Breaking News

పాలమూరు

ఏసీబీకి చిక్కిన పాలమూరు మున్సిపల్​ కమిషనర్

ఏసీబీ వలలో పాలమూరు మున్సిపల్​ కమిషనర్

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​: ఓ వైపు ఏసీబీ అధికారులు ఆట కట్టిస్తున్నా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కీసర తహసీల్దార్ నాగరాజు, మెదక్​ జేసీ ఉదంతం మరువకముందే మహబూబ్ నగర్ జిల్లాలో మరోపెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ రూ.1.65 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ లో క్లోరినేషన్ మెటీరియల్ ను అలీ అహ్మద్ అనే వ్యాపారి సరఫరా […]

Read More
సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ

సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ

కేంద్రానికి లేఖ రాస్తానన్న డీకే అరుణ సారథి న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల డిజైన్లను మార్చారని, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ సరైంది కాదని ఇంజినీర్ల బృందం తెలిపిందన్నారు. అయినప్పటికీ […]

Read More

పాలమూరులో ‘పుష్ప’ షూటింగ్​

సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కుతున్న పుష్ఫ చిత్రం షూటింగ్​ తెలంగాణ లోని పాలమూరు అడవుల్లో జరగనున్నట్టు సమాచారం. కరోనాతో ఈ చిత్రం షూటింగ్​ ఆగిపోయింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం కూడా షూటింగ్​లకు అనుమతి ఇవ్వడంతో కొంతమంది సిబ్బందితో షూటింగ్​ను ప్రారంభించనున్నారట. పుష్ప చిత్రం ‘ఎర్రచందనం స్మగ్లింగ్​’ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు టాక్​. బన్నీ లారీ డ్రైవర్​ పాత్రలో నటించనున్నారట. అల్లు అర్జున్​ గెటప్​కూడా కొత్తగా ఉంది. ఈ సినిమా చాలా భాగం అడవుల్లో తెరకెక్కించాల్సి ఉంటుంది. ఇప్పటికే […]

Read More
‘పాలమూరు’ పనుల పరిశీలన

‘పాలమూరు’ పనుల పరిశీలన

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ ​వద్ద జరుగుతున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను శుక్రవారం మంత్రులు వి.శ్రీనివాస్​గౌడ్, ఎస్.నిరంజన్​రెడ్డి, నాగర్​కర్నూల్​ ఎంపీ పి.రాములు, మహబూబ్​నగర్​ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి తదితరుల బృందం​ పరిశీలించింది. పనులను వేగవంతంగా పూర్తిచేయాలని, నాణ్యతగా ఉండాలని సూచించింది. బృందంలో ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, అంజయ్య […]

Read More

కాంగ్రెస్​ నుంచి టీఆర్ఎస్ లోకి..

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: మహబూబ్ నగర్ పట్టణంలోని 11వార్డు పాత పాలమూరు కౌన్సిలర్ ఎన్.శ్రీనివాసులు, 41వ వార్డు కౌన్సిలర్ రఫీయా అంజద్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో శుక్రవారం చేరారు. స్థానిక టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ వారికి కండువా కపి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక రంగ అకాడమీ చైర్మన్ బద్మి శివకుమార్, మున్సిపల్ చైర్మన్ కోరమొని నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమొని వెంకటయ్య, మున్సిపల్ వైస్ […]

Read More