Breaking News

CHAIRMAN

ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ చొరవతో పనుల్లో వేగం

ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ చొరవతో పనుల్లో వేగం

సామాజిక సారథి, తలకొండపల్లి: ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చొరవతో పనుల్లో వేగం పెరిగినట్లు గ్రామ సర్పంచ్ హైమావతి రామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాయపల్లి గ్రామంలోని శ్రీఆంజనేయ స్వామి దేవాలయానికి విద్యుత్ స్తంభాలు, లైటింగ్ వైర్ సప్లై పనులను తన సొంత ఖర్చులతో చేయించడం సంతోషకరమన్నారు. ప్రతి ఏడాదికి ఒక్కసారి జరుపుకునే పవిత్రమైన పండగలు చీకటిలోనే జరిగేవన్నారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి […]

Read More
ఉత్తమ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌ రెడ్డి

ఉత్తమ డీసీసీబీ చైర్మన్​గా దేవేందర్‌ రెడ్డి

అవార్డు అందించిన కేంద్రమంత్రి మహేష్‌ శర్మ సామాజిక సారథి, హైదరాబాద్‌: ఉత్తమ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌ రెడ్డి జాతీయ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీసీసీబీలో కెల్లా రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ మెరుగైన పనితీరుతో ఉత్తమ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌ రెడ్డికి ఈ అవార్డు దక్కింది. గురువారం ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేష్‌ శర్మ చేతులమీదుగా చిట్టి దేవేందర్‌ […]

Read More
దేశానికి మార్గదర్శి

దేశానికి మార్గదర్శి

తెలంగాణ బీసీ కమిషన్‌ పై కర్ణాటక ప్రశంసలు త్వరలోనే దక్షిణాది రాష్ట్రాల కమిషన్ల సమావేశం చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు వెల్లడి సామాజికసారథి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, బీసీ కమిషన్‌ పనితీరును కర్ణాటక బీసీ కమిషన్‌ చైర్మన్‌ జయప్రకాష్‌ ప్రశంసించారు. దేశానికి తెలంగాణ బీసీ కమిషన్​మార్గదర్శిగా నిలిచిందని, నియామకమైన మూడు నెలల్లోనే అనుసరిస్తున్న చట్టపరమైన విధివిధానాల పట్ల ఆయన అభినందనలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ […]

Read More
ఆర్టీసీ బాదుడు

ఆర్టీసీ బాదుడు

ఇక పెరగనున్న బస్సుచార్జీలు ఆర్డినరీ బస్సుల్లో కి.మీ. 0.25 పైసలు ఇతర బస్సుల్లో 0.30 పైసలు ప్రభుత్వానికి యాజమాన్యం ప్రతిపాదనలు చార్జీల పెంపు అనివార్యమైంది: మంత్రి అజయ్​ మూడేళ్లలో ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టం నష్టాల తగ్గింపునకు మరోమార్గం లేదు: ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: అందరూ ఊహించిన విధంగానే ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 0.25 పైసలు, ఇతర బస్సుల్లో 0.30 పైసలు మేర చార్జీలు ప్రభుత్వం పెంచనుంది. […]

Read More
‘ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాలలకి ఇవ్వాలి’

‘ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాలలకి ఇవ్వాలి’

 సామాజిక సారథి, హన్వాడ: ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాలలకు ఇవ్వాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహ్మయ్య డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో మండల కార్యాలయంలో మండల అధ్యక్షుడు గుంత లక్ష్మయ్య తో కలిసి మాట్లాడారు. గతంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రెండు పదవులను మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి […]

Read More

కలెక్టర్​కు రాఖీకట్టిన జెడ్పీచైర్​పర్సన్​

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ కలెక్టర్​ శర్మన్​కు జెడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్​ ఆమెకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని కలెక్టర్​ సూచించారు.

Read More
‘నూడా’ కార్యకలాపాలు వేగవంతం

‘నూడా’ కార్యకలాపాలు వేగవంతం

చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి సారథి న్యూస్​, నిజామాబాద్​: నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కార్యకలాపాలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగేందుకు నూడా పరిధిని నార్త్, సౌత్ జోన్ గా విభజించాలని నిర్ణయించినట్లు చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శనివారం నూడా ఆఫీసులో వైస్ చైర్మన్ జితేష్ వి.పాటిల్, సీపీవో జలంధర్ రెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ లేఅవుట్లను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే బోర్డు […]

Read More