Breaking News

FREE

ఉచిత హోమియో వైద్య శిబిరం

ఉచిత హోమియో వైద్య శిబిరం

సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి వాసవీ క్లబ్స్  ఆధ్వర్యంలో పట్టణంలోని ఫ్రై డే మార్కెట్ మానిక్ ప్రభు మందిరంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎం.ఎం.ఆర్  వైద్యశాల సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ ప్రతినిధులు చంద శ్రీధర్, ఇరుకుల్లా ప్రదీప్, కొంపల్లి విద్యాసాగర్, కటకం శ్రీనివాస్, చిలమకూరి నరేంద్ర, నామ శ్రీనివాస్ , నామ భాస్కర్, పుట్నాల లక్ష్మణ్,  వెంకటేశం, మధుసూదన్, వాసవీ సభ్యులు, ఎం.ఎం.ఆర్.  వైద్య బృందం,  తదితరులు పాల్గొన్నారు.

Read More
20 వరకు రేషన్‌ పంపిణీ

20 వరకు రేషన్‌ పంపిణీ

సామాజిసారథి, హైదరాబాద్‌: రేషన్‌ కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బియ్యం పంపిణీ చేసే గడువును ఐదు రోజులకు పెంచింది. ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ పంపిణీ ప్రారంభమవుతుంది. అలాగే రేషన్‌ పంపిణీ ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగుతుంది. మాములుగా అయితే అదే నెల 1వ తేదీన ప్రారంభమైన రేషన్‌ పంపిణీ ప్రక్రియ అదేనెల 15న ముగుస్తుంది. అయితే ఈ జనవరి మాసంలో కొన్ని అనివార్య కారణాల వల్ల రేషన్‌ […]

Read More
అల్లాపూర్లో ఉచిత మెడికల్ క్యాంపు

అల్లాపూర్ ​లో ఉచిత మెడికల్ క్యాంపు

సామాజిక సారథి, తాడూరు : నాగర్​కర్నూల్​జిల్లా తాడూరు మండలం అల్లాపూర్ గ్రామంలో గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఎంహెచ్​ఓ  వెంకట్ దాస్  హాజరై మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు అంటురోగాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  కేవీపీఎస్​  జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న మాట్లాడుతూ  పేద ప్రజలు అందరికీ వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారెడ్డి, సర్పంచ్​ […]

Read More
ఫ్రీ హ్యాండ్ బాల్ కోచింగ్ క్యాంప్

ఫ్రీ హ్యాండ్ బాల్ కోచింగ్ క్యాంప్

సారతథి, సిద్దిపేట ప్రతినిధి: ఉచిత హ్యాండ్ బాల్ కోచింగ్ క్యాంపును ప్రారంభించినట్లు హ్యాండ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దామేర మల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరగబోయే ఫ్రీ హ్యాండ్ బాల్ క్రీడలకు 10 నుంచి 16 ఏండ్ల వయస్సు గల యువతి, యువకులు తమ పేర్లను నమోదు చేసుకొవాలన్నారు. త్వరలో లద్నూర్ గ్రామంలో జరగబోయే జిల్లా స్థాయి […]

Read More
పీపీఈ కిట్ల వితరణ

పీపీఈ కిట్ల వితరణ

సారథిన్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండలో కాంగ్రెస్​ నియోజకవర్గ ఇంచార్జి మక్కాన్​ సింగ్​ రాజ్​ రాకూర్​ సహకారంతో కాంగ్రెస్​ నేతలు నాయీ బ్రాహ్మణులకు పీపీఈ కిట్లను ఉచితంగా అందజేశారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో నాయీ బ్రహ్మణులు నిత్యం ప్రజలతో ఉంటారు కాబట్టి వారికి పీపీఈ కిట్లు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు అయోధ్య సింగ్, ఇస్సంపల్లి అంజుల్, బల్వాన్ సింగ్, జహంగీర్, పిల్లి సురేందర్, రామ్ లాల్, రవి మామ, ధను, సుశాంత్ కార్పొరేటర్ […]

Read More