Breaking News

BJP

ముగిసిన మున్సిపల్​నామినేషన్లు

ముగిసిన మున్సిపల్​ నామినేషన్లు

361 మంది .. 576 నామినేషన్లు చివరి రోజున 407 నామినేషన్లు దాఖలు పలు వార్డుల్లో ఖరారు కానీ పార్టీ అభ్యర్థులు నేడు నామినేషన్ల పరిశీలన సారథి ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల పాటు మున్సిపల్ ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు. తొలి రెండు రోజులు తక్కువగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా చివరి రోజు పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా […]

Read More
బంగారు తెలంగాణలో ఆత్మహత్యలా?

బంగారు తెలంగాణలో ఆత్మహత్యలా?

సారథి, రామడుగు: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువత ఆత్మహత్యలకు పాల్పడడం విచారకరమని, నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిబాధ్యత వహించాలని బీజేవైఎం కరీంనగర్​ జిల్లా రామడుగు అధ్యక్షుడు దుర్శెటి రమేష్ అన్నారు. నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య పాల్పడిన మహేందర్ యాదవ్, ప్రైవేట్​టీచర్ వెన్నం రవికుమార్ ఆత్మహత్యలపై అసమర్థ ప్రభుత్వ పాలనకు నిరసనగా రామడుగు మండల బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను […]

Read More
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బీజేపీ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బీజేపీ

సారథి, రామడుగు: దేశ సంస్కృతి సంప్రదాయాలకు బీజేపీ ప్రతీక అని రామడుగు పార్టీ మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మండల కేంద్రంలో పార్టీ జెండాను ఎగరవేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ర్టాల్లో కాషాయ జెండా ఎగరడం కాయమన్నారు. కార్యక్రమంలో కారుపాకల అంజి, సంటి జితేందర్, కొలపురి రమేష్, జిట్టవేని అంజిబాబు, దురుశెట్టి రమేష్, రాంలక్ష్మణ్, మాడిశెట్టి అనిల్, రాగం కనకయ్య, నీలం లక్ష్మీరాజాం, పరశురాం, అంజి పాల్గొన్నారు.

Read More
బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం

బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం

సారథి, రామడుగు: చొప్పదండి నియోజకవర్గంలో బీజేపీ మండల స్థాయి శిక్షణ తరగతులు దేశరాజుపల్లి గ్రామంలోని జయశ్రీ గార్డెన్ శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులకు బీజేపీ జిల్లా స్థాయి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ హాజరయ్యారు. బీజేపీ ఆవిర్భావం, వికాసం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి కార్యకర్తలకు తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డి, ఉపాధ్యక్షుడు మేకల ప్రభకర్ యాదవ్​, మండలాధ్యక్షుడు ఒంటెల […]

Read More
భారత్​ప్రపంచానికే రోల్​మోడల్​

భారత్ ​ప్రపంచానికే రోల్ ​మోడల్​

సారథి, రామడుగు: దేశ ఆర్థిక వ్యవస్థను కుదేల్ చేసిన కరోనాకు వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. సుమారు 50 దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తూ ప్రపంచానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఏప్రిల్​3,4 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే మండలస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమాలను శనివారం పరిశీలించిన అనంతరం ఆయన స్థానిక ఆర్యవైశ్య భవన్​లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ […]

Read More
అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు

అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు

సారథి న్యూస్, ఏటూరునాగారం: ప్రజాసమస్యలపై అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నాయకులను ఏటూరునాగారం పోలీసులు అరెస్టు చేయడం సరికాదని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు కావిరి అర్జున్ అన్నారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధాలను ఎండగడుతూ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. అరెస్ట్​లతో ఉద్యమాలను అణచలేరని అన్నారు. రాష్టానికి దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, డబుల్ బెడ్​ రూమ్​ ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. అరెస్ట్ అయిన వారిలో బీజేవైఎం […]

Read More
ఏం చేశారని ఓటు వేయాలి

ఏం చేశారని ఓటు వేయాలి?

సారథి న్యూస్, శంషాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని మంత్రి టి.హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ఇంధనం, గ్యాస్ ధరలు అధికంగా పెంచుతూ పేదల నడ్డి విరుస్తుందని విమర్శించారు. శుక్రవారం శంషాబాద్ లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రులుగా ఎమ్మెల్సీ సురభివాణి దేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. […]

Read More
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలే

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలే

సారథి న్యూస్, హైదరాబాద్: పెరిగిన గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లను వెంటనే తగ్గించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్​చేశారు. ధ‌ర‌లు త‌గ్గే వ‌ర‌కు పేద‌ల ప‌క్షాన కాంగ్రెస్‌ పోరాటం చేస్తుంద‌న్నారు. చ‌దువుకున్న మేథావులంతా పెరుగుతు‌న్న ధ‌ర‌ల‌పై ఆలోచన‌ చేయాల‌ని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు. మంగళవారం నాంప‌ల్లి గృహ‌క‌ల్ప వ‌ద్ద మ‌హిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో ఆయ‌నతో పాటు ఎమ్మెల్యే సీత‌క్క, అధికార […]

Read More