Breaking News

NARENDRAMODI

పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

న్యూఢిలీ: దేశంలోని అనేక రాష్ట్రాలకూ గవర్నర్లను మార్చేశారు. మహారాష్ట్ర కొత్త గవర్నర్​గా రమేశ్ బైస్​ ను నియమించారు ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదించారు. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ ను సైతం కొత్త గవర్నర్​ ను నియమించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్​ ​ను ఏపీ గవర్నర్​ గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు, లద్దాఖ్ ఎల్​జీగా ఉన్న ఆర్​కే మాథుర్ రాజీనామాను […]

Read More
పండ్లు, మాస్కులు పంపిణీ

పండ్లు, మాస్కులు పంపిణీ

సారథి, వేములవాడ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఏడేళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ మండలాధ్యక్షుడు జక్కుల తిరుపతి ఆధ్యర్యంలో పేదలు, రైతులు, హమాలీలకు సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా జిల్లా మహిళామోర్చా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీనవీన్ యాదవ్ పాల్గొన్నారు. మండలంలోని ఫాజిల్ నగర్, తుర్కషినగర్, వట్టెంల, నమిలిగుండుపల్లి, నుకలమర్రి గ్రామాల్లో సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం […]

Read More
నాటి దుండగుల దాడిని మరిచిపోలేం..

నాటి దుండగుల దాడిని మరిచిపోలేం..

న్యూఢిల్లీ: పార్లమెంట్​పై దాడి జరిగి ఆదివారంతో 19 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో నాటి ముష్కరుల దుశ్చర్యను గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పార్లమెంట్​పై దుండగుల దాడిని ఎప్పటికీ మరువలేమన్నారు. జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్​చేశారు.2001 డిసెంబర్​13న సాయుధ ఇస్లామిక్​ ఉగ్రవాదులు భారత పార్లమెంట్​పై దాడి చేశారు. వారిని భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, ఒక సీఆర్పీఎఫ్​మహిళతో పాటు ఇద్దరు పార్లమెంట్​ […]

Read More
రజినీకి శుభాకాంక్షల వెల్లువ

రజినీకి శుభాకాంక్షల వెల్లువ

త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 70వ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయనుండడంతో బర్త్​ డే వేడుకలకు ప్రత్యేకత సంతరించుకుంది. ఉదయమే రజనీ అభిమాన సంఘం (మక్కల్‌ మన్రం) సభ్యులు బ్యానర్లు కట్టి, రజనీకాంత్ ​ఫొటోలు ఉన్న టీ షర్టులను ధరించి సందడి చేశారు. ‘ప్రియమైన రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విషెస్​ చెబుతూ […]

Read More
నయా హైదరాబాద్ ను నిర్మిద్దాం

నయా హైదరాబాద్ ను నిర్మిద్దాం

సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే హైదరాబాద్ ను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా ప్రకటించారు. సిటీలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తామన్నారు. ‘నిజాం సంస్కృతిని వదిలి.. నయా హైదరాబాద్ ను నిర్మిద్దాం.. కుటుంబ పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు వెళ్దాం.. అవినీతి నుంచి పారదర్శక పాలన తీసుకొద్దాం.. సంతుష్టీకరణ నుంచి సమష్టి అభివృద్ధి వైపు పయనిద్దాం..’ అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు ఆదివారం […]

Read More
ప్రధాని మోడీ వల్లే మాంద్యంలోకి భారత్

ప్రధాని మోడీ వల్లే మాంద్యంలోకి భారత్

న్యూఢిల్లీ: దేశచరిత్రలోనే ఇండియా మొదటిసారి ఆర్థిక మాంద్యంలోని అడుగుపెట్టబోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోడీ అవలంభిస్తున్న విధానాల కారణంగానే బలంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలహీనంగా మారిందని విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్​ వేదికగా కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఎలా కొట్టుమిట్టాడుతుందో న్యూస్ పేపర్లలో వచ్చిన రిపోర్టులను జతచేశారు. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ నాయకుడు […]

Read More
డోనాల్డ్ ట్రంప్ కు కరోనా

డోనాల్డ్ ట్రంప్ కు కరోనా

ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కు కూడా.. క్వారంటైన్ కి వెళ్లిన యూఎస్ అధ్యక్షుడు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్ న్యూయార్క్: మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగలింది. ట్రంప్ తో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ […]

Read More
చితికిన చిరు వ్యాపారులు

చితికిన చిరు వ్యాపారులు

ఆదుకోని ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ దివాళా తీసిన వ్యాపారాలు సారథి న్యూస్​, హైదరాబాద్​: కోవిడ్‌ నేపథ్యంలో దేశంలో తోపుడు బండ్ల వారి నుంచి మధ్య తరగతి వ్యాపారుల వరకూ అందర్నీ ఆదుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన.. ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ, వారిలో ఆత్మ నిబ్బరాన్ని పెంచలేకపోయింది. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో ఆయా వ్యాపారులకు ఒక్క పైసా రాలేదు. దేశంలో మార్చి 25న లాక్‌డౌన్‌ విధించగా.. గత శుక్రవారం నాటికి సరిగ్గా ఆర్నెళ్లు పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా […]

Read More