Breaking News

సిద్దిపేట

సిద్దిపేటలో డీలాపడ్డ కాంగ్రెస్

సిద్దిపేటలో డీలాపడ్డ కాంగ్రెస్

చివరి నిమిషంలో అభ్యర్థుల ఎంపిక ప్రచారంలోనూ వెనుకంజ ఇంటింటి ప్రచారానికే పరిమితమైన అభ్యర్థులు పార్టీని వీడుతున్న సీనియర్ నాయకులు సారథి, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ డీలా పడిందా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న సిద్దిపేటలో ఆ పార్టీ నెమ్మదిగా బలహీనపడుతూ వస్తోంది. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను చివరి నిమిషం వరకు ప్రకటించలేదు. ప్రచారమైన మెరుగ్గా నిర్వహిస్తుందనుకుంటే అదీ లేదు. డీసీసీ తీరు నచ్చక చాలామంది […]

Read More
ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ

ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ

సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ చేసినట్లు సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు మూతపడ్డాయన్నారు. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల రోడ్డున పడడంతో సీఎం కేసీఆర్ రూ.రెండువేల నగదు వారి బ్యాంక్ అకౌంట్ లో వేయడమే కాకుండా, 25 కేజీల సన్నబియ్యాన్ని పంపిణీ చేసి, ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు. […]

Read More
ముగిసిన మున్సిపల్​నామినేషన్లు

ముగిసిన మున్సిపల్​ నామినేషన్లు

361 మంది .. 576 నామినేషన్లు చివరి రోజున 407 నామినేషన్లు దాఖలు పలు వార్డుల్లో ఖరారు కానీ పార్టీ అభ్యర్థులు నేడు నామినేషన్ల పరిశీలన సారథి ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల పాటు మున్సిపల్ ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు. తొలి రెండు రోజులు తక్కువగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా చివరి రోజు పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా […]

Read More
ఇండ్లస్థలాలు కబ్జాచేసిన్రు.. చర్యలు తీసుకోండి

ఇండ్ల స్థలాలు కబ్జా చేసిన్రు.. చర్యలు తీసుకోండి

సారథి, సిద్దిపేట ప్రతినిధి: గంగిరెద్దులు, బేడ బుడిగజంగాల ఇండ్ల స్థలాలు కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె అశోక్ అధికారులను కోరారు. సోమవారం చేర్యాల తహసీల్ధార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామ శివారు రుద్రాయపల్లికి చెందిన గంగిరెద్దులు, బేడ బుడగజంగాల కులస్తులకు 1982లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సర్వే నం:740/ఏ/2లోని 2.22 ఎకరాల భూమి ఇండ్ల స్థలాలకు […]

Read More
మాస్కు లేకుండా బయటికి రావొద్దు

మాస్కు లేకుండా బయటికి రావొద్దు

సారథి, హుస్నాబాద్: మాస్కు లేకుండా బయటకు రావొద్దని హుస్నాబాద్ ఏసీపీ సందెపోగు మహేందర్ సూచించారు. బస్టాండ్, షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మాస్కులు లేకుండా డ్యూటీలు చేస్తున్న ఆర్టీసీ కండక్టర్లు, బస్టాండ్ ఆవరణతో పాటు రోడ్లపై తీరుగుతున్న వ్యక్తులకు మాస్కులను పెట్టి వాటి అవశ్యకతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు ఎస్.శ్రీధర్, కె.రవి, ఆర్టీసీ కార్మికులు, […]

Read More
ఓర్వలేకే విమర్శలు చేస్తున్రు

ఓర్వలేకే విమర్శలు చేస్తున్రు

సారథి న్యూస్, హుస్నాబాద్: రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని రాసులబాద్ సర్పంచ్ పచ్చిమండ్ల స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని రాసులబాద్ ను రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీగా ప్రకటించిదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలను గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేస్తుంటే కొందరు పనిగట్టుకుని అవీనితి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. గ్రామ పాలకమండలి సభ్యుల తీర్మానం లేకుండా ప్రజాధనం దుర్వినియోగంతో పాటు ఎలాంటి వెంచర్లకు అనుమతివ్వలేదన్నారు. అసత్యపు […]

Read More
ఆర్ఎంపీ ఇంట్లో డబ్బు సంచులు

ఆర్ఎంపీ ఇంట్లో డబ్బు సంచులు

సారథి న్యూస్, హుస్నాబాద్: అతనొక సాధారణ ఆర్ఎంపీ. రోజుకు పదో పరకో సంపాదించి కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ ఉన్నట్టుండి సదరు వ్యక్తి ఇంట్లో శనివారం లక్షల రూపాయలు బయటపడ్డాయి. అధికారులు సోదాలు జరిపి వెలికితీయడంతో స్థానికులు కంగుతిన్నారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కథనం మేరకు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ ఆంజనేయులు ఇంట్లో టాస్క్ ఫోర్స్, పోలీసు ఉన్నతాధికారులు సోదాలు చేయగా రూ.66.11లక్షలు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించడంతో […]

Read More
పండ్ల తోటల సాగుపై విజ్ఞానయాత్ర

పండ్ల తోటల సాగుపై విజ్ఞానయాత్ర

సారథి న్యూస్, రామడుగు: పండ్ల తోటల్లో అధిక సాంద్రత, వాటి ఉపయోగాలు అనే అంశంపై ఆత్మ సౌజన్యంతో రైతులకు సిద్దిపేట జిల్లా ములుగు సెంటర్ లో మంగళవారం విజ్ఞానయాత్ర నిర్వహించారు. రామడుగు, చొప్పదండి మండల లకు చెందిన రైతులు ఈ పర్యటనలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు రోహిత్, అర్చన వివిధ మండలాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More