Breaking News

SERIALS

శ్రావణి కేసులో షాకింగ్​ నిజాలు!

టీవీనటి శ్రావణి ఆత్మహత్యకేసు ఓ కొలిక్కివచ్చినట్టు సమాచారం. ఈ కేసులో ఎస్​ఆర్​నగర్​ పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. ఈ కేసులో మెదటి నుంచి శ్రావణి టిక్​టాక్​ ఫ్రెండ్​ దేవరాజ్​రెడ్డి, ఫ్యామిలీ ఫ్రెండ్​ సాయికృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్​ఎక్స్​ 100 సినిమా నిర్మాత అశోక్​రెడ్డి కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవి.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన శ్రావణి కుటుంబం ఎస్​ఆర్​నగర్​ పరిధిలోని మధురానగర్​లో […]

Read More

‘మనసు మమత’ నటి సూసైడ్

‘మనసు మమత’, ‘మౌనరాగం’ తదితర సీరియల్స్​లో నటించిన టీవీ నటి శ్రావణి మంగళవారం రాత్రి తన ఫ్లాట్​లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టిక్​టాక్​లో పరిచయమైన ఓ వ్యక్తి వేధింపులతోనే శ్రావణి బలవన్మరణానికి పాల్పడట్టు సమాచారం. శ్రావణి.. హైదరాబాద్​ ఎస్​ఆర్​నగర్​ పరిధిలోని మధురానగర్​లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆమె బాత్​రూంలోకి వెళ్లింది.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యుల చూడగా.. బాత్​రూంలో ఉరివేసుకుని విగతజీవిగా పడిఉంది. వారు వెంటనే యశోద దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యుల ధ్రువీకరించారు. శ్రావణికి కొంతకాలం […]

Read More

షూటింగ్​లకు అనుమతి

న్యూఢిల్లీ: సినిమాలు, టీవీ సీరియల్స్​ షూటింగ్​లకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్​లాక్​ 3.0 మార్గదర్శకాల్లో భాగంగా షూటింగ్​లకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్​ జవదేకర్​ మార్గదర్శకాలను విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాల్లో యూనిట్​ సిబ్బంది తప్పనిసరిగా మాస్క్​లు ధరించాలని నిబంధనల్లో సూచించారు. నటీనటిలంతా ఆరోగ్యసేతు యాప్​ను ఉపయోగించాలని.. షూటింగ్​ సమయంలో విజిటర్లను అనుమతించవద్దని సూచించారు. మేకప్​ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలని సూచించారు. వీటితోపాటు చిత్రీకరణ […]

Read More

బుల్లితెరవైపు బ్రహ్మి చూపు

హస్యబ్రహ్మ.. బ్రహ్మానందం ఇక సినిమాలు చాలించుకొని.. టీవీ షోల్లో నటించనున్నారని ఫిలింనగర్​లో జోరుగా టాక్​ నడుస్తోంది. కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రిసెంట్​గా అలవెకుంఠపురంలో ఓ పాటలో కొన్ని క్షణాల పాటు దర్శనమిచ్చాడు. సినిమాల్లో నటించకపోయినా.. యువత సోషల్​మీడియాలో అన్ని మేమ్స్​లోనూ బ్రహ్మానందం ఫొటోలే దర్శనమిస్తాయంటే ఆయనకు ఎంత క్రేజ్​ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఆయన ఇకపై సినిమాల్లో నటించకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టాలీవుడ్​లో కొత్త కమెడియన్స్ హవా నడుస్తోంది. […]

Read More

మరో సీరియల్​ నటికి కరోనా

‘నా పేరు మీనాక్షి’ ‘ఆమెకథ’ సీరియల్స్​లో హీరోయిన్​గా నటిస్తున్న నవ్యస్వామికి కరోనా సోకినట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరు బుల్లితెర నటులు ప్రభాకర్​, హరికృష్ణకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా నవ్యకు కరోనా సోకడంతో టీవీ ఆర్టిస్టుల్లో భయం నెలకొన్నది. నవ్య రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. దీంతో డాక్టర్లు కరోనా పరీక్షలు చేయగా ఆమెకు కరోనా నిర్ధారణ అయింది. వరుసగా బుల్లితెర స్టార్లు కరోనా బారిన పడుతుండటంతో టీవీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఇటీవల నవ్యతోపాటు షూటింగ్​లో పాల్గొన్నవారందరికీ […]

Read More