Breaking News

IRRIGATION

పంటలకు నీళ్లు పారేదెలా?

పంటకాల్వను పూడ్చేశారు

సామాజికసారథి, వనపర్తి: అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. పంటలు పండక దిక్కుతోచనిస్థితి ఎదురవుతోంది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూర్ గ్రామంలో ఓ రైతు పంట కాల్వను పూడ్చి వేయడంతో ఆ కాల్వపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా రావడం, ఇప్పుడిప్పుడే జూరాల ప్రాజెక్ట్ నుంచి సాగునీటిని దిగువకు వదలడంతో రైతులంతా ఆలస్యంగానైనా వరినాట్లు వేస్తున్నారు. ఇతర పంటలను సాగుచేసుకుంటున్నారు. కానీ సూగూరు గ్రామంలోని కొందరు […]

Read More

ఉబికివచ్చిన పాతాళగంగ!

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలకేంద్ర శివారులోని మల్కా చెరువు కొన్నేండ్ల తర్వాత పూర్తి స్థాయిలో నిండి అలుగెళ్లింది. దీంతో చెరువు కింద గల బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగి ఇలా కేసింగ్ ల నుంచి నీళ్లు పైకి అస్తున్నాయ్. ఈ దృశ్యాన్ని చూసేందుకు పలువురు గ్రామస్థులు అక్కడికి వచ్చారు.

Read More
ఒకే గొడుకు కిందికి జలవనరుల శాఖ

ఒకే గొడుకు కిందికి జలవనరుల శాఖ

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖను పునర్​వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మారిన పరిస్థితికి అనుగుణంగా సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జలవనరుల శాఖ ఒక్కటిగానే పనిచేస్తుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ​మంగళవారం ప్రగతిభవన్​లో సంబంధితశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక […]

Read More
ప్రాజెక్టులు కంప్లీట్​కావాలె

ప్రాజెక్టులు కంప్లీట్ ​కావాలె

గోదావరి నుంచి 4, కృష్ణా నుంచి 3 టీఎంసీల నీటిని తరలించాలి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు సారథి న్యూస్, హైదరాబాద్: నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తిచేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులతో పాటు, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని ప్రాజెక్టులు.. వాటికి నిధుల సమీకరణ’పై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో […]

Read More
చెరువులు, రిజర్వాయర్లు నింపాలె

చివరి ఆయకట్టు దాకా నీళ్లందాలి

ఇరిగేషన్​శాఖలో నాలుగు విభాగాలు వద్దు ప్రత్యేక సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారిందని, భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయని, కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ప్రాజెక్టుల […]

Read More

ఏసీబీ వలలో ఇరిగేషన్​ ఏఈ

సారథిన్యూస్​, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..ఇల్లెందు మండలం కోటన్ననగర్ సమీపంలోని అనంతారం చెరువు పునరుద్ధరణ పనులు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ గుండ్ల రమేష్‌ ఎంబీ చేసి బిల్లు మంజూరు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో క్వాలిటీ కంట్రోల్ తనిఖీ కూడా పూర్తి కావడంతో బిల్లు […]

Read More