Breaking News

Day: April 28, 2021

ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు పొందుతారు..

ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు పొందుతారు..

Get the expected status in the job .. నేటి రాశిఫలాలు28 ఏప్రిల్ 2021బుధవారంనక్షత్రం: విశాఖ రాత్రి 8.15 గంటలకురాహుకాలం: పగలు:12.00 నుంచి 1.30 గంటలుయమగండం: ఉదయం 7.30 నుంచి 9.00దుర్ముహుర్తం: పగలు: 11.36 నుంచి 12.24 మేషం: రాజకీయవేత్తలకు గందరగోళం, కుటుంబంలో చికాకులు ఉంటాయి. వృత్తి,వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కలవరపెడతాయి. పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇంటాబయట కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సోదరీ, సోదరుల మధ్య చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. పెట్టుబడుల విషయంలో దూకుడు […]

Read More
ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి

ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి

సారథి, సిద్దిపేట ప్రతినిధి: అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది అధికార పార్టీ నాయకులు పట్టణాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఇసుకను తీసుకెళ్తున్నామని అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. రేణుకా ఎల్లమ్మ వాగు, మోయతుమ్మెదవాగు, పిల్లివాగు పందిల్ల, పొట్లపల్లి, కప్పగుట్ట, తొటపల్లి, నార్లపూర్, బస్వాపూర్, వింజపల్లి, కూరెళ్ల, తంగళ్లపల్లి, వరుకోలు, రామంచ, కొండాపూర్ గ్రామాల […]

Read More
కాళేశ్వరంతో జల వనరులకు జలకళ

కాళేశ్వరంతో జల వనరులకు జీవకళ

కఠోర ప్రయత్నం వల్లే ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమైంది ఉపనదులను జీవనదులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే రైతుగర్వంగా సమాజంలో తలెత్తుకుని బతకాలన్నదే ఆయన ఆశ ‘సారథి’ ఇంటర్వ్యూలో సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి సారథి, మెదక్: ప్రణాళికతో గోదావరి నీళ్లు మళ్లించి జీవం కోల్పోయిన ఎన్నో వాగులు, ఉప నదులు, చెక్​డ్యాంలు, చెరువులకు సజీవ సాగునీటి వనరులుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్​రావుకే దక్కిందని ఆయన రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి […]

Read More
ఆపన్నులకు అండగా ‘సర్వర్ ట్రస్ట్​’

ఆపన్నులకు అండగా ‘సర్వర్ ట్రస్ట్​’

సారథి, వెంకటాపూర్: ఆదివాసీ గిరిజన తండావాసులకు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్​, ఫౌండేషన్​ అండగా నిలిచింది. ఇండ్లు కాలిపోయి సర్వం కోల్పోయిన గొత్తికోయలకు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. విద్య, వైద్యంతో పాటు కనీస సౌకర్యాలు పొందాలంటే గ్రామాలకు దగ్గరగా నివాసాలను ఏర్పాటు చేయాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. రెండు రోజుల క్రితం బూర్గుపేట పరిధిలోని సకారిరేవులు గొత్తికోయగూడెం వాసుల ఇండ్లు కాలిపోయాయి. తినడానికి తిండిలేక దిక్కుతోచని స్థితిలో బాధితులు ములుగు, […]

Read More
ముక్కుసూటి మనిషి ఎమ్మెస్సార్

ముక్కుసూటి మనిషి ఎమ్మెస్సార్

సారథి, రామడుగు: రాజకీయాల్లో ముక్కుసూటి మనిషి ఎమ్మెస్సార్ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య అన్నారు. ఎమ్మెస్సార్ సొంత గ్రామమైన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెస్సార్ తెలంగాణ వాదిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఏఐసీసీ కార్యదర్శిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా విశిష్టసేవలు అందించారని కొనియాడారు. ఎమ్మెస్సార్ మరణం తెలుగు ప్రజలకు […]

Read More
ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్​ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ జెండా ఎగరవేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి విధంగా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పెసరి రాజమౌళి నాయకులు అశోక్, పంజల జగన్మోహన్ మామిడి తిరుపతి, మాదం రమేష్, […]

Read More
దలైలామా గొప్ప మనస్సు

దలైలామా గొప్ప మనస్సు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు భారత్‌కు అండగా నిలుస్తున్నారు. తాజాగా టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా పీఎం కేర్స్‌కు విరాళం ప్రకటించారు. భారత్‌తో పాటు ప్రపంచదేశాలు కొవిడ్ పై పోరాడుతున్న తీరును తాను గమనిస్తూనే ఉన్నానని, ఈ క్రమంలో వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్నట్టు ఆయన తెలిపారు. ‘భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి సవాలును ఎదుర్కొంటున్నాయి. కొవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్న ఈ క్లిష్ట పరిస్థితులలో తోటి […]

Read More
ఎమ్మెస్సార్​ ఇకలేరు

ఎమ్మెస్సార్​ ఇకలేరు

మాజీమంత్రి ఎం.సత్యనారాయణరావు కన్నుమూత కరోనాతో చికిత్స పొందుతూ నిమ్స్‌లో మృతి కాంగ్రెస్​ దిగ్గజానికి పలువురు నేతల నివాళి సారథి, రామడుగు​: కాంగ్రెస్ పార్టీ సీనియర్​ నేత, రాజకీయాల్లో విలక్షణనేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ (87) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చివరిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం కరీంనగర్​జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామం. 1934 జనవరి 14న జన్మించారు. ఉస్మానియాలో ఎల్ఎల్‌బీ చదివారు. […]

Read More