Breaking News

Day: March 14, 2021

టీ20లో ఇండియా ఘనవిజయం

టీ20లో ఇండియా ఘనవిజయం

అహ్మదాబాద్: ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య అహ్మదాబాద్​లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండవ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్​లో చేదు అనుభవం ఎదురైనా ఇప్పుడు ఆ ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్‌ చేసిన 165 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ కోహ్లి (49 బంతుల్లో 73 నాటౌట్‌; 5×4, 3×6), ఇషాన్‌ కిషన్‌ (32 […]

Read More
ఓటు వేసిన కేటీఆర్​

ఓటు వేసిన కేటీఆర్​

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లోని షేక్​పేట తహసీల్దార్​కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కే.తారక రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్​లో నిలబడి ఓటు వేసి అందరిలోనూ ఉత్సాహం నింపారు.

Read More
ఘనంగా వివాహ వార్షికోత్సవం

ఘనంగా వివాహ వార్షికోత్సవం

సారథి న్యూస్, కల్వకుర్తి: వాసవి క్లబ్స్ ఇంటర్ ​నేషనల్ జాయింట్ సెక్రటరీ జూలూరి రమేష్ బాబు, రాజేశ్వరి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. వాసవి క్లబ్స్ జిల్లా సర్వీసెస్ ఇన్​చార్జ్​ కలిమిచెర్ల రమేష్, స్రవంతి రమేష్ బాబు దంపతులను సన్మానించారు. అనంతరం వాసవి క్లబ్ ప్రెసిడెంట్ జూలూరి సత్యం, క్లబ్ సభ్యులంతా వారిని శాలువాతో సత్కరించారు. 80 కొత్త సభ్యులను చేర్పించిన సభ్యత్వం చెక్కును […]

Read More
ములుగు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

ములుగు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

సారథి న్యూస్, ములుగు: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.కృష్ణ ఆదిత్య తెలిపారు. ఆదివారం శాసనమండలి ఎన్నికల పోలింగ్ సరళిని ములుగు, వెంకటాపురం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎన్నికల కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాలో మొత్తం పోలైన ఓట్లలో పురుషులు 5,705 మంది, స్త్రీలు 2,489 మంది వేశారని, పోలింగ్ శాతం […]

Read More
ఓటు వేసిన ప్రముఖులు

ఓటు వేసిన ప్రముఖులు

సారథి న్యూస్, అలంపూర్​: ఇటిక్యాల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పోలింగ్​కేంద్రంలో అలంపూర్​ఎమ్మెల్యే డాక్టర్​వీఎం అబ్రహం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఇక్కడే మాజీ ఎంపీ మందా జగన్నాథం ఓటు వేశారు. మానవపాడు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్​ సరిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మానవపాడు పోలింగ్ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పరిశీలించారు.

Read More