Breaking News

MADYAPRADESH

భార్యను కొట్టిన పోలీస్ ఆఫీసర్​​.. ఉద్యోగం ఊడింది

భార్యను కొట్టిన పోలీస్ ఆఫీసర్​​.. ఉద్యోగం ఊడింది

ఆయనో ఉన్నత స్థానంలో ఉన్న పోలీస్ ​అధికారి.. డీజీ స్థాయి కొలువు చేస్తున్నాడు. కానీ బుద్ధి మాత్రం బాగాలేదు. భార్య ఉండగానే మరో మహిళను ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెతో సరసాలు ఆడుతుంటే భార్య గమనించి నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన సదరు అధికారి భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దృశ్యాలను కన్న కొడుకు ఫోన్​లో రికార్డ్​ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​చేశాడు. ఈ వీడియో వైరల్​గా మారింది. స్పందించిన ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి సస్పెండ్​ చేశారు. పురుషోత్తం శ‌ర్మ […]

Read More
ఇండోర్​ జడ్జి సంచలన తీర్పు

ఆకతాయి తిక్క కుదిరే తీర్పు

ఇండోర్​: ఓ పోకిరీ వేదవ తిక్కకుదిర్చేలా న్యాయమూర్తి వినూత్న తీర్పు చెప్పారు. దీంతో ఆ న్యాయమూర్తిపై సోషల్ ​మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. జడ్జీగారు మీరు సూపరండీ అంటున్నారు యువత. ఇంతకు ఆ జడ్జీ ఇచ్చిన తీర్పు ఏమిటంటే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉజ్జ‌యిని న‌గ‌రానికి చెందిన విక్ర‌మ్ బాగ్రి అనే ఓ ఆకతాయి ఓ వివాహిత (30) ఇంట్లోకి వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి […]

Read More
జీన్స్​పై నిషేధం

ఉద్యోగుల వస్త్రధారణపై ఆంక్షలు

భోపాల్‌: ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రధారణపై మధ్యప్రదేశ్​ సర్కార్​ ఆంక్షలు విధించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులెవరూ జీన్స్​, టీషర్ట్​ ధరించి ఉద్యోగానికి రావొద్దని ఉత్తర్వలు జారీచేసింది. జూలై 20న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షత వహించిన సమావేశానికి మాండ్‌సౌర్‌ జిల్లాలోని ఓ అధికారి పద్ధతిగా లేని దుస్తులు (టీ షర్టు) ధరించి హాజరయ్యాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరుకావాలని […]

Read More
మధ్యప్రదేశ్​ మంత్రికి కరోనా

మధ్యప్రదేశ్​ మంత్రికి కరోనా

భోపాల్​: మధ్యప్రదేశ్​ మంత్రి తుల్సీ సిలావత్​, అతడి భార్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్​రాజ్​సింగ్​ చౌహాన్​కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనతో కాంటాక్ట్​ అయిన వాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రులందరికీ పరీక్షలు చేయగా తుల్సీ సిలావత్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఆయన ప్రస్తుతం భోపాల్​లోని ఓ ప్రైవేట్​ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్​లోని పలువురు అధికారులు, పోలీస్​ సిబ్బందికి కూడా […]

Read More
వీడోరకం దొంగ

వీడోరకం దొంగ

భోపాల్‌: దొంగల్లోను చాలా రకాలుంటారు. వాళ్ల అభిరుచులు కూడా భిన్నమే. తాజాగా మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో పోలీసులకు చిక్కిన ఓ దొంగ మాత్రం చాలా విచిత్రమైన దొంగ. ఈ దొంగ కేవలం బాలికలు, యువతుల లోదుస్తులను మాత్రమే కాజేస్తాడు. అనంతరం వాటిని చింపి పీలికలు చేసి పడేసి పైశాచిక ఆనందం పొందుతాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లో లేడిస్​ హాస్టల్స్​, యువతులు అద్దెకుండే నివాసాల్లో కొంతకాలంగా రాత్రివేళల్లో లోదుస్తులు మాయం అవుతున్నాయి. దీంతో బాధిత మహిళలు విజయ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు […]

Read More
మధ్యప్రదేవ్​ సీఎంకు కరోనా

మధ్యప్రదేశ్​ సీఎంకు కరోనా

భోపాల్​: మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​(61) చౌహాన్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కాగా ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ‘ నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోండి. నేను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. డాక్టర్ల సూచన మేరకు మందులు వాడుతూ ఐసోలేషన్​లో ఉన్నాను. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి’ అంటూ ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల […]

Read More

మధ్యప్రదేశ్​ గవర్నర్​ కన్నుమూత

లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్​జీ టాండన్​ (85) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు అశుతోష్​ ట్వీట్​చేశారు. ఆయన కొంతకాలంగా జ్వరం, మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నెల క్రితం లక్నోలోని ఓ ఆస్పత్రిలో చేరారు. టాండన్​ మాజీ ప్రధాని వాజపేయికి సన్నిహితుడు. ఉత్తర్​ప్రదేశ్​ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. చిన్నప్పటినుంచే టాండన్​ ఆరెస్సెస్​లో క్రియాశీలకంగా ఉండేవారు. తర్వాత జనసంఘ్​లో చేరారు. టాండన్​ మృతికి ప్రధాని మోదీ, కేంద్రమత్రి స్మృతి ఇరానీ సంతాపం తెలిపారు.

Read More

పెండ్లికి 20మందికే అనుమతి

భోపాల్​: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రదేశ్​ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పెండ్లి వేడుకలకు కేవలం 20 మంది మాత్రమే హాజరకావాలని ఆదేశాలు జారీచేసింది. ఇంట్లో జరిగే పుట్టినరోజు తదితర వేడుకలకు 10 మంది మాత్రమే హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించినా కఠినచర్యలు తీసుకుంటుమాని పేర్కొన్నది. రాష్ట్రంలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో 5 కంటే ఎక్కువమంది ఓకే చోట గుమికూడదని పేర్కొన్నది. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుతతరుణంలో […]

Read More