Breaking News

Day: November 24, 2021

ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వినతి

ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వినతి

సామాజిక సారథి‌, వైరా: ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం తహసీల్దార్ నారపోగు అరుణకు మండలంలోని వల్లాపురం గ్రామానికి చెందిన పలువురు వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామంలోని స్థలాలను తమకు స్వాధీనం చేసి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, నాయకులు బాజోజు రమణ, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు,  జి. దేవానందం, జి.కృష్ణారావు జి.కిషోర్ జి.రామారావు, జి.భాస్కర్ పాల్గొన్నారు.

Read More
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సామాజిక సారథి, జహీరాబాద్: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శంకర్ రాజు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం జహీరాబాద్, మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైబర్ అంబాసిడర్ కార్యక్రమంలో మాట్లాడారు. ఆన్ లైన్ లో సైబర్ సెక్యూరిటీ, ఆన్ లైన్ నేరాలు, మాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఫిష్ క్యాచింగ్, లాటరీ స్కాం వంటి అంశాలపై 6 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ రూరల్ ఎస్సై […]

Read More
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

సామాజిక సారథి డిండి: మండల కేంద్రంలో  టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ మేకల సాయమ్మ కాశన్న ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్షుడు గిరమోని  శ్రీను, ఎంపీటీసీ బుషిపాక వెంకటయ్య, ఖలీం, గుర్రము సురేష్, ఈశ్వరయ్య, డీలర్ రవి, లక్ష్మారెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More
కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలి

కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలి

 సామాజిక సారథి, వలిగొండ: భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు దాసరి మల్లేశం అన్నారు. మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఆపార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  కార్యక్రమంలో మహేందర్ గుప్తా, సత్తయ్య, సుధాకర్, లింగస్వామి, రాచకొండ కృష్ణ, బచ్చు శ్రీనివాస్, అనిల్ కుమార్, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

Read More
రైతులకు ఇబ్బంది కలిగించొద్దు

రైతులకు ఇబ్బంది కలిగించొద్దు

 సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సంగారెడ్డి మండలం ఫసల్ వాది పుల్కల్ మండలం చౌటకూర్, శివంపేట గ్రామాలలోని  ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు  ధాన్యం కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయంటూ రైతులను ఆరా తీశారు.  మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని దింపుకుని రసీదులు ఇవ్వాలని మిల్లర్లకు […]

Read More
తెలంగాణలో ఊహించని అభివృద్ధి

తెలంగాణలో ఊహించని అభివృద్ధి

నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య తీర్చిన ఘనత కేసీఆర్ దే  విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడు సంవత్సర కాలంలోనే ప్రజలు ఊహించని అభివృద్ధి చేసి ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంచిన ఘనత కేసీఆర్ కే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంసీ […]

Read More
నియంత చేతుల్లో తెలంగాణ

నియంత చేతుల్లో తెలంగాణ

  • November 24, 2021
  • Comments Off on నియంత చేతుల్లో తెలంగాణ

ఏడేళ్లుగా రూ.4.25లక్షల కోట్ల అప్పు జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు బీఎస్పీ నేత డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​ సామాజిక సారథి, దుబ్బాక: నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నియంత చేతుల్లో బందీ అయిందని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఎస్పీ ఏర్పాటుచేసిన బహుజన రాజ్యాధికార ప్రతిజ్ఞసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి అమరుల త్యాగం ఫలితంగా, […]

Read More