Breaking News

COVID19 CASES

ఒకేరోజు 70వేలకు పైగా కేసులు

ఒకేరోజు 70వేలకు పైగా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. శనివారం (గత 24 గంటల్లో) కొత్తగా 77,266 పాజిటివ్‌ నమోదవడం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతోంది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 33,87,501కు చేరింది. ఒక్కరోజే 70వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 1,057 మంది కోవిడ్‌ వ్యాధిబాధితులు మృతిచెందడంతో రోగుల సంఖ్య 61,529 కు చేరింది. ఇప్పటివరకు 25,83,948 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో […]

Read More
2,932 కరోనా కేసులు, 11 మంది మృతి

2,932 కరోనా కేసులు.. 11 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం(24 గంటల్లో) 2,932 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,17,415కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 11మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారు 799 మంది ఉన్నారు. వ్యాధి బారినపడి ఆస్పత్రి నుంచి కోలుకుని 1,580 మంది డిశ్చార్జ్​అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 87,675కు చేరింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 28,941కు […]

Read More
తెలంగాణలో 1,102 క‌రోనా కేసులు

తెలంగాణలో 1,102 క‌రోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1,102 క‌రోనా కేసులు నమోదయ్యాయి. ఇలా రాష్ట్రంలో పాజిటివ్​కేసుల సంఖ్య 91,361కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 9మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 693కు చేరింది. రాష్ట్రంలో పలు ఆస్పత్రుల్లో 24 గంటల్లో చికిత్స అనంతరం 1,930 మంది కోలుకుని డిశ్చార్జ్​అయ్యారు. అయితే ఇప్పటివరకు పూర్తిగా కోలుకున్నవారు 68,126 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,542 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ప‌రిధిలో అత్యధికంగా 234 […]

Read More
ఏపీలో 9,996 కరోనా కేసులు

ఏపీలో 9,996 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో గురువారం కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారిన పడి తాజాగా 82 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2,378కు చేరింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ ​కేసులు 2,64,142కు చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 90,840కు చేరింది. వ్యాధిబారిన పడి 24 గంటల్లో 9,499 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,70,924 మంది కోలుకున్నారు. ఇక వ్యాధి తీవ్రతను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,504 […]

Read More
80వేలకు చేరువలో..

80వేలకు చేరువలో..

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో ఆదివారం కొత్తగా 1,982 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 12 మంది మృతి చెందారు. అయితే ఇప్పటివరకు మహమ్మారి బారినపడి చనిపోయిన వారి సంఖ్య 627కు చేరింది. అయితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 79,495కు చేరింది. కొత్తగా 1,669 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 55,999గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 22,869 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 463 నిర్ధారణ […]

Read More
కరోనాతో 13 మంది మృతి

కరోనాతో 13 మంది మృతి

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో గురువారం 2,092 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 13 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 589కు చేరింది. ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 73,050 నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో కోలుకుని ఇప్పటి వరకు 52,103 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 20,358 రాష్ట్రంలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 13,793 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ […]

Read More