Breaking News

COVID-19

గోప్యతే ముంచుతోంది

గోప్యతే ముంచుతోంది

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రస్తుతం సామూహిక వ్యాప్తి దశలో ఉందని, మరో నాలుగు వారాలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, నిపుణులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో సినీనటుడు అమితాబచ్చన్‌ నుంచి.. హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వరకూ.. కరోనా సోకిన ప్రముఖుంతా తమ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ, కరోనా సోకినా అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రజలకు సందేశాలిస్తున్నారు. తద్వారా బాధితుల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు. ఇలా చెప్పడం ద్వారా చుట్టుపక్కల […]

Read More
కరోనా.. బిల్లుల వసూలుపై కేటీఆర్​ఫైర్​

కరోనా.. బిల్లుల వసూలుపై కేటీఆర్​ ఫైర్​

సారథి న్యూస్, హైదరాబాద్: కోవిడ్ రోగాల నుంచి ఫిర్యాదులు ఎదుర్కొంటూ అధిక మొత్తంలో మెడికల్ బిల్లులు వసూలు చేస్తున్న ప్రైవేట్​ఆస్పత్రులపై కఠినచర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​కు మంత్రి కె.తారక రామారావు కోరారు. ప్రైవేట్​ఆస్పత్రి వల్ల తాను ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వివరిస్తూ మహేశ్వరం మండలం దుబ్బచెర్ల గ్రామానికి చెందిన అనురెడ్డి రాదేశ్​అనే యువకుడు గురువారం ట్విట్టర్ ద్వారా మంత్రికి ఫిర్యాదు చేశాడు. ‘కోవిడ్ – 19 కారణంగా నా తండ్రి, తల్లి, సోదరుడిని కోల్పోయాను. […]

Read More
కరోనా వస్తే చావే శరణ్యమా?

కరోనా వస్తే చావే శరణ్యమా?

హైదరాబాద్ లో నివాసం ఉండే చిరు వ్యాపారికి కరోనా ప్రబలింది. కుటుంబసభ్యులు, బంధువులు చిన్నచూపు చూస్తారనే భయంతో వరంగల్ జిల్లాలోని తన సొంతూరుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తెల్లవారుజామున ఏపీలోని గుంటూరులోని ఓ ఐసోలేషన్ కేంద్రంలోనే మరొకరు ఉరివేసుకుని చనిపోయారు. గురువారం హైదరాబాద్ లో ఎయిర్ ఫోర్స్ రిటైర్ట్ ఉద్యోగి ప్రైవేట్​ ఆస్పత్రిలోని కిటికీలో నుంచి దూకి బలవన్మరణానికి ఒడిగట్టాడు. కరోనా మహమ్మారి జనాలను భయంతో చంపేస్తోంది.. పొరుగు వారు చూపుతున్న వివక్షకు తోడు.. చనిపోతామేమో […]

Read More
కాస్త తగ్గిన కరోనా కేసులు

కొంచెం తగ్గిన కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నాయి. శనివారం కొత్తగా 1,284 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 43,780 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 1,902 మంది రికవరీ అయ్యారు. మహమ్మారి బారినపడి ఒకేరోజు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 430 మంది చనిపోయారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్​ఎంసీ పరిధిలో 667, రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్​ 62, సంగారెడ్డి 86, ఖమ్మం 10, వరంగల్​అర్బన్​37, కరీంనగర్​58, యాదాద్రి భువనగిరి 10, పెద్దపల్లి […]

Read More
చైతన్యంతోనే కరోనా కట్టడి

చైతన్యంతోనే కరోనా కట్టడి

సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్ విషయంలో ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధేశించిన మార్గదర్శకాలు, తగిన జాగ్రత్తలు పాటిస్తే భయపడాల్సిన పనిలేదని నగర పాలక కమిషనర్ డీకే బాలజీ సూచించారు. శనివారం నగరంలోని పలు డివిజన్లలో కలియ తిరిగి కరోనా నిర్ధారణ పరీక్షలను పరిశీలించి సూచనలు ఇచ్చారు. మహమ్మారికి భయపడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని మస్కులను ధరించడం, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం మరువద్దని, ఇంట్లోనే ఉండి మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. నగరపాలక […]

Read More
మాస్క్​ కట్టుకోవాల్సిందే..

మాస్క్​ కట్టుకోవాల్సిందే..

సారథి న్యూస్​, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో తప్పనిసరిగా మాస్క్​ కట్టుకోవాల్సిందేనని వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్​ సూచించారు. రోజు రోజుకు విస్తరిస్తున్న వ్యాధిని నియంత్రించడం కోసం ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వ ఇచ్చిన అదేశాలను గౌరవిస్తూ ప్రజలు తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతో పాటు సమాజ పరిరక్షణకు కృషిచేయాలన్నారు. కోవిడ్​ నిబంధనలు ఉల్లంఘించి తిరిగితే డిజాస్టర్ మెనేజ్ మెంట్ యాక్ట్ 51(బి) మేరకు కేసులు […]

Read More
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

సారథి న్యూస్, విజయనగరం: జిల్లాలో లాక్‌ డౌన్‌ పరిస్థితులను విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి బుధవారం పర్యవేక్షించారు.  కరోనాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు సూచించారు. ప్రధాన జంక్షన్లు, రైతుబజార్లు తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. మూకుమ్మడిగా వ్యాపారాలు చేయొద్దని, సరిహద్దు జిల్లాలో కూడా కరోనా కేసులు నమోదుకావడంతో పోలీసు అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, ట్రాఫిక్‌ డీఎస్పీ ఎల్‌.మోహనరావు, వన్‌ టౌన్‌ సీఐ ఎర్రంనాయుడు, టూటౌన్‌ సీఐ డి.శ్రీహరిరాజు, […]

Read More
కరోనాకు కులం, మతం లేదు

కరోనాకు కులం, మతం లేదు

సారథి న్యూస్, నర్సాపూర్:కరోనా వ్యాధికి కులం, మతం, రంగు, పేద అనే తేడా లేకుండా ఎవరికైనా సోకవచ్చని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం కౌడిపల్లి లక్ష్మీ నరసింహగార్డెన్ లో 420 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి పాల్గొని మాట్లాడారు. లాక్ డౌన్ వేళ ప్రభుత్వ సూచనలను పాటించాలని సూచించారు.ఆటో డ్రైవర్లు లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు […]

Read More