Breaking News

సీఎం

కేసీఆర్కు డీఎన్ఏ టెస్టు చేయాలి

కేసీఆర్​ కు డీఎన్​ఏ టెస్టు చేయాలి

అసలు ఆయన తెలంగాణ బిడ్డేనా? అమరుల స్థూపాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్​కు ఎట్లిస్తారు టీపీసీసీ చీఫ్​రేవంత్‌ రెట్టి సూటిప్రశ్న సామాజికసారథి, హైదరాబాద్‌: అమరుల స్థూపం నిర్మాణం కట్టడానికి తెలంగాణ వారు పనికి రారా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయనకు డీఎన్‌ఏ టెస్ట్​చేయించాలన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణం టెండర్‌ను ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన కెపీసీ కంపెనీకి ఇచ్చారని అన్నారు. శనివారం […]

Read More
పదవుల పందేరం

పదవుల పందేరం

టీఆర్‌ఎస్‌లో మళ్లీ సంస్థాగత సందడి పార్టీ పదవులు, ప్రభుత్వ నియామకాలపై ఆశ అధినేత కరుణ కోసం ఆశావహుల ఎదురుచూపు 2023 సాధారణ ఎన్నికల్లోగా దక్కించుకోవాలని పట్టుబడుతున్న నేతలు ఈనెల 15న ముగియనున్న ఎమ్మెల్సీ కోడ్​ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ముగియనున్న వేళ సంస్థాగత పదవుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నియామక ప్రక్రియ ఇప్పటికే పలు కారణాలతో వాయిదాపడిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్​పార్టీలో శాసనమండలి సభ్యత్వాన్ని ఆశించి అవకాశం రానివారు అటు వైపు ఆశగా చూస్తున్నారు. పలు […]

Read More
సెక్రటేరియట్​ పనులు భేష్​

సెక్రటేరియట్​ పనులు భేష్​

సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలి నాణ్యత విషయంలో రాజీపడొద్దు పరిశీలించి కొన్ని సూచనలు చేసిన సీఎం కేసీఆర్​ సామాజికసారథి, హైదరాబాద్: నూతన సెక్రటేరియట్​నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. సచివాలయ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల తీరును అలాగే ముందుకు కొనసాగించాలని సూచించారు. సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని కోరారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో […]

Read More
రైతులను ఫామ్ హౌస్ కు పిలిచి పంటలను చూపించండి

రైతులను ఫామ్ హౌస్ కు పిలిచి పంటలను చూపించండి

సామాజిక సారథి, హైదరాబాద్: బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్ ట్విట్టర్​వేదికగా శుక్రవారం మరోసారి అన్నదాతల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధాన్యం రోడ్లపై, కల్లాల్లోనూ ఉందని, వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్​చేశారు. ‘‘తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేయకుండా యాసంగిలో వరి వేయొద్దందటే ఎట్లా? ఖరీఫ్ లో పండిన 70శాతం ధాన్యం కల్లాల్లోనే ఉంది. వడ్లు అమ్ముకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రూ.వేలకోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు కట్టింది ఎందుకోసం? ఎవరి కోసం? కేవలం కాంట్రాక్టులు, కక్కుర్తి కమీషన్ల […]

Read More
ఆరుతడి పంటలు వేయాలి

ఆరుత‌డి పంటలే వేయండి

రైతులకు సూచించిన సీఎం కేసీఆర్​ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి మృతికి నివాళి సామాజిక సారథి, జోగుళాంబ గద్వాల: గద్వాల పర్యటనలో భాగంగా గురువారం సీఎం కేసీఆర్ మార్గమధ్యంలో ఆగి మహేశ్వర్​రెడ్డి, రాముడు అనే ఇద్దరు రైతులు సాగుచేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. గింజనాణ్యత, రైతులు వాడుతున్న ఎరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరుత‌డి పంట‌లే వేయాల‌ని సీఎం కేసీఆర్ రైతుల‌కు సూచించారు. దీంతో రాజ‌కీయ చీడ కూడా తొల‌గిపోతుంద‌న్నారు. ఆరుత‌డి పంట‌ల […]

Read More
బీజేపీ ఘోర వైఫల్యం

బీజేపీ ఘోర వైఫల్యం

రైతులను చంపిన దుర్మార్గమైన ప్రభుత్వం మతఘర్షణలతో పబ్బం గడిపే ఉన్మాదులు ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని చూడలేదు సాగనంపకుంటే శంకరగిరి మాన్యాలే కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఓ దద్దమ్మ యాసంగిలో కొనుగోలు కేంద్రాలు బంద్‌ కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్​ సామాజిక సారథి, హైదరాబాద్‌: పాలనారంగంలో అనేక వైఫల్యాలను మూటగట్టుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందేనని సీఎం కేసీఆర్​ఉద్ఘాటించారు. ఈ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. దేశంలో ఆహారభద్రత కొరవడిందని, ఆహారసూచీలో ఇతర దేశాలతో వెనకబడిందన్నారు. కేంద్రం తీరువల్ల […]

Read More
ఎలాంటి పరిస్థితినైనా..ఎదుర్కొనేందుకు సిద్ధం

ఎలాంటి పరిస్థితినైనా..ఎదుర్కొనేందుకు సిద్ధం

కొత్త వేరియంట్‌పై ఆరోగ్యశాఖ నివేదిక వ్యాక్సినేషన్​ పక్రియను వేగవంతం చేయాలి దవాఖానాల్లో మౌలిక వసతులు కల్పించాలి మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్​ సామాజిక సారథి, హైదరాబాద్‌: కొత్తవ వేరియంట్​పై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒమిక్రాన్​వేరియంట్​పై చర్యలకు సీఎం  కె.చంద్రశేఖర్​రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతిభవన్‌లో సోమవారం భేటీ అయింది. రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించిన హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ సన్నద్ధత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ టీకాల పురోగతి, మందుల […]

Read More
నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

సామాజిక సారథి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్‌ భేటీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.

Read More