Breaking News

సిద్దిపేట

సైబర్ నేరాలతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

సైబర్ నేరాలతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

సామాజిక సారథి, సిద్దిపేట:  సైబర్ నేరాల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై శ్వేతా అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సైబర్ అంబాసిడర్ కార్యక్రమం పేరుతో పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు విద్యార్థులకు సెల్ ఫోన్ ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో సైబర్ సెక్యూరిటీ, ఆన్ లైన్ నేరాలు, మాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఫిష్ క్యాచింగ్, లాటరీ స్కాంలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవా విద్యార్థులకు సూచించారు. ఈ […]

Read More
ఎమ్మెల్సీ రేసులో వెంకట్రామిరెడ్డి

ఎమ్మెల్సీ రేసులో వెంకట్రామిరెడ్డి?

సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: సిద్దిపేట కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి వీఆర్​ఎస్​ తీసుకున్నారు. టీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశమిస్తానని సీఎం కేసీఆర్ ​నుంచి గ్రీన్​సిగ్నల్​ కావడంతో ఆయన తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎస్​ సోమేశ్​కుమార్​కు పంపించగా ఆయన ఆమోదించారు. ఇదిలాఉండగా, కొద్దిసేపటల్లో టీఆర్ఎస్​లో చేరనున్నట్లు సమాచారం. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం. 1996లో డిప్యూటీ కలెక్టర్ ​కేడర్​లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఉమ్మడి […]

Read More
టీచర్ మిస్సింగ్.. కలకలం

టీచర్ మిస్సింగ్.. కలకలం

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా అల్లాదుర్గం మండలం వెంకట్ రావుపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ ఆకుల కరీముల్లా (33) మిస్సింగ్ మిస్టరీ గా మారింది. సిద్దిపేటకు చెందిన అతడు అల్లాదుర్గంలోనే ఒక రూమును ​కిరాయికి తీసుకొని అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. శని ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఇంటికి వెళ్లొచ్చేవాడు. అక్టోబర్​ 28న సిద్దిపేట వెళ్తున్నానని చెప్పివెళ్లాడు. తోటి టీచర్లు కూడా ఇదే చెప్పాడు. ఇప్పటికీ రూమ్​కు రాలేదు.. ఇంటికి […]

Read More
సిద్దిపేట జిల్లాలో సూపర్‌ స్ప్రెడర్లకు వాక్సిన్

సిద్దిపేట జిల్లాలో సూపర్‌ స్ప్రెడర్లకు వాక్సిన్

సారథి సిద్దిపేట: చౌకధరల దుకాణాల డీలర్లు, వర్కర్లు, ఎల్ పీజీ, పెట్రోల్ బంక్ డీలర్లు, వర్కర్లు, ఎరువులు, పంట క్రిమి సంహారక మందుల డీలర్లు, విత్తనాల డీలర్లు, జర్నలిస్టులు కొవిడ్ బారినపడకుండా, ఇతరులకు వ్యాప్తిచేసేందుకూ ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లాలో వీరికి ఈ నెల 28, 29, 30 తేదీల్లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. […]

Read More
ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

– అడిషనల్ ఎస్పీ సందెపొగు మహేందర్ సారథి సిద్దిపేట, ప్రతినిధి: ప్రజలు ఎవరి ఆరోగ్యాన్ని వారే పరిరక్షించుకోవాలని అడిషినల్ ఎస్పీ సందెపొగు మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం హుస్నాబాద్ ఆర్డీవో, ఏఎస్పీ డివిజన్ పరిధిలోని లాక్ డౌన్ అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు లాక్ డౌన్ నియమ నిబంధనలు ఉల్లంఘించి బయట తీరగొద్దన్నారు. డివిజన్ ప్రజలంతా ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకే తమ […]

Read More
స్కూటీపై వ్యక్తి చక్కర్లు.. కంగుతిన్న పోలీసులు

స్కూటీపై వ్యక్తి చక్కర్లు.. కంగుతిన్న పోలీసులు

సారథి ప్రతినిధి, సిద్దిపేట: కారును పార్కింగ్ చేసి స్కూటీపై అనుమానాస్పదంగా చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. మందుబాబుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఎస్సై సజ్జనపు శ్రీధర్ కథనం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కారులో అక్రమంగా మద్యం సీసాలను నిల్వచేశాడు. హుస్నాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ (గోదాంగడ్డ)కు చెందిన సదరు వ్యక్తి స్కూటీపై తిరుగుతుండటంతో అనుమానం వచ్చి స్కూటీని చెక్ చేయగా అందులో మద్యం […]

Read More
సీటీ స్కానింగ్ రేట్లు తగ్గించిన్రు

సీటీ స్కానింగ్ రేట్లు తగ్గించిన్రు

సారథి, సిద్దిపేట: కొవిడ్ బాధితుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న సీటీ స్కానింగ్ రేటు రూ.5,500 బదులుగా రూ.రెండువేల మాత్రమే తీసుకునేందుకు స్కానింగ్ సెంటర్లు అంగీకారం తెలిపాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కష్టకాలంలో కొవిడ్ చికిత్స పొందే పేద, మధ్యతరగతి బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలో కొవిడ్ ఆస్పత్రులుగా మారిన అన్ని […]

Read More
ప్రజాస్వామ్యానికి ఓటే బలమైన పునాది

ప్రజాస్వామ్యానికి ఓటే బలమైన పునాది

ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు సారథి, సిద్దిపేట ప్రతినిధి: ప్రజాస్వామ్య పరిరక్షణకు తప్పకుండా ఓటు వేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 23 వ వార్డులోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ లో ని 69 బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలకు లోబడే ఓటింగ్ జరుగుతుందని, కరోనాను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచినట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు […]

Read More