Breaking News

TELANAGNA

చెరువు పరిశీలన

చెరువు పరిశీలన

సామాజిక సారథి, రాజేంద్రనగర్ : జల్ పల్లీ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ లు ఎర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జల్ పల్లీ పెద్ద చెరువును స్థానిక ప్రజా ప్రతినిధిలతో కలసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముత్యాలమ్మ దేవాలయం నుండి మామిడిపల్లి వరకు సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ కూడా ఎర్పాటు చేయనున్నట్లు తెలిపారు. […]

Read More
నిరుద్యోగ భృతి ఇవ్వాలి

నిరుద్యోగ భృతి ఇవ్వాలి

సారథి ప్రతినిధి, జగిత్యాల: భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం బీజేపీ జగిత్యాల రూరల్ మండల కార్యవర్గ సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు నలువాల తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా బీజేపీ జిల్లా ఇన్​చార్జ్ బి.చంద్రశేఖర్, మండల ఇన్​చార్జ్ సుంకేట్ దశరథ రెడ్డి హాజరయ్యారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ ​చేశారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, దళితులపై మూడెకరాల భూమి వంటి హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. […]

Read More
రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’

రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’

యాసంగి సీజన్ కోసం రూ.7,515 కోట్ల సాయం ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్​, హైదరాబాద్​: ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల(జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగువిధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు.. […]

Read More
దుబ్బాక బీజేపీదే

దుబ్బాక బీజేపీదే

గులాబీ కోటలో కాషాయ జెండా రెపరెపలు ఉత్కంఠ పోరులో రఘునందన్‌ రావు విజయం కారును పోలిన సింబ‌ల్‌ను 3,489 ఓట్లు సారథి న్యూస్, దుబ్బాక: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉపఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా? అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్యరీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం చూపి టీఆర్‌ఎస్‌ […]

Read More
రైతు వేదికలు త్వరలోనే అందుబాటులోకి..

రైతు వేదికలు త్వరలోనే అందుబాటులోకి..

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను జిల్లా అడిషనల్​కలెక్టర్ మనుచౌదరి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి పనులను పరిశీలించారు. రైతువేదికలను త్వరలో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులను వేగంగా, నాణ్యవంతంగా పూర్తిచేయాలని సూచించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు వేదికలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆయన వెంట బిజినేపల్లి ఎంపీడీవో హరినాథ్ గౌడ్, మంగనూర్ ఉపసర్పంచ్ చిన్నగాళ్ల […]

Read More
మీ త్యాగాలు వృథా కావు

మీ త్యాగాలు వృథా కావు

టీఆర్​ఎస్​ కార్యకర్తలను ఆదుకుంటాం ఎమ్మెల్యేలూ.. వారికి అండంగా ఉండండి సమావేశంలో మంత్రి కె.తారక రామారావు ప్రమాద బీమా కోసం రూ.16.11 కోట్లు డిపాజిట్​ సారథి న్యూస్, హైదరాబాద్: పార్టీ కార్యకర్తల శ్రమ, పట్టుదల, త్యాగాలు వృథాకాదని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ ​వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కె.తారక రామారావు అన్నారు. వారి సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న పార్టీ ప్రతి కార్యకర్తకు రూ. రెండు […]

Read More
దాశరథి చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తాం

దాశరథి చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తాం

సారథి న్యూస్, హైదరాబాద్: దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాహితీ యోధుడని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అన్నారు. ఆయన అందించిన ఉద్యమ చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. దాశరథి కృష్ణమాచార్యుల 96వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పించారు. దాశరథి రగిలించిన చైతన్య స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించేందుకు కావాల్సిన సంకల్ప బలాన్ని ఇచ్చిందని కొనియాడారు. సాహిత్యరంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తూ.. అవార్డులను […]

Read More
తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణలో 15 మంది ఐఏఎస్‌ల బదిలీ

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. అడిషనల్ సీఈవోగా జ్యోతి బుద్ధప్రకాష్‌, వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సయ్యద్‌ అలీ ముర్తుజారజీ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌ గా అదర్‌ సిన్హా, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్​గా ఎల్‌.శర్మన్‌, పాఠశాల విద్యాడైరెక్టర్‌గా శ్రీదేవసేన, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ గా వాకాటి కరుణ, పర్యాటక, […]

Read More