Breaking News

HATHRAS

హథ్రాస్​ నిందితులను ఉరి తీయాలి

సారథి న్యూస్, రామడుగు: మనీషా వాల్మికిపై లైంగికదాడి జరిపిన నిందితులను వెంటనే ఉరితీయాలని ఎమ్మార్పీఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు. ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లోని హత్రాస్​ జిల్లాలో మనీషా పై నలుగురు దుండగులు లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని స్థానిక అంబేద్కర్​ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్​ నాయకులు మనీష చిత్రపటంతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్​ మండల అధ్యక్షుడు తడగొండ శంకర్ […]

Read More

‘హథ్రాస్’​ పై​ మాట్లాడవేం! కంగనాపై నెటిజన్ల ఫైర్​

బాలీవుడ్​ డేరింగ్​ బ్యూటీ, వివాదాస్పద నటిపై ఇప్పడు సోషల్​మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయంపై స్పందించే కంగనా రనౌత్​ యూపీలోని హథ్రాస్​ జిల్లాలో ఓ మైనర్​ బాలికపై జరిగిన దారుణ ఘటనను ఎందుకు ఖండించడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ‘సుశాంత్​, డ్రగ్స్​కేసులో తీవ్రంగా స్పందించిన కంగనా ఇప్పుడెందుకు సైలంట్​ అయ్యింది’ అంటూ ఓ నెటిజన్ల సోషల్​మీడియాలో కామెంటు చేశారు. ప్రస్తుతం ఫేస్​బుక్​, వాట్సాప్​ వేదికగా చాలా మంది కంగనాను టార్గెట్​ చేశారు.కంగన బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నదని […]

Read More

భీమ్ఆర్మీ చీఫ్​పై ఎఫ్ఐఆర్

లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ సామూహికల లైంగికదాడి ఘటన విషయంలో.. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిబంధనలను అతిక్రమించినందుకు గానూ ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆజాద్ తో పాటు మరో 400 మందిపై కేసులు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరి పేర్లను వెల్లడించలేదు. హత్రాస్ బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించడానికి ఆదివారం తన అనుచరులతో కలిసి […]

Read More
రోజుకు 88 మంది.. అందులో ద‌ళితులు 11 మంది

రోజుకు 88 మంది.. ద‌ళితులు 11 మంది

కామాంధుల‌కు బ‌ల‌వుతున్న భార‌తీయ వ‌నితలు వీళ్లు దేశంలో మహిళలపై పెరుగుతున్న లైంగిక‌దాడులు గ‌తేడాది 32వేల మంది బాధితులు నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడి న్యూఢిల్లీ : స్త్రీని దేవ‌త‌గా పూజించే దేశంలో మ‌హిళ‌ల‌కు ర‌క్షణ కరువవుతోంది. దేశంలో ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా ఏ మూల‌కెళ్లినా మ‌న స్త్రీల‌కు భ‌ద్రత లేదన్నది స్పష్టమవుతోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ‌దేశంలో రోజుకు ఏకంగా 88 మంది మ‌న త‌ల్లులు, అక్కాచెళ్లెల్లు కామాంధుల కాటుకు బ‌ల‌వుతున్నారు. […]

Read More
అఘాయిత్యానికి పాల్పడిన వారిని శిక్షించాలి

అఘాయిత్యానికి పాల్పడిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, రామగుండం: ఉత్తరప్రదేశ్ హత్రాస్​లో దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్ యూ) ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రామగుండం ప్రధాన చౌరస్తా వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎల్ యూ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ సీహెచ్ శైలజ మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్లని బాపూజీ కలలుగన్నారని గుర్తుచేశారు. మహిళలు ఒంటరిగా తిరగలేకపోతున్నారని అన్నారు. యూపీలో యువతిపై […]

Read More