర్​ తెలిపారు. సోమవారం ఆయన సింగరేణి ఉన్నతాధికారలతో సమావేశమయ్యారు. సింగరేణి సంస్థ రిజర్వాయర్ల నీటిపై తేలియాడే సోలార్​ ప్లాంటులను నిర్మించేందుకు సమాయత్తమవుతుందని చెప్పారు. దాదాపు 500 మెగావాట్ల సోలార్​ ప్లాంట్లను నిర్మించనున్నామని చెప్పారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్‌ (ఇ&ఎం) ఎస్‌ శంకర్‌, రాష్ట్ర రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌ మెంట్‌ శాఖ వైస్‌ ప్రెసిడెంట్‌ జానయ్య, ప్రాజెక్టు డైరెక్టర్‌ […]

Read More
జూరాల.. కళకళ

జూరాల.. కళకళ

సారథి న్యూస్, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు నీటిఉద్ధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షంతో వరద నీరు చేరుతోంది. 9.516 టీఎంసీలకు గానూ 5.638 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద చేరుతోంది. గతేడాది జులైతో పోలిస్తే నీటి నిల్వ గరిష్ఠంగా ఉంది. దీంతో ఆయకట్టు రైతులకు ఆశలు చిగురిస్తున్నాయి. 2019లో ఇదే సమయానికి 1.75 టీఎంసీల నీటిమట్టం ఉండగా, ప్రస్తుతం 5.638టీఎంసీల నీటి నిల్వ […]

Read More

పల్లె ప్రజల దాహం తీరింది

సారథి న్యూస్ నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం చాప్టా(కే) గ్రామ ప్రజల దాహం తీరింది. ఈ గ్రామంలో తాగునీరు లేక చాలా కాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామంలోని బారడీ పొచమ్మ గుడివద్ద సర్పంచ్​ బోర్​ వేయించారు. ఈ బోర్​లో రెండు ఇంచులు నీరు పడటంతో గ్రామస్థుల దాహం తీరినట్టైంది. బుధవారం ఓ బోర్​కు మోటర్​ బిగించారు. కార్యక్రమంలో సర్పంచ్ సవిత బసప్ప, ఉప సర్పంచ్ బీ రాజు, వార్డు మెంబర్లు, […]

Read More