Breaking News

Month: November 2020

పిలుస్తోంది.. న‌వోద‌య విద్యాల‌యం

పిలుస్తోంది.. న‌వోద‌య విద్యాల‌యం

హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా ఉన్న జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో (జేఎన్‌వీ) వ‌చ్చే విద్యాసంవత్సరానికి 6వ త‌ర‌గ‌తిలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని జేఎన్‌వీఎస్ వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్ www.navodaya.gov.inలో డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. ప్రవేశ పరీక్షను 2021 ఏప్రిల్ 10న ఉద‌యం 11.30 గంట‌ల‌కు దేశంలోని అన్ని జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప‌రీక్ష ఫ‌లితాల‌ను 2021 జూన్ నెల‌లో ప్రకటిస్తారు.ఎవ‌రెవరు అర్హులు?జ‌వ‌హ‌ర్ న‌వోద‌య […]

Read More
రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలి

రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలి

సారథి న్యూస్, తాడ్వాయి: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ ​చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడినట్లు చరిత్రలో లేదని వివరించారు. ప్రధాని మోడీ కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారని వివరించారు. రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తాడ్వాయి మండల కేంద్రంలో రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జలపు అనంతరెడ్డి అధ్యక్షతన సంతకాల సేకరణ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఇటీవల […]

Read More
ఢిల్లీకి ఘోరపరాభవం.. ఫైనల్లో ముంబై

ఢిల్లీకి ఘోర పరాభవం.. ఫైనల్లో ముంబై

దుబాయ్‌: డిఫెండింగ్​ చాంపియన్ ​ముంబై ఇండియన్స్‌ మరో టైటిల్‌ వేటలో ఫైనల్​ బెర్త్​ను ఖరారు చేసుకుంది. కీలకమైన క్వాలిఫయర్‌-1లో మ్యాచ్​లో ఢిల్లీపై 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్​కు చేరింది. మొదట బ్యాటింగ్ ​చేపట్టిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా(0), అజింక్యా రహానే(0) వెంటవెంటనే ఔటయ్యారు. సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోయారు. స్టోయినిస్‌(65; 46 బంతుల్లో 4×6, […]

Read More
అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లిలో దళితులను ముదిరాజ్​ కులస్తులు బహిష్కరించానే ఫిర్యాదులపై మెదక్ డిఎస్పీ కృష్ణమూర్తి మంగళవారం గ్రామంలో విచారణ చేపట్టారు. పంచాయతీ ఆఫీసు వద్ద గ్రామస్తులు అందరినీ కూర్చోబెట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట అల్లాదుర్గం సీఐ రవి, పెద్దశంకరంపేట ఎస్సై సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్​ చరణ్ సింగ్, అరె ప్రభాకర్, సర్పంచ్ సరిత మల్లేశం పాల్గొన్నారు.

Read More
అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

సారథి న్యూస్, మహబూబాబాద్: జిల్లాలోని పశువైద్యశాఖలో ఖాళీగా ఉన్న అటెండెంట్ పోస్టుల భర్తీకి అవుట్​సోర్సింగ్​విధానంలో పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్​వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలుగు పశువుల హాస్పిటల్స్​లో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న మూడు పోస్టులకు షెడ్యూల్ తెగలకు చెందినవారు మాత్రమే అర్హులని, పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు వెటర్నరీ పాలిటెక్నిక్ డిప్లమో […]

Read More
రైతులను నాశనం చేసేలా వ్యవసాయ చట్టాలు

రైతులను నాశనం చేసేలా వ్యవసాయ చట్టాలు

సారథి న్యూస్, మహబూబాబాద్: ప్రధాని మోడీ పాలనలో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర అన్నారు. బీజేపీ ప్రభుత్వం మనువాద వ్యవస్థను పెంచి పోషిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులను నాశనం చేసేలా ఉన్నాయని ఆక్షేపించారు. రైతుల బతుకులు దుర్భరంగా మారబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మహబూబాబాద్​లోని ఆర్​టీ గార్డెన్ లో ‘భారతదేశం కమ్యూనిస్టు ఉద్యమం.. వందేళ్ల ప్రస్థానం’ అనే అంశంపై నిర్వహించిన జిల్లాస్థాయిలో సదస్సులో […]

Read More
ధాన్యం కొనుగోళ్లకు రెడీ చేయండి

ధాన్యం కొనుగోళ్లకు రెడీ చేయండి

సారథి న్యూస్, మహబూబాబాద్: వానాకాలం పంట ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్​లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వరి ధాన్యం, మక్కలు, పత్తిని కొనుగోలు చేసేందుకు అంతా రెడీ చేయాలని సూచించారు. టార్పాలిన్​ కవర్లు, తేమశాతం మిషన్లు, వేయింగ్ మిషన్లను సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్​వో నర్సింగరావు, ఏపీడీ వెంకట్, డీఎంవో సురేఖ, […]

Read More
పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోండి

పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోండి

సారథి న్యూస్, వాజేడు, ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు అంతా ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్​ ఎస్ కృష్ణఆదిత్య సూచించారు. ములుగు జిల్లా కలెక్టరేట్​లో ఆయన ceotelangana.nic.in వెబ్​సైట్​లో ఆయన స్వయంగా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 6వ తేదీ వరకు పాన్ 18, లేదా పాన్ 19 ద్వారా ఆన్​లైన్​లో లేదా తహసీల్దార్​ఆఫీస్ లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. నవంబర్ […]

Read More