Breaking News

KEJRIWAL

పీఎం సార్.. విమానాలు ఆపండి

పీఎం సార్.. విమానాలు ఆపండి

ఒమిక్రాన్‌ను తట్టుకోవడానికి సిద్ధం కావాలి ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ సామాజిక సారథి, న్యూఢిల్లీ: ‘ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వేరియెంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దయచేసి అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఆపండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నామని హిందీలో చేసిన ట్వీట్‌లో కేజీవ్రాల్‌ అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. ‘అనేక దేశాలు ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, కరోనా […]

Read More
ఢిల్లీని చూసిన గర్వపడుతున్నా..

ఢిల్లీని చూసి గర్వపడుతున్నా..

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ఢిల్లీ పాటించిన మోడల్‌ గురించి ప్రతిచోట చర్చించుకుంటున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నారు. ఢిల్లీలో యాక్టివ్‌ కేసుల సంఖ్య పదివేల కంటే తగ్గిందన్నారు. ఢిల్లీ పౌరులను చూసి గర్వపడుతున్నానని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ‘ఢిల్లీలో యాక్టివ్‌ కేసులు 10వేల కంటే తక్కువ ఉన్నాయి. యాక్టివ్‌ కేసుల్లో ఢిల్లీ 14వ స్థానానికి చేరింది. కరోనా మరణాలు 12కి తగ్గాయి. ఢిల్లీ ప్రజలను చూసి నేను గర్వపడుతున్నాను. ఢిల్లీ మోడల్‌ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. […]

Read More

ఢిల్లీలో పక్కాగా కట్టడి

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చింది. దీంతో ఇప్పడందరూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ను ప్రశంసిస్తున్నారు. అత్యధిక టెస్టులు చేయడం.. సకాలంలో వైద్యం చేయడం, ప్రజలకు కరోనాపై విస్తృత అవగాహన కల్పించడమే కేజ్రీవాల్​ విజయరహస్యం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చొరవ తీసుకోవడం కూడా కారణమని మరికొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో కరోనా కంట్రోల్​లోకి రావడం స్వాగతించవలిసిన అంశమే. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో […]

Read More
ఢిల్లీలో పరిస్థితి కంట్రోల్‌లోనే..

ఢిల్లీలో పరిస్థితి కంట్రోల్‌లోనే..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి కంట్రోల్‌లో ఉందని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. జూన్‌ చివరి నాటికి 60వేల కేసులు వస్తాని అంచనా వేశామని, కానీ 26వేల కేసులే వచ్చాయని ఆయన చెప్పారు. రోజు నమోదయ్యే కేసుల సంఖ్య కూడా వారం రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. నాలుగు వేల కౌంట్‌ నుంచి 2500కు తగ్గిందని చెప్పారు. గత 24 గంటల్లో 2,199 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో కేసుల సంఖ్య […]

Read More

మాకే ఎందుకు ప్రత్యేక గైడ్‌లైన్స్‌

న్యూఢిల్లీ: దేశమొత్తం ఒక రూల్‌ ఉంటే ఢిల్లీకి మాత్రమే ఎందుకు ప్రత్యేక రూల్స్‌ పెడుతున్నారని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. లక్షణాలు లేని పేషంట్లు కచ్చితంగా ఐదు రోజుల పాటు ఇన్‌స్టిట్యూషనల్‌ ఐసోలేషన్‌లో ఉండాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ అనిల్‌ బైజల్‌ చెప్పడంపై కేజ్రీవాల్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చిన వారు హోమ్‌ ఐసోలేషన్‌లోఉండొచ్చని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ పర్మిషన్‌ ఇచ్చింది. దేశమంతటా అవే గైడ్‌లైన్స్‌ ఉన్నాయి. కానీ ఢిల్లీలో […]

Read More

కేజ్రీవాల్‌కు కరోనా లక్షణాలు

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేజ్రీవాల్‌కు రేపు కరోనా టెస్టులు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయనకు ఒంట్లో సరిగా లేదని కానీ ఎవరికి చెప్పలేదని అధికారులు చెప్పారు. ఆయనకు జ్వరం, గొంతు నొప్పిగా ఉందని, అందుకే నిర్బంధంలోకి వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. […]

Read More