Breaking News

మంత్రి ఈటల

తప్పుచేయలేదు.. తలొంచను

తప్పు చేయలేదు.. తలొంచను

నేను నిప్పు లాంటోడిని.. చిల్లరమల్లర వాటికి లొంగను ఆ మీడియాలో తప్పుడు కథనాలు ప్రజల్లో పలుచన చేసే కుట్ర నాపై ఆరోపణలకు ఏ విచారణకైనా సిద్ధమే అంతిమ విజయం ధర్మానిదేనని స్పష్టం మీడియా సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్​ సారథి, హైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణలను తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఖండించారు. విచారణకు దేనికైనా సిద్ధమేనని సవాల్ ​విసిరారు. అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ప్రకటించారు. చిల్లర మల్లర ఆరోపణలకు […]

Read More
హమ్మయ్య.. ఆక్సిజన్​బండి వచ్చేసింది!

హమ్మయ్య.. ఆక్సిజన్ ​బండి వచ్చేసింది!

సారథి, హైదరాబాద్: కరోనా సెకండ్​వేవ్​విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆక్సిజన్​అందక వందల సంఖ్యలో రోగులు చనిపోతున్న విషయం తెలిసిందే. అయితే మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను వినియోగిస్తున్నారు. అయినా సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయిస్తానని చెప్పింది. అందులో 70 టన్నుల వరకు సమకూరింది. మిగితా ఆక్సిజన్ ను బళ్లారి, బిలాయ్, అంగుల్ (ఒడిశా) పెరంబదూర్ […]

Read More
ముదిరాజ్​కులస్తుల అభ్యున్నతికి కృషి

ముదిరాజ్ ​కులస్తుల అభ్యున్నతికి కృషి

సారథి న్యూస్, హైదరాబాద్: ముదిరాజ్ కులస్తుల సమస్యలు పరిష్కరించి, వారి అభ్యున్నతికి కృషిచేస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ​స్పష్టంచేశారు. హైదరాబాద్​లోని కోకాపేట్​లో ముదిరాజ్​కులస్తులకు ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంలో నిర్మించనున్న భవన నిర్మాణానికి ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. స్థలం కేటాయించినందుకు సీఎంకు కృతజ్క్షతలు తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ముదిరాజ్ కులస్తులు లేని ఊరు, చేప తిననివారు లేరని వివరించారు. […]

Read More
పేషెంట్లకు వైద్యం బాగుండాలె

పేషెంట్లకు వైద్యం బాగుండాలె

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్​లోని గచ్చిబౌలి టీమ్స్ ఆస్పత్రిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. ప్రతి ఫ్లోర్, రూమ్ ను చాలాసేపు పరిశీలించారు. పేషెంట్ల పట్ల కేర్, వారికి మందులు, వైద్యం, భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫుడ్​క్వాలిటీ బాగుండాలని సూచించారు. వైద్యచికిత్సల కోసం అవసరమైనంత మంది డాక్టర్లను నియమిస్తామని తెలిపారు. ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. అనంతరం అక్కడే చికిత్స పొందుతున్న సీపీఎం నేత, […]

Read More
చెవిలో పూలతో వినూత్న నిరసన

చెవిలో పూలతో వినూత్న నిరసన

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం షానగర్ వరద కాల్వపై మోతె కాల్వల నిర్మాణానికి భూమి పూజ చేసి ఏడాది గడిచినా ఇప్పటికి పనులు ప్రారంభించకపోవడంతో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్​మేడిపల్లి సత్యం, ఆ పార్టీ నాయకులు శుక్రవారం వినూత్నరీతిలో చెవిలో పువ్వులతో నిరసన వ్యక్తం చేశారు. ఏడాది క్రితం ఎంతో అట్టహాసంగా జిల్లా మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేసి ఇప్పటివరకు ఒక్క రూపాయి పని కూడా మొదలు పెట్టలేదని ఎద్దేవా చేశారు. […]

Read More