Breaking News

CHENNAI

అద్దె అడిగాడని ఘాతుకం

చెన్నై: అద్దె చెల్లించమని అడిగిన పాపానికి ఇంటి ఓనర్​ను హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన చెన్నైలోని కుండ్రటూర్​లో చోటుచేసుకున్నది. కుండ్రటూర్​కు చెందిన గుణశేఖర్​(51) ఇంట్లో కొంతకాలంగా ధనరాజ్​ అనేవ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. అయితే నాలుగునెలలుగా ధనరాజ్​ యజమానికి అద్దె​ కట్టడం లేదు. దీంతో బుధవారం రాత్రి రెంట్​ కట్టాలంటూ గుణశేఖర్​.. ధనరాజ్​పై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. కోపోధ్రిక్తుడైన ధనరాజ్​ కుమారుడు అజిత్​.. ఇంటి ఓనర్​పై కత్తితో విచక్షణారహితంగా దాడిచేయడంతో అతడు […]

Read More

మైసూర్​పాక్​తో కరోనా నయం​

చెన్నై: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మోసగాళ్ల రెచ్చిపోతున్నారు. కరోనాకు మందు కనిపెట్టామంటూ ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ ప్రకటించి.. ఆ తరువాత తూచ్ అంటూ నాలుక కరుచుకున్నది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ స్వీట్​ షాప్​ ఇదే తరహా మోసానికి పాల్పడింది. తమ దుకాణంలో తయారుచేసే మైసూర్​ పిక్​ తిని కరోనాను నయం చేసుకోవచ్చని ప్రచారం మొదలుపెట్టింది. అంతేకాక రూ.800 కిలో చొప్పున ఆ స్వీట్​ను అమాయకులకు అంటగట్టింది. ఈ మైసూర్​పాక్​లో 19 రకాల […]

Read More

ఓటీటీలోనే ‘బెలూన్​’

తెలుగమ్మాయి అంజలి నటించిన బెలూన్​ చిత్రాన్ని ఓటీటీలోనే రీలీజ్​ చేయనున్నారు. అంజలి తెలుగులో అడపదడపా సినిమాల్లో నటించనప్పటికీ తమిళంలోనే బాగా పాపులర్​ అయ్యింది. ప్రస్తుతం బెలూన్ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు. అంజలి, తమిళ హీరో జై, జననీ అయ్యర్​ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కామెడీ, హారర్​గా తెరకెక్కుతున్నట్టు సమాచారం. జీ5లో […]

Read More
తమిళ హీరో విజయ్​కు బెదిరింపు కాల్

తళపతి విజయ్​కి బెదిరింపు

దమిళ అగ్రనటుడు, తళపతి విజయ్​కు బెదిరింపు కాల్​ వచ్చింది. దీంతో పోలీస్​శాఖ అప్రమత్తమైంది. లాక్​డౌన్​తో సినిమా షూటింగ్​లన్నీ ఆగిపోయాయి. తాజాగా ప్రభుత్వం షూటింగ్​లకు అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో నటులెవరూ షూటింగ్​లలో పాల్గొనడం లేదు. విజయ్ ప్రస్తుతం మాస్టర్ సినిమా చేస్తున్నాడు. లాక్​డౌన్​తో ఈ చిత్ర షూటింగ్​ నిలిపివేశారు. ఇదిలా ఉండగా హీరో విజయ్​ ఇంటికి బెదిరింపు కాల్స్​ వస్తున్నాయి. బాంబులతో ఇంటిని పేల్చేస్తామంటూ కొందరు ఫోన్​ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటికి […]

Read More

భార్య గొంతుకోశాడు ఆపై..

చెన్నై: దుర్మార్గుడైన ఓ వృద్ధుడు భార్య గొంతుకోసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో వెలుగుచూసింది. పెరుంగలాథూర్ ప్రాంతంలోని డేవిడ్ నగర్​లోని ఓ ఫ్లాటులో జగన్నాథన్ (72), అతడి భార్య సులోచన (62)లు నివాసముండేవారు. అపార్టుమెంట్ పై జగన్నాథన్ మృతదేహాన్ని చూసిన అపార్టుమెంటు వాసులు విషయాన్ని ఆమె భార్యకు చెప్పేందుకు వారి ఫ్లాటుకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో సులోచన కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇద్దరి […]

Read More

సెరెనా.. ప్రాక్టీస్ షురూ

చెన్నై: లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్.. మళ్లీ రాకెట్ పట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరిగే యూఎస్ ఓపెన్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఇంటి వెనుకాల కొత్తగా టెన్నిస్ మైదానాన్ని ఏర్పాటు చేసుకుంది. త్వరలోనే దానిపై ప్రాక్టీస్ చేయనున్నట్లు సెరెనా వెల్లడించింది. ‘ఈ ఏడాది యూఎస్ ఓపెన్​ నిర్వహిస్తున్నందుకు ముందుగా అమెరికా టెన్నిస్ అసోసియేషన్​కు కృతజ్ఞతలు. ఈ టోర్నీలో ఆడేందుకు నేను […]

Read More

తమిళనాడులో మరోసారి లాక్​డౌన్​

సారథిన్యూస్​, హైదరాబాద్:​ రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో మరోసారి సంపూర్ణ లాక్​డౌన్​ విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్​పట్టు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 39 వరకు సంపూర్ణ లాక్​డౌన్​ విధించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ సిబ్బందే.. ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లతోసహా అన్ని దుకాణాలు మూతపడనున్నాయి. హోటళ్లనుంచి పార్శిల్​ను మాత్రం […]

Read More