సామాజిక సారథి, హైదరాబాద్: బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్డాక్టర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్ ట్విట్టర్వేదికగా శుక్రవారం మరోసారి అన్నదాతల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధాన్యం రోడ్లపై, కల్లాల్లోనూ ఉందని, వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్చేశారు. ‘‘తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేయకుండా యాసంగిలో వరి వేయొద్దందటే ఎట్లా? ఖరీఫ్ లో పండిన 70శాతం ధాన్యం కల్లాల్లోనే ఉంది. వడ్లు అమ్ముకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రూ.వేలకోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు కట్టింది ఎందుకోసం? ఎవరి కోసం? కేవలం కాంట్రాక్టులు, కక్కుర్తి కమీషన్ల […]
సామాజిక సారథి, బిజినేపల్లి: బీసీలగణన సాధనకోసం డిసెంబర్ 13, 14, 15వ తేదీల్లో బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్జిల్లా బిజినేపల్లి మండలంలో బీసీ కుల సంఘాల నాయకుల మద్దతుతో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు 13న బీసీల జంగ్సైరన్, 14న […]
బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ పై చర్చ బీజేపీ, టీఎంసీ ఒక్కటేనని కాంగ్రెస్విమర్శలు న్యూఢిల్లీ: తృణమూల్కాంగ్రెస్అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం, మమతాబెనర్జీని అపర కుబేరుడు గౌతమ్ అదానీ కలిశారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో బెంగాల్లో బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమం గురించి గురువారం కోల్కతాలో సీఎం మమతాబెనర్జీని కలిసి మాట్లాడినట్లు గౌతమ్ అదానీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు. అంతే కాకుండా మమతా బెనర్జీని కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. […]
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటన మరణించిన వారి కుటుంబాలకు భరోసా ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని హామీ సామాజిక సారథి, కడప: కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి గురువారం పర్యటించారు. వరద బాధితులతో నేరుగా మాట్లాడారు. నష్టం వివరాలను, వరద ప్రమాద వివరాలను ప్రజల నుంచి ఆరాతీశారు. ప్రభుత్వం అందించిన సాయంపైనా అడిగి తెలుసుకున్నారు. పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వమే […]
ధాన్యం కొనుగోళ్లపై పట్టువీడని టీఆర్ఎస్ తెలంగాణలో ధాన్యం దిగుబడి పెరిగిందన్న నామా ప్రొక్యూర్మెంట్ పాలసీ ప్రకటించాలని డిమాండ్ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై ఐదోరోజూ గురువారం పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగింది. టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రొక్యూర్మెంట్ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు.. వెల్లోకి దూసుకువెళ్లి రైతులను కాపాడాలని నినాదాలు చేశారు. […]
యూకే టు హైదరాబాద్ ఓ మహిళకు కరోనా పాజిటివ్గా గుర్తింపు గచ్చిబౌలి టిమ్స్లో వైద్యపరీక్షలు కరోనా ఇంకా కనుమరుగు కాలే.. మాస్క్ లేకుంటే రూ.వెయ్యి జరిమానా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటేనే బెటర్ రెండు, మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే పబ్లిక్హెల్త్డైరెక్టర్శ్రీనివాస్ రావు వెల్లడి సామాజిక సారథి, హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 24 దేశాలకు విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్దేశానికి రావొచ్చని, యూకే నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన […]
ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైనా ఎమ్మెల్సీల ప్రమాణం బండా ప్రకాశ్ మినహా ఐదుగురితో ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయించిన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి సామాజిక సారథి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. బండా ప్రకాష్ మినహా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి చేత మండలి ప్రొటెం […]
రైతులకు సూచించిన సీఎం కేసీఆర్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి మృతికి నివాళి సామాజిక సారథి, జోగుళాంబ గద్వాల: గద్వాల పర్యటనలో భాగంగా గురువారం సీఎం కేసీఆర్ మార్గమధ్యంలో ఆగి మహేశ్వర్రెడ్డి, రాముడు అనే ఇద్దరు రైతులు సాగుచేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. గింజనాణ్యత, రైతులు వాడుతున్న ఎరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరుతడి పంటలే వేయాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. దీంతో రాజకీయ చీడ కూడా తొలగిపోతుందన్నారు. ఆరుతడి పంటల […]