Breaking News

జాతీయం

ఒమిక్రాన్ఎఫెక్ట్

ఒమిక్రాన్​ఎఫెక్ట్​

చిన్నారులపై ప్రభావం నిర్లక్ష్యమే కారణం జాగ్రత్తలు సూచిస్తున్న నిపుణులు న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ చిన్నారులపై తీవ్రప్రభావం చూపుతోంది. దేశరాజధాని ఢిల్లీలో ఈనెల 9 నుంచి 12 తేదీల మధ్యలోనే ఏడుగురు చిన్నారులు మృతిచెందినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్​కూడా విస్తృతంగా లేకపోవడంతో రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దవారిలో లక్షణాలు కనిపించకపోగా వారిలో ఇబ్బందులు తక్కువగానే ఉంటున్నాయి. పిల్లల్లో వాంతులు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. బయట నుంచి రాగానే శానిటైజ్ చేసుకోకుండా […]

Read More
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

24గంటలో 55వేల పైచిలుకు కేసులు ఈ నెల 30 వరకూ విద్యాసంస్థలకు సెలవులు  అన్ని యూనిర్సిటీ పరిధిలోని పరీక్షలు వాయిదా సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,043 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వాటితో కలిపి  రాష్ట్రంలో 4,057మంది […]

Read More
బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థిక మంత్రి వీసీ

బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థిక మంత్రి వీసీ

  • January 17, 2022
  • Comments Off on బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థిక మంత్రి వీసీ

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఇవ్వవలసిన ప్రాముఖ్యతలను బీజేపీ నేతల నుండి ఆర్థిక మంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. అయితే తెలంగాణకు గిరిజన యూనిర్సిటీ, ఐఐఎం, ఎన్‌ఐడీ, ఎన్‌ఐఎస్‌ఈఆర్ విద్యా సంస్థలను కేటాయించాలని బీజేపీ నేతలు కోరారు. అలాగే రైల్వే లైన్స్, జాతీయ రహదారుల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 2023 ఎన్నికల నేపథ్యంలో రానున్న బడ్జెట్‌లో కేంద్రం నుండి తెలంగాణకు పెద్ద […]

Read More
పేదింటి ఆడబిడ్డల కోసం..సీఎం స్టాలిన్‌ కొత్త స్కీం

పేదింటి ఆడబిడ్డల కోసం..సీఎం స్టాలిన్‌ కొత్త స్కీం

  • January 15, 2022
  • Comments Off on పేదింటి ఆడబిడ్డల కోసం..సీఎం స్టాలిన్‌ కొత్త స్కీం

సీఎం స్టాలిన్‌ కొత్త స్కీం 762.23 కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం చెన్నై : పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం తమిళనాడు సీఎం స్టాలిన్‌ మరో కొత్త పథకం ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా వధువు కుటుంబానికి ఆర్థిక సహాయమే కాదు.. ఎనిమిది గ్రాముల బంగారు కాసుని అందజేయనున్నారు. 94,700 వేల మందికి పైగా అమ్మాయిల మ్యారేజ్‌ కు.. ఏకంగా 762.23 కోట్లు కేటాయించింది తమిళనాడు ప్రభుత్వం. అలాగే రిటైర్డ్‌ పురోహితుల పింఛన్‌ పథకాన్ని కూడా ప్రారంభించారు. […]

Read More
దళితుడి ఇంట యూపీ సీఎం భోజనం

దళితుడి ఇంట యూపీ సీఎం భోజనం

పేదలకు 45 లక్షల గృహాలను నిర్మించాం లక్నో : ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్‌ సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఓ దళితుడి ఇంట్లో భోజనం చేశారు. అమృత్‌లాల్‌ భారతి కుటుంబం ఆయనకు ఆతిథ్యమిచ్చింది. ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగిన మంత్రులు సమాజ్‌వాదీ పార్టీలో చేరుతూ, ఓబీసీలు, దళితులను యోగి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. అమృత్‌లాల్‌ ఇంట్లో భోజనం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ విలేకర్లతో మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీ […]

Read More
జల్లికట్టు సంబురాలు ప్రారంభం

జల్లికట్టు సంబురాలు ప్రారంభం

తమిళనాడు సంక్రాంతి వేడుకలు 31 వరకు అమలులో కరోనా నిబంధనలు చెన్నై: పొంగల్‌ సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జల్లికట్టు క్రీడా పోటీలు రాష్ట్రంలో ముందుగా పుదుకోట జిల్లాలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు పశు సంవర్థక శాఖ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించిన 300 పోట్ల గిత్తలు, రెండు టీకాలు వేసుకున్న 700 మంది యువకులను ఈ పోటీలకు అనుమతించారు. జిల్లాలోని గంధర్వకోట సమీపంలో వున్న తచ్చాంకుర్చి గ్రామంలో ఉదయం రాష్ట్ర మంత్రులు రఘుపతి, […]

Read More
అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి : మంత్రి కిషన్‌ రెడ్డి

అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి : మంత్రి కిషన్‌ రెడ్డి

  • January 15, 2022
  • Comments Off on అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి : మంత్రి కిషన్‌ రెడ్డి

సామాజికసారథి, హైదరాబాద్‌ : కొవిడ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి మాట్లాడుతూ 60 ఏండ్ల పై బడిన వారందరూ తప్పనిసరిగా బూస్టర్‌ డోసు తీసుకోవాలని సూచించారు.  ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. పండుగల సందర్భంగా ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పండుగ జరుపుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ ముషీరాబాద్‌ […]

Read More
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన అటవీ విస్తీర్ణం

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన అటవీ విస్తీర్ణం

  • January 14, 2022
  • Comments Off on తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన అటవీ విస్తీర్ణం

కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్​వెల్లడి న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్రలో అటవీ విస్తీర్ణం పెరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తెలిపారు. ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ 2021ను ఆయన గురువారం విడుదల చేశారు. దేశంలో 80.9 మిలియన్‌ హెక్టార్లలో అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగిందని, గడిచిన రెండేళ్లలో దేశంలో 2,261 చ.కి.మీ. మేర అడవులు విస్తరించాయని నివేదికలో పేర్కొన్నారు. దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగి […]

Read More