Breaking News

Day: December 17, 2020

కొరత లేకుండా ఎరువులు, విత్తనాలు

కొరత లేకుండా ఎరువులు, విత్తనాలు

సారథి న్యూస్, మెదక్: ఈ యాసంగి సీజన్​లో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి వ్యవసాయాధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ యాసంగి సీజన్ కు మెదక్ జిల్లాలో 7,672 మంది రైతులు అర్హులుగా గుర్తించామని, ఈ నెల 21లోపు తమ బ్యాంకు ఖాతా వివరాలను ఏఈవోలకు అందజేయాలని సూచించారు. జూన్ నుంచి ఈనెల 10 వరకు కొత్త పట్టాదారు పాస్​ […]

Read More
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు

సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రభుత్వం పేద, బడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి అన్నారు. కొత్త బట్టలతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకెట్లు అందజేస్తున్నామని చెప్పారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఆర్డీవో సాయిరాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, కౌన్సిలర్ లతో కలిసి 20 మంది క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకెట్లు […]

Read More
శేష్.. స్ట్రాంగ్ మేజర్

శేష్.. స్ట్రాంగ్ మేజర్

అడవి శేష్ హీరోగా సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ఎస్ మూవీస్ తో కలిసి హీరో మహేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘మేజర్’. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు శేష్. ‘మేజర్’ ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. 26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్‌లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఇది. శశికిరణ్ తిక్క దర్శకుడు.. శేష్ బర్త్ డే సందర్భంగా గురువారం ఫస్ట్ లుక్‌ను మహేష్ […]

Read More
పూజా.. బిజీబిజీ

పూజా.. బిజీబిజీ

రెండు తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీస్‌ కూడా పూజ బ్యాగ్ లో ఉన్నాయి. సల్మాన్‌ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దివాలీ’, రణ్‌వీర్ సింగ్‌తో ‘సర్కస్‌’ మూవీ చేస్తోంది. ఇటు సౌత్‌, అటు నార్త్‌ ప్రాజెక్టులో ఒకేసారి నటిస్తోందంటే పూజ కెరీర్ మామూలుగా ప్లాన్ చేసుకోలేదు. ఇప్పడు గ్యాప్ లేని షూటింగ్ లతో బిజీ అయిపోయింది పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే. ప్రస్తుతం అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ చేస్తోంది. ఇటలీలో నెలరోజుల షెడ్యూల్ […]

Read More
రంగమ్మత్త హల్ చల్

రంగమ్మత్త హల్ చల్

బుల్లితెర యాంకర్ గానే కాదు రంగమ్మత్తగా కూడా అనసూయ క్రేజ్ అంతా ఇంతా కాదు. లేటెస్ట్ ట్రెండ్ అంతా ఆమె మాయలోనే ఉన్నారు. భారీ ప్రాజెక్ట్స్ లో నటించేస్తున్న అనసూయ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఓ వైపు అల్లు అర్జున్ ‘పుష్ప’ చాన్స్ కొట్టేసింది. ఇప్పడు తమిళ అగ్ర హీరో విజయ్ సేతుపతి సినిమాలో నటించే చాన్స్ కూడా దక్కించుకుంది. ఇవి పక్కన పెడితే.. అనసూయ లేటెస్ట్ ఫొటోషూట్ ప్రస్తుతం కుర్రాళ్లకు హాట్ టాపిక్ గా మారింది. […]

Read More
బాలల హక్కులు కాపాడాలి

బాలల హక్కులు కాపాడాలి

సారథి న్యూస్, ములుగు: బాలల హక్కుల రక్షణకు ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్​జీ ఆనంద్ సూచించారు. గురువారం ఆయన ములుగు జిల్లాలో పర్యటించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేడారం టోర్నమెంట్ క్రీడల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో ఆటలపోటీల ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. అనంతరం […]

Read More
సబ్బండవర్ణాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయం

సబ్బండవర్ణాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయం

సారథి న్యూస్, రామాయంపేట: సబ్బండవర్ణాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రతి గ్రామంలో వందశాతం సబ్సిడీపై ఉచితంగా చేపపిల్లలను అందిస్తున్నారని అన్నారు. మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో గురువారం జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ శ్రీనివాస్ తో కలసి చేపపిల్లలను చెరువులో వదిలారు. సోమాజి చెరువులో 73,500 చేపపిల్లలు, బ్రాహ్మండ్ల చెరువులో 93వేల చేప పిల్లలను వదిలినట్లు […]

Read More