Breaking News

టీఆర్ఎస్

మహేంద్రనాథే నాకు స్ఫూర్తి

మహేంద్రనాథే నాకు స్ఫూర్తి

సామాజిసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తనకు దిగవంత మంత్రి పుట్టపాగ మహేంద్రనాథే తనకు స్ఫూర్తి అని ఎమ్మెల్సీ కూచు కుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇంత మందికి సేవ చేస్తున్నప్పుడు.. స్థితిమంతమైన కుటుంబంలో పుట్టిన నేనేందుకు చేయకూడదో అనే భావనతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తన రాజకీయ అరంగేట్రను గుర్తుచేసుకున్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, చివరిదాకా వారితోనే ఉంటానని ప్రకటించారు. తన వారసుడిగా తన కుమారుడుకు వచ్చే […]

Read More
వినాయకుడికి ఎమ్మెల్యే చిరుమర్తి పూజలు

వినాయకుడికి ఎమ్మెల్యే చిరుమర్తి పూజలు

సామాజిక సారథి, నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని పలు వార్డులలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి మండపాల వద్ద విఘ్నేశ్వరుడికి బుధవారం మొదటిరోజు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను […]

Read More
మెడికల్​కాలేజీ భూములపై రాజకీయాలు

మెడికల్ ​కాలేజీ భూములపై రాజకీయాలు

సామాజికసారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్న బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జనసమితి నాయకులు మెడికల్ కాలేజీ విషయంలో మాట్లాడం సిగ్గుచేటని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి అభిమాన్య, తెలంగాణ మాలమహానాడు నాయకులు ఎద్దుల వెంకటేశ్, కొమ్ము మోహన్, వీరేశం, శ్రీనివాస్, రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాలరాజు, మైనారిటీ నాయకులు రహీం, ఎస్టీ నాయకులు ఆశన్న అన్నారు. శుక్రవారం వారు మీడియాతో […]

Read More
కారులో రిక్తహస్తం ఎవరికో?

కారులో రిక్తహస్తం ఎవరికో?

అధికారపార్టీలో టికెట్ కోసం పోటాపోటీ ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ఆశావహులు ::: గంగు ప్రకాశ్​, సామాజికసారథి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఏడాదిన్నర ముందే మొదలైనట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని రాజకీయ పార్టీల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో అటు అధికార పార్టీలోనూ అలజడి మొదలైంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ వస్తుందోనని ఎవరి వర్గం నాయకులు వారు అంచనాలు వేసుకుంటున్నారు. ముందస్తుగానే ఎవరికివారు ప్రజల్లో […]

Read More
పద్మావతి ఎన్నిక చెల్లదు!

పద్మావతి ఎన్నిక చెల్లదు!

జడ్పీ చైర్​ పర్సన్​పై అనర్హత వేటు నాగర్​కర్నూల్​ జిల్లా కోర్టు తీర్పు సామాజికసారథి, నాగర్​కర్నూల్​ ప్రతినిధి: నాగర్​కర్నూల్ ​జడ్పీ చైర్​పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్యపై నాగర్​కర్నూల్ ​కోర్టు అనర్హత వేటువేసింది. ఎన్నికల అఫిడవిట్ లో తన సంతానం వివరాలను తప్పుగా నమోదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. పద్మావతి తప్పుడు వివరాలు సమర్పించారని, కాంగ్రెస్​ పార్టీ నుంచి ఆమెపై పోటీచేసిన అభ్యర్థి సుమిత్ర కోర్టుకు ఆశ్రయించంతో నాగర్​కర్నూల్ ఎలక్షన్​ ట్రిబ్యునల్​​ కోర్టు గురువారం ఈ మేరకు తీర్పును […]

Read More
బుద్ధి మందగించినోళ్లను లెక్కచేయను

బుద్ధి మందగించినోళ్లను లెక్కచేయను

అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా రూ.100కోట్లతో బిజినేపల్లిలో మార్కండేయ లిఫ్ట్ ప్రారంభోత్సవానికి రేపు మంత్రి కేటీఆర్ రాక నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిసామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: తాను ఏ విషయంలోనైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే 24 గంటల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రతిపక్షాలకు వాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

Read More
కబ్జా చేసుకో .. కాంప్లెక్స్​వేసుకో!

చేసుకో కబ్జా.. వేసుకో కాంప్లెక్స్​

నాగర్​కర్నూల్ నడిబొడ్డున ప్రభుత్వ జాగా ఆక్రమణ ఏడాదికేడాది పెరుగుతున్న అంతస్తులు 10 ఏళ్లు అవుతున్నా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం సామాజిక సారథి, నిఘా విభాగం: ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండాపోయింది. అధికార పార్టీ అండదండలుంటే చాలు యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోనే కాదు.. పట్టణాల నడిబొడ్డున సైతం కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నారు. అధికార బలం, చెప్పినట్లు వినే అధికారగణం ఉంటే చాలు ప్రభుత్వ భూమి సైతం ప్రైవేట్​వ్యాపారుల పరమవుతోంది. ఇదీ నాగర్​కర్నూల్​జిల్లా కేంద్రంలో […]

Read More
కేఏ పాల్ పై దాడి

కేఏ పాల్ పై దాడి

చెంపచెల్లుమనిపించిన టీఆర్ఎస్​వీ నాయకుడు సిద్దిపేట జిల్లా జక్కాపూర్​లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి చేదు అనుభవం సామాజిక సారథి, సిద్దిపేట: రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై టీఆర్ఎస్​ నాయకుడు దాడి చేశాడు. ఈ ఘటన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సిరిసిల్ల వెళ్తున్న కేఏ పాల్ ను సిద్దిపేట జిల్లా జక్కాపూర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారుకు అడ్డంగా పడుకుని […]

Read More